Category జాతీయం

నవీన్‌ ‌మృతదేహం మెడికల్‌ ‌కాలేజీ పరీక్షలకు అప్పగిస్తామన్న తండ్రి

ఉక్రెయిన్‌లో మృతి చెందిన మెడికల్‌ ‌‌విద్యార్థి  భౌతిక కాయాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు బెంగుళూరు, మార్చి 19 : ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో మృతిచెందిన మెడికల్‌ ‌విద్యార్థి నవీన్‌ ‌శేఖరప్ప మృతదేహం తీసుకుని వొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆ విద్యార్థి భౌతికకాయాన్ని సోమవారం తీసుకువస్తున్నట్లు కర్నాటక సీఎం బొమ్మై చెప్పారు. అయితే నవీన్‌…

చైనాలో మళ్లీ పంజా విసురుతున్న కొరోనా

వేల సంఖ్యలో కేసులు నమోదు…పలు నగగరాల్లో లాక్‌డౌన్‌ ‌న్యూ దిల్లీ, మార్చి 19 : చైనాలో కొరోనా మళ్లీ పంజా విసురుతుంది. గత రెండేండ్లల్లో ఎన్నడూ లేని విధంగా అక్కడ వైరస్‌ ‌విజృంభిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా స్టెల్త్ ఒమిక్రాన్‌ ‌కేసులు డ్రాగన్‌ ‌కంట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం…

‌ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కొరోనా టెన్షన్‌

చైనా, కొరియా సహా పలుదేశాల్లో కేసుల పెరుగుదలతో ఆందోళన అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక న్యూ దిల్లీ, మార్చి 18 : ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కొరోనా విజృంభిస్తుంది. ముఖ్యంగా ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో మహమ్మారి మళ్లీ ఊపిరిపోసుకుంటుంది. కొన్ని వారాల పాటు తగ్గినట్లు కనిపించినప్పటికీ.. కోవిడ్‌ ‌ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ…

పౌరులకు టీకా ఇప్పించే కృషిలో ముఖ్యమైన రోజు

12-14 ఏళ్ళ వయస్సు వారు, 60 ఏళ్ళ పైబడిన వారందరూ ఇప్పించుకోవాలి పిల్లలకు టీకా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 16 : మన పౌరులకు టీకామందును ఇప్పించేందుకు భారతదేశం చేస్తున్న కృషిలో బుధవారం ఒక ముఖ్యమైన రోజుగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 12…

హిజాబు ధరించడం మతపరమైన ఆచారం కాదు

యూనిఫామ్‌ను ధరించడం ఫ్రాథమిక హక్కులకు భంగం కాదు స్కూల్‌ ‌నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే పాఠశాలల్లో యూనిఫామ్‌ ‌ధరించాలన్న ఆదేశాలు పాటించాల్సిందే కర్నాటక హైకోర్టు సంచనల తీర్పు.. పిటిషన్లన్నీ కొట్టివేత హైకోర్టు తీర్పును స్వాగతించిన రాష్ట్ర సిఎం బొమ్మై బెంగుళూరు, మార్చి 15(ఆర్‌ఎన్‌ఎ) : ‌హిజాబ్‌ ‌వివాదంపై కర్నాటక హైకోర్టు మంగళవారం సంచలన తీర్పును వెలువరించింది. స్కూళ్లలో…

‌ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలకు చోటు లేదు

అందుకే ఇటీవలి ఎన్నికల్లో కొందరికి టిక్కెట్లు నిరాకరించాం అందుకు నాదే బాధ్యత బిజెపి పార్టమెంటరా పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ ఉక్రెయిన్‌ ‌పరిస్థితులపైనా చర్చలు న్యూ దిల్లీ, మార్చి 15 : వారసత్వ రాజకీయాలకు బీజేపీలో చోటు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ద్వంద్వంగా ప్రకటించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా…

బిజెపిని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి

ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాల తర్వాత మమత పిలుపు కాంగ్రెస్‌తో కలసి పోరాడేందుకు దీదీ గ్రీన్‌ ‌సిగ్నల్‌ ‌కోల్‌కతా, మార్చి 11 : ఉప్పు నిప్పుగా ఉన్న తృణమూల్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలు రెండూ జత కట్టనున్నాయా? వొచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రెండు కలిసి పోటీ చేస్తాయా? ఈ విషయంపై బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా…