Category జాతీయం

యుధ్ద సంక్షోభంలో భారత్‌ ‌తొలి విజయం

– హర్మూజ్‌ ‌జలసంధి నుంచి భారత్‌కు చమురు నౌక – క్షేమంగా ముంబై తీరం చేరుకున్న షెన్‌లాంగ్‌ – ఇరాన్‌ ‌పరోక్ష మద్దతుతో తొలి నౌక రాక ముంబై, మార్చి 12: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఒక చమురు నౌక హర్మూజ్‌ను దాటి భారత్‌కు చేరుకుంది. ఎటువైపు నుంచి క్షిపణి దూసుకొస్తుందో తెలియని ఘర్షణ వాతావరణంలో…

మన విదేశాంగ విధానం అమెరికాకు తాక‌ట్టు

– ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా పెత్తమేంటి? – ఎన్‌స్టీన్‌ ‌ఫైల్స్‌లో దొరికి పోవడంతోనే అమెరికాకు దాసోహం – లోక్‌సభలో రాహుల్‌ ‌గాంధీ ఘాటు విమర్శలు న్యూదిల్లీ, మార్చి 12: భారత విదేశాంగ విధానన్ని మోడీ అమెరికాకు తాకట్టు పెట్టారని విపక్షనేత రాహుల్‌ ‌గాంధీ మండిపడ్డారు. రష్యా నుంచి చమురు దిగుమతులకు అమెరికా అడ్డంకులేంటని…

తిరిగి స్పీకర్‌ ‌స్థానంలో విధులకు ఓంబిర్లా

-తనకు ఎలాంటి భేదభావాలు లేవని ప్రకటన -నిబంధనల మేరకే నడచుకున్నానని వెల్లడి న్యూదిల్లీ, మార్చి 12: విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో గురువారం లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా తిరిగి స్పీకర్‌ ‌స్థానంలోకి వచ్చారు. అలాగే ఆయన తన పనితీరుపైనా స్పందించారు. ప్రతి ఎంపీకి లోక్‌సభలో మాట్లాడే అవకాశం కల్పించడానికి తాను ఎల్లప్పుడూ…

ఇం‌ధన భద్రతపై ఇరాన్‌తో చర్చిస్తున్నాం

– ఇప్పటికే ఇరాన్‌తో మంత్రి జైశంకర్‌ ‌చర్చలు – విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ ‌జైస్వాల్‌ ‌న్యూదిల్లీ, మార్చి 12: ఇంధన భద్రతపై ఇరాన్‌తో చర్చిస్తున్నామ‌ని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ ‌జైస్వాల్‌ అన్నారు. దేశ ఇంధన భద్రతపై ఇరాన్‌తో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ ‌మాట్లాడారని రణధీర్‌ ‌జైస్వాల్‌ ‌వెల్లడించారు. హర్మూజ్ ‌మీదుగా భారత్‌కు…

కాశ్మీర్‌ ‌మాజీ సిఎం ఫరూక్‌పై హత్యాయత్నం

-తృటిలో తప్పించుకున్న అబ్దుల్లా -తనది 20 ఏళ్ల పగ అన్న దుండగుడు జమ్ము, మార్చి 12: జమ్మూకశ్మీర్‌ ‌మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకలో నిందితుడు ఆయనపై కాల్పులకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమవడంతో.. ఫరూక్‌ ‌సురక్షితంగా బయటపడ్డారు. 20 ఏళ్లుగా తాను ఫరూక్‌ను చంపాలనుకుంటున్నానని నిందితుడు…

న్యాయవ్యవస్థలో అవినీతి రచయితలు

– వారిని దూరంపెట్టాలన్న సుప్రీం ధర్మాసనం న్యూదిల్లీ, మార్చి 12: జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశాన్ని చేర్చేందుకు కారకులైన వారిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ముగ్గురు నిపుణులతో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను…

విపక్ష నేతను మాట్లాడకుండా అడ్డుకున్నారు

– ఓం‌బిర్లాపై అవిశ్వాసంపై చర్చ.. రాహుల్ ఆరోప‌ణ‌ – స్పీకర్‌ను అవమానించినా భరించారన్న రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌న్యూదిల్లీ, మార్చి 11: పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత మాట్లాడకుండా స్పీకర్‌ ఓం ‌బిర్లా అనేక సార్లు అడ్డుకున్నారని కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు. స్పీకర్‌ ఓం ‌బిర్లాపై అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా…

ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో 108మంది మావోయిస్టుల లొంగుబాటు 

– లొంగిపోయిన వారిపై 3.95 కోట్ల రివార్డు. – రూ,3.61 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం  భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 11 :  మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం ఏర్పడుతోంది. క్రమక్రమంగా మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నారు. ఇటీవల ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలకు అటవీ ప్రాంతంలో ఉండలేని పరిస్థితి నెలకొన్న ప‌రిస్థితిలో మావోయిస్టు జనజీవన…

అమెరికా ఆర్థిక సంస్థలపై దాడులు చేస్తాం

– ఇరాన్‌ ‌హెచ్చరిక టెహ్రాన్‌,‌ మార్చి 11: ఇరాన్‌- ఇ‌జ్రాయెల్‌, అమెరికా మధ్య యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఈ సమయంలో యుద్దాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్దమని ఇరాన్‌ ‌ప్రకటించింది. ఇకపై అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్‌ ‌మిలిటరీ సెంట్రల్‌ ఆపరేషనల్‌ ‌కమాండ్‌…