Category జాతీయం

యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు

– ఇరాన్ కు యూఎస్ 15 డిమాండ్లు – 450 కిలోల యురేనియం అప్పగింత ముఖ్యం వాషింగ్టన్‌,‌ మార్చి 25: పశ్చిమాసియాలో యుద్దాన్ని ముగించేందుకు ఇరాన్‌తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగానే కాల్పుల విరమణ కోసం 15 పాయింట్లతో కూడిన ప్రణాళికను అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌కు పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో…

అభివృద్ధిలో డీఎంఎఫ్‌ల పాత్ర కీలకం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24: నీతి ఆయోగ్, భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, రాష్ట్రాలు కలిసి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్)లను మరింత బలోపేతం చేసేందుకు సహకార సమాఖ్య స్ఫూర్తిగా కలిసికట్టుగా పనిచేస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రెండు…

మతం మారితే ఎస్సీ హక్కులు కోల్పోతారు

– క్రిస్టియానిటిలో కుల వ్యవస్థ లేదు – క్రిస్టియన్‌ ‌మతం స్వీకరిస్తే ఎస్సీ, ఎస్టీ హక్కులు ఉండవు – హిందువుల, సిక్కు, బౌద్ద మతస్థులకే కుల హక్కులు – ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, మార్చి 24: మతమార్పిడికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మతం మారిన ఎస్సీలకు ఆ…

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు

– కొవిడ్ తరహా సంక్షోభం – అఖిలపక్షంతో ప్రభుత్వం రేపు భేటీ? న్యూదిల్లీ, మార్చి 24: పశ్చిమాసియాలో నెల కొన్న ఉద్రిక్త పరిస్థితుల అంశంపై సమీక్ష నిర్వ హించే నేపథ్యంలో బుధవారం కేంద్ర ప్రభు త్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన ట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా అం శంపై పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసం…

హరీష్‌ ‌రాణా కారుణ్య మ‌ర‌ణం

– సుప్రీం కోర్టు అనుమతితో చికిత్స నిలిపివేత న్యూదిల్లీ, మార్చి 24: సుప్రీం కోర్టు ద్వారా కారుణ్య మరణానికి అనుమతి పొందిన హరీష్‌ ‌రాణా మృతిచెందాడు. సుమారు 13 ఏళ్లపాటు కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీష్‌ ‌రాణా కారుణ్య మరణానికి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అతడికి చికిత్స…

7వ విడత క్రిటికల్ మినరల్ వేలం ప్రక్రియ ప్రారంభం

– డీఎంఎఫ్ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, మార్చి 23: క్రిటికల్ మినరల్స్‌కు 7వ విడత వేలం ప్రక్రియ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర, బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇందులో మొత్తం 19 బ్లాక్స్‌కు వేలం వేస్తున్నామని, ఇప్పటివరకు ఆరు విడతల్లో 46 క్రిటికల్ మినరల్ బ్లాక్స్‌ను విజయవంతంగా…

విపత్కర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి

– యుద్ధంతో భారత్ కు ఎన్నో సవాళ్లు – ఆందోళనకరంగా పశ్చిమాసియా పరిస్థితి – లోక్ సభలో ప్రధాని మోదీ వెల్లడి న్యూదిల్లీ, మార్చి 23: పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని నరేం ద్ర మోదీ చెప్పారు. లోక్ సభలో మధ్యప్రాచ్యంలో యుద్ధం గురించి సోమవారం ఆయన మాట్లాడారు. మూడు వారాలుగా యుద్ధం కొనసాగుతోందన్న…

డిజిటల్‌ ‌ప్లాట్‌ఫామ్‌ ‌ద్వారా పార్టీల ప్రచారం

– కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం – దూరదర్శన్‌, రేడియోలో ఉచిత ప్రసారం న్యూదిల్లీ, మార్చి 23: నాలుగు అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నికల సంఘం  కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఉచిత ప్రసార సమయం కోసం డిజిటల్‌ ‌వోచర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. దూరదర్శన్‌, ఆల్‌ ఇం‌డియా…

హర్మూజ్‌ ‌జలసంధిని తెరవండి

-ఇరాన్‌కు 22 దేశాలు విజ్ఞప్తి న్యూదిల్లీ, మార్చి 21: హర్మూజ్‌ ‌జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 22 దేశాలు విజ్ఞప్తి చేశాయి. దాడులు కూడా ఆపాలని కోరాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను ఖండించాయి. ఇరాన్‌ ‌చర్యల వల్ల అన్ని దేశాలపై దుష్ప్రభావం పడుతోందని పేర్కొన్నాయి. ఈమేరకు యూఏఈ, యూకే, ఫ్రాన్స్, ‌జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్,…