Category జాతీయం

హర్మూజ్ దాటిన మరో భారతీయ నౌక

– కాల్పుల విరమణ తరవాత ఇదే తొలి ప్రయాణం న్యూదిల్లీ, ఏప్రిల్ 11: యూఎస్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక తొలిసారిగా ఒక భారత రిజిస్టర్డ్ నౌక హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఎల్‌పీజీ గ్యాస్‌తో బయలుదేరిన జగ్ విక్రమ్ నౌక శుక్రవారం రాత్రి జలసంధిని దాటినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.…

చర్చలు విఫలమైతే..

– ఇరాన్‌పై మరిన్ని దాడులు – మరోమారు హెచ్చరించిన ట్రంప్ న్యూయార్క్, ఏప్రిల్ 11: ఇరాన్, అమెరికా దేశాల మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న వేళ శనివారం పాకిస్థాన్‌లో రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్ననర్‌లు…

రాజ్యసభ సభ్యుడిగా నితీష్‌ ‌ప్రమాణం

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 10: ‌బీహార్‌ ‌మాజీ ముఖ్యమంత్రి  నితీష్‌కుమార్‌ ‌శుక్రవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ ‌సి.పి రాధాకృష్ణన్‌ ‌తన ఛాంబర్‌లో నితీష్‌కుమార్‌ ‌చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నితీష్‌కుమార్‌ ‌హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, రాజ్యసభ నేత జెపి నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా…

హరివంశ్‌ ‌నారాయణ సింగ్‌ ‌కు మరో ఛాన్స్

-‌ రాష్ట్రపతి కోటాలో నామినేట్‌ ‌చేసిన కేంద్రం – మరోమారు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ అయ్యే అవకాశం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 10: ‌రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ ‌నారాయణ్‌ ‌సింగ్‌  ‌కొనసాగే అవకాశముంది. అనుభవజ్ఞుడైన నాయకుడిగా, నిష్పక్షపాతంగా సభను నడిపించే సమర్థత కలిగిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. భారత పార్లమెంట్‌ ఎగువసభలో అత్యంత హుందాతనం…

ముంబై ఎయిర్‌పోర్టులో 29 కిలోల బంగారం సీజ్‌

-‌ కెన్యా నుంచి వస్తున్న మహిళల నుంచి స్వాధీనం ముంబై, ఏప్రిల్‌10: ‌ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 29 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ ‌చేశారు. దీని విలువ సుమారు రూ.38 కోట్లు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కెన్యాలోని నైరోబీ నుంచి ఈ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ముంబై విమానాశ్రయం లో భారీ ఎత్తున బంగారాన్ని…

ఇస్లామాబాద్‌లో రేపు శాంతి చర్చలు

– రెడ్ అలర్ట్ ప్రకటించిన పాక్ – భారీగా బందోబస్తు ఏర్పాటు ఇస్లామాబాద్, ఏప్రిల్ 10: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించినా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం తొలగిపోలేదు. సీజ్‌ఫైర్ వేళ శాంతి చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఇస్లామాబాద్‌లో శనివారం ఈ చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హై అలర్ట్‌లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ భవనాలు,…

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

– కాలిన నోట్ల కట్టల వ్యవహారంలో.. న్యూదిల్లీ, ఏప్రిల్ 10 : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. దిల్లీలోని తన నివాసంలో కాలిన నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయనను తొలగించేందుకు అభిశంసన ప్ర‌క్రియకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.…

మూడు రాష్టాల్లో ముగిసిన పోలింగ్

– భారీగా ఓటింగ్ శాతం నమోదు – అంతటా ప్రశాంతం న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు పుదుచ్చేరిలో 86.92 శాతం, అసోంలో 84.42 శాతం,…

కేరళ కురుక్షేత్రంలో మాయోపాయం!

– దశాబ్దాల ద్విముఖ పోటీకి కాలం చెల్లిందా? – త్రిముఖ పోరులో ‘మూడో ధృవం’ – ‘సీజేబీ’ వర్సెస్ ‘కో-లీ-బీ’ రహస్య పొత్తుల రచ్చ -వక్ఫ్‌ వివాదం.. క్రైస్తవ ఓటర్లు.. మారుతున్న సోషల్ ఇంజినీరింగ్ – అప్పుల ఊబిలోనూ ‘ఉచితాల’ వర్షం – గల్ఫ్ యుద్ధ మేఘాల భయం – సుగంధ ద్రవ్యాల నుంచి వలసవాదుల…