Category జాతీయం

మా ఆర్థిక వ్యవస్థలో వలసదారుల కీలక భూమిక

– వారు అమెరికా ఉన్నతికి ఎంతగానో కృషి చేస్తున్నారు – తన అత్తామామలు కూడా ఆకోవలోని వారే – ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక వ్యాఖ్యలు న్యూయార్క్, ఏప్రిల్ 15: అమెరికా ఆర్థికవ్యవస్థలో వలసదారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. అదే సమయంలో ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్స్‌పై కఠిన నియంత్రణనూ సమర్థించారు. అమెరికా…

మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్ కు నో

– వ్యతిరేకంగా ఓటేస్తామన్న ఖర్గే – ఖర్గే నివాసంలో ఇండి కూటమి భేటీ న్యూదిల్లీ, ఏప్రిల్ 15: పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ డీలిమిటేషన్ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తామని ప్రకటించింది. కాగా, దేశవ్యాప్తంగా నియోజకవర్గాల…

రూ.25 లక్షల కోట్ల నష్ట పరిహారం చెల్లించాలి

– రెండోదఫా చర్చల వేళ ఇరాన్ డిమాండ్ టెహ్రాన్, ఏప్రిల్ 15: అమెరికాతో రెండోసారి శాంతి చర్చలు ప్రారంభం కానున్న వేళ ఇరాన్ కీలక డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. ఇటీవల జరిగిన యుద్ధంలో తమ దేశానికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంటూ దాదాపు 270 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.25 లక్షల కోట్ల పరిహారం…

లౌకికత్వానికి తమిళనాడు పెట్టింది పేరు

– కాంగ్రెస్-డీఎంకేను గెలిపించండి – ఆ సాంప్రదాయన్ని కొనసాగించండి – విభజన రాజకీయాలకు చెక్ పెట్టండి – తమిళ ఓటర్లకు మంత్రి ఉత్తమ్ పిలుపు చెన్నై, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : లౌకికవాదానికి తమిళనాడు పెట్టని కోట అని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి…

వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు

– చట్టసభల్లో వారి ఉనికి చాటేందుకు అవకాశం – దేశ మహిళలకు ప్రధాని మోదీ లేఖ న్యూదిల్లీ, ఏప్రిల్ 14: రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలవుతాయని, దీంతో మన రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన దేశ మహిళలకు ఓ లేఖ రాసి…

మ‌ళ్లీ యుద్ధ మేఘాలు

– ఇరాన్‌పై దాడికి ట్రంప్, ఇజ్రాయెల్ సమాలోచనలు – ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వాషింగ్టన్, ఏప్రిల్ 13: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియా మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు…

‘వికసిత భారత్’లో క్రిటికల్ మినరల్స్ కూడా కీలకమే

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: ప్రపంచ వ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ ప్రాముఖ్యం పెరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో మినరల్స్ కీలకమని చెప్పుకొచ్చారు. మినరల్ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. హెచ్ఐసీపీలో భారత…

కాంగ్రెస్ గెలుపునకు బహుముఖ వ్యూహం

– చెన్నైలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెన్నై, ఏప్రిల్ 11: తమిళనాడులో ఈనెల 23న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు బహుముఖ వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించి ఎన్నికల బరిలో విజయం…

తృణమూల్‌కు ఓటమి భయం

– అందుకు బీజేపీపై దాడులు – బెంగాల్ సభలో ప్రధాని మోదీ కోల్‌కతా, ఏప్రిల్ 11: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ప్రజా మద్దతును చూసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) భయాందోళనలో ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శనివారం ఒక బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ప్రస్తుత…