Category జాతీయం

రేప‌టినుంచి ఉప్పల్‌-వరంగల్ రహదారి మూసివేత

– ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైవోవర్ పనుల కార‌ణంగా హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : ఉప్పల్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం నుండి ఉప్పల్ రింగ్ రోడ్డులోని వరంగల్ వైపు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేయనున్నారు. అందువల్ల ప్రస్తుతం జీహెచఎంసీ ఉప్పల్ కార్యాలయం పక్కన ఉన్న వరంగల్,…

ధరల పెంపుపై భగ్గుమన్న కాంగ్రెస్

– ఇక సైకిలే దిక్కన్న అఖిలేశ్ యాదవ్ న్యూదిల్లీ, మే 15: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్ప్పున పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్ప్పుబట్టాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు చేసింది. ’ద్రవ్యోల్బణ వ్యక్తి మోదీ. ఈరోజు మరోసారి ప్రజలపై కొరడా ఝుళిపించారు’…

ఆత్మహత్యలు కావు.. వ్యవస్థలు చేసిన హత్యలు

– ‘నీట్’ విద్యార్థుల ఆత్మహత్యపై రాహుల్ ఆందోళన – ప్రభుత్వం ఎప్ప్పుడు కళ్లు తెరుస్తుందో ? న్యూదిల్లీ, మే 15: ‘నీట్’ రద్దుతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులవి వ్యవస్థలు చేసిన హత్యలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పరీక్షల కుంభకోణాలు, అవినీతి కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా రాహుల్…

ఊహించినదే నిజమైంది

– పెట్రోల్, డీజిల్‌లపై రూ.3 పెంపు  – ఆయిల్ కంపెనీల నిర్ణయం న్యూదిల్లీ, మే 15: ఊహించినట్లుగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై సగటున రూ.3, డీజిల్‌పై రూ.3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో…

16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సర్’ ప్రక్రియ

– జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాలు న్యూదిల్లీ, మే 14: దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్) మూడో దశను ప్రారంభించనున్నట్లు భారత ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్ మినహా దేశం మొత్తం ’సర్’ పరిధిలోకి వస్తుందని ఈసీ వెల్లడించింది.…

కేరళం సీఎంగా సతీషన్

– ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్ – పది రోజుల కసరత్తు అనంతరం ప్రకటన తిరువనంతపురం, మే 14: కేరళం సీఎం పోస్టుపై ఉత్కంఠ వీడింది. ఆ రాష్ట్రానికి తదుపరి సీఎంగా వీడీ సతీషన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ పదవి కోసం కె.సి.వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల నుంచి గట్టి పోటీ ఎదురైంది. చివరకు సతీషన్‌నే…

జిన్‌పింగ్.. నాకు మంచి స్నేహితుడు

– ఇరు దేశాల మధ్య శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ పొగడ్తలు బీఇంగ్, మే 14 : చైనా అధినేత జిన్‌పింగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. చైనా అధినేత జిన్‌పింగ్ మధ్య గురువారం బీజింగ్‌లో ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరు దేశాల బృందాలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ జిన్‌పింగ్‌ను…

‘నీట్‌’ ‌పేపర్‌ ‌లీక్‌లో సీబీఐ దూకుడు

– దేశంలో ఏకకాలంలో సోదాలు – ఐదుగురిని అరెస్ట్ ‌చేసినట్లు ప్రకటన న్యూదిల్లీ, మే 13 : ‌దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ ‌యూజీ-2026 పేపర్‌ ‌లీక్‌ ‌కేసులో సీబీఐ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ లీకేజ్‌ ‌వెనుక ఉన్న…

ప్రధాని కాన్వాయ్ లో భారీగా తగ్గిన వాహనాలు

– ఇంధన పొదుపు కోసం రెండు కార్లతో మోదీ పయనం న్యూదిల్లీ, మే 13 : ప్రధాని మోదీ చెప్పినట్లుగానే తన భద్రతా కాన్వాయ్‌కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను భారీగా తగ్గించారు. ఇంధనం పొదుపు కోసం తన కాన్వాయ్‌లో 50 శాతం వాహనాలను తగ్గించాలని ఆదేశించిన కొద్దిగంటల్లో అమలు చేశారు.…