Category జాతీయం

బెంగాల్ లో మళ్లీ దీదీదే అధికారం

– పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే కోల్ కతా, ఏప్రిల్ 29 : ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధిస్తుందని పీపుల్స్‌పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడినా మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని…

ఐదు రాష్ట్రాల్లో విజయంతో హ్యాట్రిక్

– బెంగాల్‌లో వోటింగ్ పెరగడం ప్రజల ఉత్సాహానికి సంకేతం – బీజేపీ అధికారంలోకి రాబోతోంది – గంగా ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ లక్నో, ఏప్రిల్ 29: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, గత ఎన్నికల తరహాలో కాకుండా ఎలాంటి భయాలు లేని వాతావరణంలో…

ఇలాగైతే విమానాలను నడపలేం

– విమాన ఇంధన ధరలను అదుపు చేయండి – వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలి – కేంద్ర విమానయాన శాఖకు ఎఫ్ఐఏ లేఖ న్యూదిల్లీ, ఏప్రిల్ 28: విమాన ఇంధన ధరల పెరుగుదలపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఐఏ) ఆందోళన వ్యక్తం చేసింది. విమాన ఇంధన ధరల్ని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని…

రాజ్యాంగపరమైన ప్రశ్నలపైనే మా దృష్టి

– శబరిమలలో మహిళల ప్రవేశంపై విచారణ – ఆలయాల అంతర్గత ఆచారాల్లోకి వెళ్లదల్చుకోలేదు – సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఏప్రిల్ 28: శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళల ప్రవేశం, ఇతర మతపరమైన ఆచారాలపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిదిమంది…

ప్రపంచానికి సవాల్‌గా ఉగ్రవాదం

– ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను తిప్పికొట్టాలి – షాంఘై సహకార రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్ న్యూదిల్లీ, ఏప్రిల్ 28: ఉగ్రవాదమే ప్రపంచానికి ప్రధాన ముప్పుగా పరిణమించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. తీవ్రవాదం, ఉగ్రవాదంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు అందుకు తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదని…

ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ

– 14 మంది మహిళల దుర్మరణం జకార్తా/న్యూదిల్లీ, ఏప్రిల్ 28: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14మంది మృతిచెందగా 84మంది గాయపడ్డారు. దేశ రాజధాని జకార్తా శివారులో ఉన్న బెకాసి వద్ద ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని తొలగించే ప్రయత్నం జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. ఓ కమ్యూటర్ ట్రైన్‌తోపాటు…

సిక్కిం ఆవిర్భావ దినోత్సవం

– పిల్లలతో కలసి ఫుట్‌బాల్‌ ఆడిన ప్రధాని న్యూదిల్లీ, ఏప్రిల్‌ 28: ‌నరేంద్ర మోదీ సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లో సందడి చేశారు. యువతతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. సిక్కిం రాష్ట్ర అవతరణ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. మంగళవారం జరగబోయే ముగింపు వేడుకల కోసం ప్రధాని గ్యాంగ్‌టక్‌…

కోర్టుపై నమ్మకం పోయింది

– దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిపై కేజ్రీవాల్‌ ‌వ్యాఖ్యలు – ఈ మేరకు లేఖ విడుదల చేసిన కేజ్రీవాల్‌ ‌న్యూదిల్లీ,ఏప్రిల్‌27:  ‌దిల్లీ మద్యం విధానం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరుకావడానికి ఆయన…

చర్చలకు పాక్‌ ‌సరైన మధ్యవర్తి కాదు

– పాక్‌ ‌సమర్థతపై ఇరాన్‌ అధికారుల్లో అనుమానాలు టెహ్రాన్‌,ఏ‌ప్రిల్‌ 27:అమెరికా-ఇరాన్‌ ‌మలివిడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మధ్యవర్తిగా పాకిస్థాన్‌ ‌తటస్థ వైఖరితో సమర్థవంతంగా వ్యవహరించగలదా అని టెహ్రాన్‌ అధికారిక వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్‌ ‌పార్లమెంట్‌లో ఆ దేశ ఎంపీ, జాతీయ భద్రత విదేశాంగ విధాన కమిషన్‌ అధికార ప్రతినిధి అయిన ఇబ్రహీం…