Category జాతీయం

రేపు ముఖ్య‌మంత్రుల‌తో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

– పశ్చిమాసియా పరిస్థితులపై వివరించే ఛాన్స్ న్యూదిల్లీ, మార్చి 26: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలో అన్ని రాష్టా ల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ శుక్రవారం  వర్చువల్‌గా సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం 6.30గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్న ఆయన పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్…

 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో పురుగుల భోజనం

– ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధింపు న్యూదిల్లీ, మార్చి 26: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడికి అందించిన భోజనంలో పురుగులు కనిపించాయి. దీంతో రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించింది. పట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన రితేష్ కుమార్…

తెరుచుకున్న హోర్ముజ్ జలసంధి

– సరకు రావాణాకు ఇరాన్ అనుమతి టెహ్రాన్, మార్చి 26: భారత్ సహా మిత్ర దేశాలకు హోర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. హోర్ముజ్ ద్వారా సరుకు రవాణా నౌకల రాకపోకలకు అనుమతి ఇచ్చినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ప్రకటించారు. భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్‌లకు సరుకు రవాణాకు అనుమతి లభించింది.…

ఇంధ‌న‌ వినియోగదారులకు షాక్

-పెట్రో, డీజిల్ ధరలు పెంచి నయారా న్యూదిల్లీ, మార్చి 26 : పైవేటురంగ చమురు సంస్థ నయారా ఇంధన వినియోగదారులకు షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్ప్పున పెంచింది. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ ఆధారంగా ఈ పెంపు వర్తిస్తుంది.…

తప్పుడు సమాచారవ్యాప్తిని అరికట్టాలి

– ఇంధన నిల్వలు, సరఫరాపై కేంద్ర కార్యదర్శి వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25 : ఎల్‌పీజీ, సహజ వాయు, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, సరఫరాపై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులతో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.…

దేశంలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌కొరత లేదు

– ఇంధన ధరల్లో కూడా మార్పులు లేవు – దేశవ్యాప్తంగా పైపులైన్ల విస్తరణ, నేచురల్‌ ‌గ్యాస్‌ ‌సరఫరా – బ్లాక్‌ ‌మార్కెటింగ్‌పై దాడులు కొనసాగిస్తున్నాం – పైప్‌ ‌గ్యాస్‌ అం‌దుబాటులో ఉన్న ప్రాంతాల్లో దానికే ప్రాధాన్యం – ఆందోళనల నేపథ్యంలో మరోమారు కేంద్రం ప్రకటన న్యూదిల్లీ, మార్చి 25: పైపులతో నేచురల్‌ ‌గ్యాస్‌ ‌కు తాము…

పశ్చిమాసియాలో తగ్గని ఉద్రిక్తతలు

– కువైట్‌ ‌విమానాశ్రయంపై ఇరాన్‌ ‌దాడి టెహ్రాన్‌,‌ మార్చి 25: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజు రోజుకీ భీకర స్థాయికి చేరుకుంటున్నాయి. యుద్ధం మొదలైనప్పటికి నుంచి గల్ఫ్ ‌దేశాలపై ఇరాన్‌ ‌డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్‌  అం‌తర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్‌ ‌దాడికి పాల్పడింది. డ్రోన్‌ ఓ ఆయిల్‌ ‌ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున…

యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు

– ఇరాన్ కు యూఎస్ 15 డిమాండ్లు – 450 కిలోల యురేనియం అప్పగింత ముఖ్యం వాషింగ్టన్‌,‌ మార్చి 25: పశ్చిమాసియాలో యుద్దాన్ని ముగించేందుకు ఇరాన్‌తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగానే కాల్పుల విరమణ కోసం 15 పాయింట్లతో కూడిన ప్రణాళికను అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌కు పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో…

అభివృద్ధిలో డీఎంఎఫ్‌ల పాత్ర కీలకం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24: నీతి ఆయోగ్, భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, రాష్ట్రాలు కలిసి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్)లను మరింత బలోపేతం చేసేందుకు సహకార సమాఖ్య స్ఫూర్తిగా కలిసికట్టుగా పనిచేస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రెండు…