Category జాతీయం

జపాన్‌లో భారీ భూకంపం

– రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదు – సునామీ హెచ్చరిక జారీ టోక్యో, ఏప్రిల్ 20: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు. భూ ప్రకంపనల తీవ్రత కారణంగా వందల కిలోటర్ల దూరంలో ఉన్న టోక్యో వరకు పెద్ద భవనాలు కంపించాయి. మూడు మీటర్ల…

ఇరాన్‌- అమెరికా శాంతి చర్చల్లో ప్రతిష్టంభన

– చర్చలకు రావడం లేదని తేల్చిన ఇరాన్‌ ‌టెహ్రాన్‌, ఏ‌ప్రిల్‌ 20:‌ పాకిస్థాన్‌ ‌వేదికగా అమెరికా-ఇరాన్‌ ‌మధ్య సోమవారం జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలు ఆగిపోయాయి. చర్చలకు రావడం లేదని ఇరాన్‌ ‌స్పష్టం చేసింది. యూఎస్‌ ‌నౌకాదళం తమ కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇరాన్‌ ‌శాంతి చర్చల్లో పాల్గొనేది…

రాజస్థాన్‌ ‌రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం

– రేప‌టి ప్రధాని పర్యటనపై అనుమానం జైపూర్‌, ఏ‌ప్రిల్‌ 20: ‌రాజస్థాన్‌, ‌బలోత్రా జిల్లాలోని పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల దుగా ఈ రిఫైనరీ ప్రారంభం కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఇందులో అగ్నిప్రమాదం జరిగింది. గాల్లో వందల అడుగుల ఎత్తు వరకు నల్లటి…

పశ్చిమ బెంగాల్లో అభివృద్ది శూన్యం

– 15 ఏళ్లుగా అధికారంలో బెంగాల్ వెనకబాటు – కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు కోల్‌కతా, ఏప్రిల్ 20 : పశ్చిమ బెంగాల్‌లో దశాబ్దానికిపైగా టీఎంసీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు కేవలం 5 నుంచి 8 ఏళ్లలో అభివృద్ధి సాధించాయని,…

చెట్టును ఢీకొని కుప్పకూలిన ప్రైవేట్ జెట్

– ఇద్దరు పైలట్లు మృతిచెందినట్లు గుర్తింపు రాయపూర్, ఏప్రిల్ 20: ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లా కొండ ప్రాంతంలో ప్రైవేటు జెట్ ఒకటి సోమవారం కుప్పకూలింది. ఆరా హిల్స్‌లో చెట్టును ఢీకొని కుప్పకూలినట్టు స్థానికులు తెలిపారు. దీంతో మంటలు ఎగసిపడి పొగ చుట్టుపక్కలకు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జెట్‌లోని పైలట్, కో-పైలట్ ఇద్దరూ మరణించినట్టు ప్రాథమిక…

అమెరికా చరిత్రలో అతిపెద్ద రిఫండ్

– సుప్రీంకోర్టు తీర్పుతో సుంకాల తిరిగి చెల్లింపు వాషింగ్టన్, ఏప్రిల్ 20: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు చెల్లుబాటు కావంటూ అక్కడి సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో సుంకాల తిరిగి చెల్లింపు పక్రియ ప్రారంభమైంది. అమెరికా కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ఇందుకోసం ఆన్‌లైన్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల…

జమ్ము కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం

– బస్సు బోల్తాపడి 15మంది మృతి శ్రీనగర్, ఏప్రిల్ 20: జమ్మూ కాశ్మీర్ కాగోర్ట్ సమీపంలోని రామ్‌నగర్- ఉదంపూర్ జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి అక్కడినుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం…

బిల్లు వీగిపోవడం దురదృష్టకరం

– బిల్లును అడ్డుకోవడం విపక్షాల చారిత్రక తప్పిదం – అవి మహిళా ద్రోహులుగా నిలిచిపోతాయి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన చట్టం, మహిళా రిజర్వేషన్ చట్టంలో సవరణలు పార్లమెంటులో వీగిపోవడం దురదృష్టకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.…

హర్మూజ్‌పై మళ్లీ పీటముడి

– మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన – మా నౌక‌ల‌పై అమెరికా నిర్బంధం కొన‌సాగుతున్నందుకే టెహ్రాన్, ఏప్రిల్ 18: పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. హర్మూజ్ జలసంధి తెరుచుకుందనే ఆనందం 24 గంటలు కూడా నిలవలేదు. ఆ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ శనివారం ప్రకటించింది. తమ నౌకలపై అమెరికా విధించిన సముద్ర నిర్బంధం కొనసాగుతుండడమే ఇందుకు…