Category జాతీయం

మరింత పటిష్టంగా భారత్-నార్వే బంధం

– ఇంధనం, ఆవిష్కరణలు, సాంకేతికతలలో సహకారం – ఇరు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ – నార్వే పర్యటనలో ప్రధాని మోదీ కీలక ప్రకటన న్యూదిల్లీ, మే 18: భారత్-నార్వే సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌ను…

నక్సలిజం రహిత సమాజ‌ నిర్మాణమే సంకల్పం

– కేంద్ర హోం మంత్రి అమిత్ షా – నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం జగదల్‌పూర్(ఛత్తీస్‌గఢ్), మే 18 : దేశాన్ని పట్టిపీడిస్తున్న వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో…

ఇమ్రాన్ పదవీచ్యుతిలో అమెరికా పాత్ర?

– సంచలనం కలిగిస్తున్న తాజా వార్తలు ఇస్లామాబాద్, మే 18: ప్రపంచ దేశాలపై తన పట్టును కొనసాగించేందుకు అమెరికా చేయని పనులు లేవు. దానికి సలాం అనకుంటే ఆయా దేశాలను అతలాకుతలం చేస్తుంది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇలా విలవిల్లాడినవే. మన దేశంలోనూ వేలు పెట్టబోయి చేతులు కాల్చుకుందని చెబుతారు. తాజాగా పాక్‌లోనూ…

కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణం

– ఆయనతోపాటు 20 మంది మంత్రులు కూడా – రాహుల్, ప్రియాంక, ఖర్గే, రేవంత్, సిద్ధరామయ్య, డీకే, భట్టి హాజరు తిరువనంతపురం, మే 18: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీడీ సతీశన్ కేరళం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సోమవారం జరిగిన  20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం…

ఉగ్రవాదులను ఉసిగొల్పితే అంతే సంగతులు

– ప్రపంచ పటంలో పాక్ ఉండదు – పాక్‌ను నేరుగా హెచ్చరించిన ఆర్మీ చీఫ్ ద్వివేది న్యూదిల్లీ, మే 16: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్‌పై దాడులు కొనసాగిస్తే ప్రపంచ పటంలో పాకిస్థాన్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. భౌగోళికంగా ఉండాలా లేక చరిత్రలో కలిసిపోవాలా అనేది పాకిస్థాన్…

తైవాన్‌పై మాట మార్చిన ట్రంప్

– చైనా పర్యటన తరవాత వైఖరిలో మార్పు వాషింగ్టన్, మే 16: తైవాన్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది తమకు కష్టమైన సమస్యేనని వెల్లడించారు. భౌగోళికంగా ఆ ప్రాంతం తమకు చాలా దూరంలో ఉందని వ్యాఖ్యానించారు. ‘తైవాన్ అంశం క్లిష్టమైన సమస్యే.. ఈ ద్వీపం చైనాకు కేవలం 95…

విదేశీ పర్యటనలపై పన్ను అంటూ కథనాలు

– ఓ టీవీ ఛానల్ కథనంపై మోదీ స్పందన – అలాంటిదేమీ లేదంటూ ‘ఎక్స్‌’లో పోస్ట్ న్యూదిిల్లీ, మే 16 : విదేశీ పర్యటనలపై కేంద్ర ప్రభుత్వం పన్ను లేదా సర్‌చార్జి విధించేందుకు యోచిస్తోందంటూ వచ్చిన వార్తలపై ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ఆ కథనంలో నిజం లేదని తేల్చి చెప్పారు. పశ్చిమాసియా…

సెమీ కండక్టర్ల విషయంలో దూసుకెళ్తోన్న భారత్

– యూనికార్న్ సంస్థలు వందకు చేరాయని ప్రకటన – నెదర్లాండ్స్ పర్యనటలో ప్రధాని మోదీ – మన సంస్కృతీ సంప్రదాయాలు చిరస్మరణీయమని కితాబు న్యూదిల్లీ, మే 16: భారత దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని, సెకండక్టర్ల విషయంలో కీలక ముందడుగు వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు.…

ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి

– ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ న్యూదిల్లీ, మే 16: సంచలనం సృష్టించిన ‘నీట్ ’ ప్రశ్నాపత్రం లీక్‌కు సంబంధించి కేంద్రంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగించారు. తక్షణం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ’ఎక్స్’లో పోస్ట్…