Category జాతీయం

కాళేశ్వరంతో లక్షకోట్లు ప్రజాధనం వృధా

– రాజ్యసభలో కేంద్ర మంత్రి పాటిల్‌ ‌వ్యాఖ్యలు న్యూదిల్లీ, మార్చి 30: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌ ‌శక్తి మంత్రి సి.ఆర్‌.‌పాటిల్‌ ‌సోమవారం రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. లక్షల కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారని మండిపడ్డారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్‌, ‌డిజైన్‌ ‌లోపాలే కారణమని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ…

చర్చల ద్వారా సమస్యల పరిష్కారం

– ప్రజలను చంపేవారు దేశ భక్తులు ఎలా అవుతారు – సమాంతర ప్రభుత్వాలు నడిపిన మావోయిస్టులు – నక్సల్స్ పై హోం మంత్రి అమిత్ షా న్యూదిల్లీ, మార్చి 30: చర్చల ద్వా రానే ఏ సమస్యకైనా పరిష్కారం సాధ్యమని.. తుపాకులతో కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రజలను చంపేవారు దేశ…

మార్పు కోసం ఓటు – కాంగ్రెస్‌తోనే భవిష్యత్తు

– పదేళ్ళ ఎల్‌డిఎఫ్ పాలనకు ముగింపు పలకాలి – కేరళంలో మార్పు కోసం యుడిఎఫ్‌ను గెలిపించాలి – రాహుల్‌తో బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: కేరళం ప్రజలారా.. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. పదేళ్ల ఎల్‌డిఎఫ్ అసమర్ధ పాలనకు ముగింపు పలకండి.. అవినీతి పాలనను అంతం చేయండి..…

రూపాయి ఢమాల్

– ఆల్ టైం కనిష్ఠానికి.. – పెరుగుతున్న చమురు ధరలే కార‌ణం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్, మార్చి 30: భారతీయ రూపాయి అమెరికా డాలర్ మారకం  రూ.95.45 ను మించిపోయి రికార్డు తక్కువ స్థాయికి చేరింది. భారతీయ రూపాయి సోమవారం మూడో రోజు వరుసగా దిగజారి  రికార్డు  స్థాయికి చేరింది. బ్యాంకుల విదేశీ మారక…

ఖర్గ్ ‌ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం

– అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌సంచలన ప్రకటన వాషింగ్టన్‌,‌ మార్చి 30: ఇరాన్‌కు అత్యంత కీలకమైన, ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ ‌ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌పేర్కొన్నారు. ఒక్కసారి తీవ్ర దాడులు మొదలుపెడితే, ఖర్గ్ ‌ద్వీపాన్ని చాలా తేలికగా స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ’ఖర్గ్ ‌ద్వీపాన్ని…

బీహార్‌ ‌శాసనమండలికి నితీశ్‌ ‌రాజీనామా

– బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌కూడా.. పాట్నా, మార్చి 30: బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ‌శాసనమండలికి సోమవారం రాజీనామా చేశారు. ఈనెల‌ 16వ తేదీన ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక అనంతరం రాజ్యంగ నిబంధనలకు అనుగుణంగా నితీష్‌ ‌కుమార్‌  శాసనమండలికి రాజీనామా చేశారు. రాజ్యసభకు ఎన్నికైన 14 రోజుల్లో నితీష్‌ ‌శాసనసభ సభ్యత్వాన్ని…

ఇరాన్‌ ‌నేత మొజ్తబా ఖమేనీ కూడా మరణించే ఉంటాడు

– అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌సంచలన వ్యాఖ్యలు – తదుపరి తమ టార్గెట్‌ ‌క్యూబా అంటూ హెచ్చరిక వాషింగ్టన్‌,‌ మార్చి 28: ఇరాన్‌ ‌కొత్త సుప్రీం లీడర్‌ ‌మొజ్తబా ఖమేనీ మరణించి ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక దాడులు ఇరాన్‌ అ‌గ్ర నాయకత్వాన్ని తుడిచిపెట్టాయని, దీంతో ఆ…

అయోధ్య యాగ‌శాలలో భారీ అగ్నిప్రమాదం

– అగ్నికి ఆహుతి అయిన పందిళ్లు – ప్రాణ నష్టం లేదన్న యూపీ మంత్రి అయోధ్య, మార్చి 28: అయోధ్యలోని యాగ‌శాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజఘాట్ లో బట్ బాబా ఆశ్రమం సమీపంలో ఉన్న మహాలక్ష్మి నారాయణ యాగ‌శాలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద పెద్ద పందిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ ఎత్తున…

అందుబాటులోకి మరో అంతర్జాతీయ విమానాశ్రయం

– నోయిడా జేవర్లో దేశంలోనే అతిపెద్ద విమనాశ్రాయం – ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ – పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడకుండా చర్యలు న్యూదిల్లీ, మార్చి 28: మరో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. జెవర్ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని సరేంద్రమోదీ ప్రారంభించారు. ఈసందర్భంగా మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రాజకీయ నేతలు…