Category తెలంగాణ

మే 21 నుండి సరస్వతి అంత్య పుష్కరాలు

– పోస్టర్, టీజర్‌ విడుద‌ల చేసిన మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : సరస్వతి నది అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి ఛాంబర్‌లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి అంత్య పుష్కరాల పోస్టర్,…

డీహైడ్రేషన్‌.. తేలిగ్గా తీసుకోవద్దు

– ఎండలు పెరిగితే కిడ్నీలకే మొదటి దెబ్బ – వేసవిలో కిడ్నీ రాళ్లు, మూత్ర ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి – తీవ్రమైన మూత్రపిండ సమస్యలకు దారితీసే ప్రమాదం – కేర్ హాస్పిటల్స్ వైద్యుల సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: వేసవి కాలం అంటే చాలామందికి గుర్తొచ్చేది దాహం, అలసట, వడదెబ్బ. కానీ ఎండల తీవ్రత వల్ల…

టెన్త్ ఫలితాల్లో ములుగు అగ్రస్థానం

– మంత్రి సీతక్క హర్షం – జిల్లా యంత్రాంగానికి, టీచర్లకు, విద్యార్థులకు అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు.…

శోభా ఫౌండేషన్ జాబ్ మేళా అభినందనీయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తూ డాక్టర్ శోభా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వందలాదిమంది యువతకు ఉపాధి మార్గాలు దొరకడం సంతోషకరమన్నారు. బుధవారం జరిగిన జాబ్…

గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌గా హైదరాబాద్

– జీసీసీలను జీవీసీలుగా మార్చేలా రోడ్డు మ్యాప్ – రెడీ టు వర్క్‌ఫోర్స్, ఇన్నోవేషన్ ఎకో సిస్టం బలోపేతంపై ప్రత్యేక దృష్టి – ‘హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ…

సమ్మర్ క్యాంప్‌లతో సృజనాత్మకత వెలికితీత

– బడి చదువులకు భిన్నంగా విజ్ఞానం, వినోదం – అనేక కార్యకలాపాలకు సిద్ధమవుతున్న పాఠశాలలు – మహాబోధి విద్యాలయలోనూ ఎన్నో కార్యక్రమాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : వేసవి సెలవులు వచ్చేసాయి, ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు ఉపశమనం కోసం ఆటపాటలకు సిద్ధమవుతున్నారు. ఉదయాన్నే యోగ, శారీరక వ్యాయామం క్రికెట్, షటిల్, టేబుల్…

సింగరేణిని పదేళ్లలో దోచేశారు

– ఏటీఎంలా వాడుకుని వదిలేశారు – రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారు – కేసీఆర్ తీరుపై మండిపడ్డ మంత్రి వివేక్ మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: గత పదేళ్లలో సింగరేణి సంస్థను కేవలం ఒక ఏటీఎంలా వాడుకున్నారే తప్ప కార్మికుల శ్రేయస్సును పట్టించుకోలేదని బీఆర్‌ఎస్ పాలకులపై మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కొత్త గనుల…

టీనేజ్ బాలికలకు సైకిల్ రైడింగ్

– ప్రారంభించిన మంత్రి సీతక్క కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : భవిష్యత్తులో బైక్ రైడింగ్‌ను నేర్చుకునేందుకు అనువుగా ఉండేందుకు టీనేజీ బాలికలకు గ్రామగ్రామాన స్నేహ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా లైఫ్ స్కిల్స్‌ను ‘సెర్ప’ నేర్పిస్తున్నది. ఈ క్రమంలో టీనేజ్ బాలికలకు సైకిల్ రైడింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి…

పెట్రోల్, డీజిల్ సరఫరా పెంచిన సివిల్ సప్లైస్

– 126 శాతం మేర రవాణా – బంకుల్లో రద్దీ నివారణకు వేగవంతమైన చర్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడటానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చమురు సరఫరాను 126% పెంచింది. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్ల పెట్రోల్ బంకుల్లో…