Category జాతీయం

యూఏఈకి ఇజ్రాయిల్‌ ఐరన్‌ ‌డోమ్‌

– ఇరాన్‌ ‌దాడుల నుంచి రక్షణకు.. – అమెరికా పత్రిక సంచలన కథనం న్యాయార్క్,ఏ‌ప్రిల్‌ 27: ‌పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రగులుతున్న వేళ యూఏఈని ఇజ్రాయిల్‌ అనూహ్యంగా ఆదుకొంది. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో ఇరాన్‌ ‌క్షిపణులు, డ్రోన్లను యూఏఈ తన ఎయిర్‌ ‌డిఫెన్స్ ‌వ్యవస్థలతో అడ్డుకొంది. కానీ, కొన్ని ఇరాన్‌ ఆయుధాలు కీలక మౌలిక వసతులపై…

ఎన్నికల్లో ‘మా-మాటి-మానుష్‌’ ‌దే విజయం

– విభజన శక్తులను తిప్పికొట్టాల్సిన అవసరం ఇదే – బెంగాల్‌ ‌ప్రజలను కోరిన సిఎం మమతా బెనర్జీ కోల్‌కతా,ఏప్రిల్‌27:  ‌పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ‘మా-మాటి-మానుష్‌’ (‌తల్లి, నేల, ప్రజలు) విజయం ఖాయమని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌ ‌సంస్క•తి, వారసత్వాన్ని రక్షించుకోవాలని, విభజన శక్తులను తిప్పికొట్టాలని వోటర్లను కోరారు. ‘మా-మాటి-మానుష్‌ ఇక…

ట్రంప్‌పై వ్యతిరేకతతోనే దాడికి యత్నం

– అమెరికా అధ్యక్షుడిపై కాల్పుల ఘటన – భద్రతపై ఉలిక్కిపడేలా చేసిన వ్యక్తి – నోట్ ద్వారా ప్లాన్ వెల్లడించిన నిందితుడు వాషింగ్టన్, ఏప్రిల్ 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న శ్వేతసౌధం కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల ఘటన నిందితుడు కోల్ టొమాస్ అలెన్ గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అతడు ట్రంప్‌నకు…

ఏడుగురు ‘ఆప్’ ఎంపీల విలీనానికి రాజముద్ర

– వీరంతా బీజేపీలో చేరినట్లు గుర్తించిన చైర్మన్ – రాజ్యసభలో 113కు చేరిన బీజేపీ సంఖ్యాబలం – మూడుకు పరిమితమైన ‘ఆప్’ సభ్యులు న్యూదిల్లీ, ఏప్రిల్ 27: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవడానికి రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు…

సీఎం ప్రమాణానికి మళ్లీ వస్తా

– బెంగాల్లో ముగిసిన ప్రధాని మోదీ ప్రచారం – బీజేపీ అధికారంలోకి వస్తుందన్న మోదీ కోల్‌కతా, ఏప్రిల్ 27: బెంగాల్‌లో 29వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనుండగా ప్రచారం ముగిసింది. చివరి ప్రచారం కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు బారక్‌పూర్‌లో చివరి ర్యాలీలో…

5నుంచి బెంగాల్ లో మహిళలకు స్వేఛ్చ

– రాత్రి ఒంటిగంట తరవాత కూడా స్వేచ్చగా రావచ్చు – ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోల్ కతా, ఏప్రిల్ 25: బెంగాలీ మహిళలు ప్రస్తుతం భయంతో జీవిస్తున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మహిళలు సాయంత్రం ఏడు తర్వాత బయట రావద్దంటూ మమతా బెనర్జీ గతంలో…

దిల్లీ పీఠంపై పంజా విసిరిన బీజేపీ

– రాజ్యసభ సాక్షిగా ప్రతిపక్షం నిర్వీర్యం! – ప్రత్యామ్నాయ రాజకీయాల పతనం.. – చీపురు పట్టిన చేతులే.. పార్టీకి తూట్లు పొడిచాయా? – రాజ్యసభలో ‘రాజకీయ ఆపరేషన్’ – రాజ్యాంగ లొసుగులతో ప్రజాస్వామ్య ఖూనీ!                              …

ఆకర్షణ లేని ట్రంప్ గోల్డ్ కార్డు పథకం

– నాలుగు నెలల్లో ఒక్కటి మాత్రమే జారీ – అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హళవార్డ్ లుట్నిక్ వాషింగ్టన్, ఏప్రిల్ 24: అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే విదేశీయుల కోసం గతేడాది డిసెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం గోల్డ్ కార్డు స్కీమ్‌ను ప్రారంభించింది. కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటివరకూ కేవలం ఒక్కరికే…

బెంగాల్ ఎన్నికల్లో విజయం బీజేపీదే

-మొదటి దశలో 110కిపైగా సీట్లు గెలుస్తాం – కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా కోల్‌కతా, ఏప్రిల్ 24: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మొదటి దశ ఎన్నికల్లో 152 స్థానాలకు గాను బీజేపీ 110కి పైగా సీట్లు కైవసం చేసుకుంటుందని ధీమా…