Category జాతీయం

ఆదివాసీ అభివృద్ధిపై శ్రద్ధ లేని బీజేపీ సర్కార్

-ఆదివాసీ హక్కుల పరిరక్షణలో విఫలం – మంత్రి సీతక్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 18: ఆదివాసీ ప్రాంతాల సహజ వనరులపై బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ఆసక్తి ఆ ప్రాంతాల ప్రజల అభివృద్ధిపై కనిపించడం లేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆరోపించారు. దిిల్లీలోని ఇందిరా భవన్‌లో లోక్‌సభలో ప్రతిపక్షనేత…

ప్రజాసేవలో పదవీ విరమణ లేదు

– రాజ్యసభ ఓ ఓపెన్‌ ‌యూనివర్సిటీ – సీనియర్‌ ‌సభ్యుల సేవలు ఇతరులకు ఆదర్శం – రిటైర్‌ అవుతున్న సభ్యుల వీడ్కోలులో ప్రధాని మోదీ – మాతో ప్రేమాయణం.. మోదీతో అనుబంధం – దేవెగౌడపై ఖర్గే చ‌తురోక్తులు న్యూదిల్లీ, మార్చి 18: పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజాసేవ ముగిసినట్టు కాదని రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న…

ఆధార్‌తో పాన్‌ పొందేందుకు ‌31వరకు గడువు

న్యూదిల్లీ, మార్చి 18: కొత్త పాన్‌ ‌కార్డు పొందాలనుకుంటే దరఖాస్తుతో పాటు ఆధార్‌ ‌కార్డు కాపీని జత చేస్తే సరిపోతుంది. అయితే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి అలా కుదరదు. ఏప్రిల్‌ 1‌వ తేదీ తర్వాత కొత్త పాన్‌ ‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్‌ ‌కార్డుతోపాటు అదనపు డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది.…

ఇరాన్‌కు వరుస ఎదురు దెబ్బలు

– ఇంటెలిజెన్స్ ‌మంత్రి ఇస్మయిల్‌ ‌ఖతీబ్‌ ‌హతం – ప్రకటించిన ఇజ్రాయెల్‌ ‌రక్షణ మంత్రి టెహ్రాన్‌,‌ మార్చి18:  సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌కు దెబ్బద దెబ్బ తగులుతోంది. టెహ్రాన్‌పై రాత్రికి రాత్రి జరిపిన దాడుల్లో ఇరాన్‌ ఇం‌టెలిజెన్స్ ‌మంత్రి ఇస్మయిల్‌ ‌ఖతీబ్‌ ‌మృతిచెందినట్టు ఇజ్రాయెల్‌ ‌రక్షణ మంత్రి ఇజ్రాయిల్‌ ‌కట్జ్…

విజయవాడలో 28,29 తేదీల్లో ఐజేయూ 11వ ప్లీనరీ 

హైదరాబాద్/చండీఘర్, మార్చి 18: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ (మహాసభలు) ఈనెల‌ 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ ( అమరావతి) లో జరగనున్నట్లు ఐజేయూ అధ్యక్షులు కే.శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ , జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

హర్మూజ్‌ ‌జలసంధి వద్ద భారీ సైనిక చర్య

– 5 వేల పౌండ్ల డీప్‌ ‌పెనెట్రేటర్‌ ‌బాంబుల ప్రయోగం – అమెరికా తీరుపై మండిపడుతున్న ఇరాన్‌ ‌వాషింగ్టన్‌,‌ మార్చి 18: హర్మూజ్‌జలసంధిని మళ్లీ ప్రారంభించేందుకు అమెరికా సైన్యం భారీ సైనిక చర్యకు దిగింది. ఇరాన్‌ ‌తీరప్రాంతంలో ఉన్న కఠిన రక్షణ గల మిస్సైల్‌ ‌స్థావరాలపై 5 వేల పౌండ్ల డీప్‌ ‌పెనెట్రే టర్‌ ‌బాంబులను…

దేశ వ్యతిరేకతను బయటపెట్టుకున్న కాంగ్రెస్

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 17: కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశ వ్యతిరేకతను బయటపెట్టుకుందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. భారతదేశాన్ని కాపాడుకుంటూ వస్తున్న రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరఎసఎస్) వంటి సంస్థలను టార్గెట్ చేయడం కాంగ్రెస్ దుర్మార్గానికి పరాకాష్ట అని అన్నారు.…

దత్తత తీసుకున్నా 3 నెలల సెలవులు ఇవ్వాల్సిందే

– పితృత్వ సెలవులపైనా నిర్ణయం తీసుకోవాల్సిందే – పిల్లల పెంపకంలో తండ్రులకు కూడా భాగస్వామ్యం – ప్రసూతి సెలవుల విచారణలో ‘సుప్రీమ్‌’ ‌కీలక ఆదేశాలు న్యూదిల్లీ, మార్చి 17: ప్రసూతి సెలవుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూడు నెలల కంటే త‌క్కువ‌ వయసు ఉన్న బిడ్డను ఒక మహిళ దత్తత తీసుకుంటే.. ఆమెకు…

5 బిలియ‌న్ భోజ‌నాల మైలురాయిని దాటిన ‘అక్ష‌య‌పాత్ర‌’

– పిల్ల‌ల‌కు వ‌డ్డించిన రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము – విక‌సిత్ భార‌త్ కోసం కృషిచేస్తున్న సంస్థ‌ – 23.5ల‌క్ష‌ల పిల్ల‌ల‌కు పోష‌కాహారం అందిస్తున్న సంస్థ‌ – కేంద్ర‌ మంత్రి ధ‌ర్మేంద్ర‌ప్ర‌దాన్‌ న్యూ దిల్లీ, మార్చి 17: అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ తన 25 ఏళ్ల సేవా కాలంలో ఇప్ప‌టివ‌ర‌కు 5 బిలియన్ భోజ‌నాలు అందించి స‌రికొత్త‌ మైలురాయిని…