Category జాతీయం

ట్రంప్‌కు మ‌రో షాక్‌

– కౌంట‌ర్ టెర్ర‌ర్ ఉన్న‌తాధికారి రాజీనామా – సంబంధం లేని యుద్ధంలో త‌ల‌దూర్చాం – ఇజ్రాయెల్ లాబీకి లొంగిన ప్ర‌భుత్వం – జోకెంట్ వ్యాఖ్య‌లు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్,  మార్చి 17: ఇరాన్ యుద్ధంపై తన వ్యతిరేకతను, ట్రంప్ పరిపాలన విధానాలపై ఇజ్రాయెల్ ప్రభావం ఉందని పేర్కొంటూ యునైటెడ్ స్టేట్స్ అగ్రశ్రేణి ఉగ్రవాద నిరోధక…

కాబూల్‌పై పాకిస్తాన్ వైమానిక దాడి

-400 మంది మృతి -250 మందికి గాయాలు – ఆయుధ డిపోపై దాడి చేశాం:  పాక్‌ – ఇది అబ‌ద్ధ‌మ‌న్న తాలిబ‌న్ ప్ర‌భుత్వం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్, మార్చి 17:  కాబూల్‌లోని ఒక డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌ (మత్తుపదార్థాల విముక్తి పున‌రావాస కేంద్రం)పై పాకిస్తాన్ సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడిలో కనీసం 400…

భగ్గుమన్న బంగారం ధర

– సగటున పది గ్రాములపై 1200 పెరుగుదల న్యూదిల్లీ, మార్చి 17: కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దేశంలో మేలిమి బంగారం ధర సగటున రూ.1200ల మేర పెరిగింది. వెండి ధర కూడా సగటున రూ.5 వేల మేర ఎగబాకింది. ధరలు దిగివచ్చినప్ప్పుడు వందల్లో దిగుతూ పెరిగితే వేలల్లో…

అన్ని రాష్ట్రాల్లో సరిపడా గ్యాస్ నిల్వలు

– వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన న్యూదిల్లీ, మార్చి 16 : వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రా ల్లో ఎల్పీజీ స్టాక్ ఉందని తెలిపింది. హర్మూజ్ దగ్గర భారత నౌకలన్నీ క్షేమంగానే…

ముంద్రా పోర్టుకు చేరుకున్న ‘శివాలిక్’

– ఖతార్ నుంచి గ్యాస్‌తో వచ్చిన నౌక – భారత్‌కు దక్కనున్న భారీ ఊరట ముంద్రా, మార్చి 16: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్‌కు ఊరటనిచ్చే వార్త అందింది. ఖతార్ నుండి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌తో బయలుదేరిన భారీ ట్యాంకర్ ’శివాలిక్’ గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. దీర్ముజ్ జలసంధి వద్ద…

ఇరాన్ డ్రోన్ దాడులు తీవ్రం

– దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో దాడి – ఇంధన ట్యాంకర్ వద్ద చెలరేగిన మంటలు టెహ్రాన్, మార్చి 16 : ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులు తీవ్రతరం చేసింది. తన పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడులు…

మధ్య ప్రాచ్యంలో యుద్దం వేళ చైనా దూకుడు

– తైవాన్ దిశగా యుద్ద నౌకలు, విమానాల మోహరింపు తైపీ, మార్చి 16: మధ్య ప్రాచ్యంలో యుద్దంతో అంతా అటువైపు దృష్టి పెట్టగా చైనా మరోమారు తైవాన్‌పై దృష్టి సారించింది. రెండు వారాలుగా కొంత నిశ్శబ్దంగా ఉన్న చైనా సైన్యం మళ్ళీ తైవాన్ సరిహద్దుల్లో తన ప్రాబల్యాన్ని చాటుకోవడం మొదలుపెట్టింది. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ…

కటక్ ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్ర‌మాదం

– ఐసీయూలో చెలరేగిన మంటలు – పదిమంది రోగుల దుర్మరణం భువనేశ్వర్, మార్చి 16 : ఒడిషా రాష్ట్రం కటక్ సిటీలోని ప్రభుత్వ హాస్పిటల్ ఐసీయూలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదిమంది రోగులు దుర్మరణం చెందారు. మరో 11మంది సిబ్బందికి కూడా కాలిన గాయాలయ్యాయి. కటక్‌లోని ఎస్‌సీబీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ట్రామా…

శబరిమలలో మహిళలకు ప్రవేశం – కేరళ స‌ర్కార్‌ యూ టర్న్ ‌

– 50 ఏళ్ల లోపు వారికి అనుమతి కుదరదు – ‘సుప్రీమ్‌’‌కు నివేదన తిరువనంతపురం,మార్చి 14: 50 ఏళ్లలోపు మహిళల్ని శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంపై కేరళలోని ఎల్డీఎఫ్‌ ‌ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్ని ఆలయంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కేరళం సీఎం పినరయి విజయన్‌…