Category జాతీయం

మహిళలకు విపక్షాలు వ్యతిరేకం

– బిల్లును అడ్డుకుని పెద్ద తప్పు చేశాయి – ఊరూరా ఈ విషయం ప్రచారం చేయండి – కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సూచన – కేంద్ర ఉద్యోగులకు 2శాతం డీఏ పెంపు – రూ.13వేల కోట్లతో సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు న్యూదిల్లీ, ఏప్రిల్ 18 : మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన రాజ్యాంగ…

మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ కుట్ర

– తమిళనాడు ప్రాధాన్యం తగ్గింపు – అందుకే రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకున్నాం – తమిళనాట ఎన్నికల ప్రచార సభలో రాహుల్ చెన్నై, ఏప్రిల్ 18: మహిళా రిజర్వేషన్ల వెనుక నియోజకవర్గాల పునర్విభజన దాగి ఉందని, రిజర్వేషన్ల పేరుతో పునర్విభజన బిల్లును ఆమోదించుకోవాలని కేంద్రం చూసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మహిళా రిజర్వేషన్…

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

– లోయలో పడ్డ వ్యాన్ : పదిమంది దుర్మరణం చెన్నై, ఏప్రిల్ 17: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ వ్యాన్ శుక్రవారం లోయలో పడ్డ ఘటనలో 10మంది దుర్మరణం చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు జిల్లాలోని వాల్పరై ఘాట్ రోడ్డులో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన వ్యాన్…

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మరోమారు హరివంశ్

న్యూదిల్లీ, ఏప్రిల్ 17: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష అభ్యర్థులు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన ఉపసభాపతి బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ డిప్యూటీ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం రాజ్యసభకు ఎంతో అవసరమని అన్నారు. ఆయన…

బొలెరో, రెడీమిక్స్ ఢీ: 8 మంది మృతి

– మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – మృతులు కర్నాటక వాసులుగా గుర్తింపు – 13 మందికి గాయాలు కర్నూలు, ఏప్రిల్ 16 : కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం, రెడీమిక్స్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో…

రేప‌టి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

– మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై చర్చ – ప్రభుత్వ తీరుపై విపక్షాల అసహనం – వాడీవేడిగా సాగనున్న సమావేశాలు న్యూదిల్లీ, ఏప్రిల్ 15: పార్లమెంట్ మరో చారిత్రక నిర్ణయానికి వేదిక కాబోతున్నది. మహిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం ఉభయ సభలు గురువారం నుంచి మూడ్రోజులు సమావేశం కాబోతున్నాయి. మహిళా బిల్లును ఇప్పటికే…

నిప్పుతో చెలగాటమాడుతున్న కేంద్రం

– తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు – నేడు రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాల ప్రదర్శనకు పిలుపు చెన్నై, ఏప్రిల్ 15: దేశ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు హాట్ టాపిక్ అయింది. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు మిశ్రమ గళాన్ని వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి,…

బంగ్లాలో పౌరుల పడవ మునక

– 250 మంది గల్లంతు.. ముమ్మర గాలింపు ఢాకా, ఏప్రిల్ 15 : అండమాన్ తీర సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తోన్న ఓ పడవ మునిగిపోయింది. ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా…

‘విరమణ’ గడువు పొడిగింపు ఉండదు

– శాశ్వతమైన ఒప్పందం వైపే మొగ్గు – ట్రంప్ మరోమారు కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్, ఏప్రిల్ 15 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన తనకు లేదని, శాశ్వతమైన ఒప్పందం వైపే తాము మొగ్గు చూపుతున్నామని అన్నారు.…