Category జాతీయం

ఇరాన్ పై దాడులు నిలిపివేయాలి

– దౌత్యమార్గాలరు కేంద్రం పరిశీలించాలి – జమ్మూకాశ్మీర్ సిఎం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్, మార్చి 27: ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు మహమ్మద్ యూసుఫ్ తరిగమి తీవ్రంగా ఖండించారు. ఈ సంఘర్షణను తక్షణమే నిలిపివేసి దౌత్య మార్గాల్లో పరిష్కారం కనుగొనాలని వారు కేంద్ర…

సిఎం రేవంత్ సహా పలువురు స్టార్ కాంపెయినర్లు

– నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు న్యూఢిల్లీ, మార్చి 27: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని విస్త్రతం చేస్తోంది. మూడు రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ఒక్కో రాష్ట్రానికి 40 మంది చొప్పున నియమించారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరితోపాటు గోవాలోని పోండా ఉప…

బాల రాముడికి సూర్య కిరణాల తిలకం

– పులకించిన భక్తజనం అయోధ్య, మార్చి 27: శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అయోధ్యలోని భవ్య రామమందిరంలో అద్భుత ఘట్టం ఆవి ష్కృతమైంది. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అభిజిత్ ము హూర్తంలో బాల రాముడి నుదుటిపై సూర్యకిరణాలు తిలకంలా మెరిసిపోయాయి. సైన్స్, ఆధ్యాత్మికత కలబోతగా జరిగిన ఈ సూర్య తిలకం విశేషాన్ని చూసి…

పశ్చిమాసియా యుద్దంతో ఇంధన సరఫరాలో సమస్యలు

– ప‌ర్య‌వేక్ష‌ణ‌కు రాజ్‌నాథ్‌ ‌నేతృత్వంలో కమిటీ – పెట్రో ధరలపై ఎక్సైజ్‌ ‌సుంకం తగ్గించిన కేంద్రం – పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.10 తగ్గిస్తూ ఆదేశం న్యూదిల్లీ, మార్చి 27: పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్‌, ‌క్రూడాయిల్‌ ‌సరఫరాలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులతో…

కోర్టుల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలి

– మహిళా జడ్జిల పదోన్నతిపై దృష్టి సారించాలి – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌న్యూదిల్లీ, మార్చి 27 : కోర్టుల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని, ప్రధానంగా మహిళా జడ్జిల పదోన్నతిపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌పేర్కొన్నారు. ఈ మేరకు సిజెఐ గత వారం 25 హైకోర్టుల…

30న బిహార్ సీఎం పదవికి నితీశ్ రాజీనామా

పాట్నా, మార్చి 27: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈనెల 30న తన పదవికి రాజీనామా చేయనున్నారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. ఈనెల 16న రాజ్యసభకు నితీశ్ ఎన్నికైన విషయం విదితమే. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి రెండు సభల్లో పదవులు నిర్వహించరాదు. ఒక పదవిని 14 రోజుల్లోపు వదులుకోవాల్సి…

గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో భారీగా చమురు తెట్టు

– సముద్ర జీవులపై తీవ్ర ప్రభావం మెక్సికో, మార్చి 27: గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో 600 కి.మీ మేర భారీ స్థాయిలో చమురు తెట్టు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. చమురు తెట్టు విస్తరించి సముద్ర జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మెక్సికో అధికారులు వెల్లడించారు. దీనివల్ల ఏడు ప్రకృతి సంరక్షణ ప్రాంతాలు సహా సముద్రంలోని…

నిలకడగా సోనియా ఆరోగ్యం

– గంగారాం ఆస్పత్రి వైద్యుల వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 26: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మార్చి 24వ తేదీ రాత్రి జ్వరం కారణంగా ఆమె న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు.…

ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ

– ఇజ్రాయిల్ దాడిలో నేవీ చీఫ్ అలీరెజా దుర్మరణం టెహ్రాన్, మార్చి 26 :ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ చీఫ్ అలీరెజా తంగ్సిరిని ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ తీర ప్రాంత నగరమైన బందర్ అబ్బాస్‌పై జరిపిన…