Category జాతీయం

ఫల్తా నియోజకవర్గంలో మమతకు షాక్

– 21న రీపోలింగ్ నుంచి తప్పుకున్న పార్టీ అభ్యర్థి కోల్‌కతా, మే 19: పశ్చిమ బెంగాల్‌లోని ఫల్తా నియోజకవర్గంలో రీ పోలింగ్ జరగునున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్ పార్టీ అధినేత మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. ఈనెల 21న జరగనున్న రీపోలింగ్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు…

యూజీసీ ‘నెట్‌’ దరఖాస్తులకు రేపు చివరి రోజు

న్యూదిల్లీ, మే 19: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్) 2026 పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక హెచ్చరిక జారీ చేసింది. జూన్ 2026 సెషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ పక్రియ ఈనెల 20తో ముగియనున్నట్లు వెల్లడించింది. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు వెంటనే అధికారిక…

శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్‌లో కాల్పులు

– ముగ్గురి మృతి.. పోలీసుల దర్యాప్తు శాన్ డియాగో, మే 19: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. శాన్ డియాగోలోని ఒక ఇస్లామిక్ సెంటర్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మసీదు, ఇస్లామిక్ పాఠశాల ఉన్న సముదాయంలో ఈ దాడి జరిగింది. జాతి విద్వేషం, మతపరమైన ద్వేషమే ఈ ఘటన వెనుక కారణమై…

అమెరికాలో ఆదానీపై కేసుల కొట్టివేత

– ఆధారాలు లేవని తేల్చిన న్యాయ శాఖ న్యూయార్క్, మే 19: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలపై ఉన్న కేసులను అమెరికా న్యాయ శాఖ పూర్తిగా కొట్టివేసింది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) సహా పలు ఏజెన్సీలు ఈ కేసులను కొట్టివేశాయి. ఈ కేసులో ఎలాంటి…

ఎబోలా అరికట్టే చర్యలు బలోపేతం

– ఆఫ్రికా దేశాల నుంచి వొచ్చే వారిపై ఆంక్షలు – వీసాలను తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా వాషింగ్టన్, మే 19: ఎబోలా వ్యాప్తిని నివారించడానికి ముందుజాగ్రత్త చర్యలను బలోపేతం చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనిలో భాగంగా వ్యాధి వ్యాప్తి చెందిన ఆఫ్రికా ప్రాంతాల నుండి వొచ్చే విమాన ప్రయాణికులను పరీక్షించడంతో పాటు, వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు…

రెస్టారెంట్‌లో కాల్పులు

– నలుగురి మృతి.. 8మందికి తీవ్ర గాయాలు న్యూదిల్లీ, మే 19 : తుర్కియేలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల ఓ యువకుడు రెస్టారెంట్‌లో తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో నలుగురు చనిపోగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ తుర్కియేలోని మెర్సిన్ సిటీలో సోమవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. స్థానిక విÖడియా కథనాల ప్రకారం…

వీధి కుక్కలను తరలించాల్సిందే

– ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు – ప్రతి జిల్లాలో పూర్తిస్థాయిలో బర్త్ కంట్రోల్ – స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లలో కుక్కలు లేకుండా చేయాలి – గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనన్న సుప్రీం న్యూఢిల్లీ, మే 19: వీధి కుక్కల బెడదను రూపుమాపాల్సిందేనని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది. ఈ విషయంలో రాజీ లేదని…

రోడ్లపై నమాజ్ చేస్తామంటే కుదరదు

– ముస్లింలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక లక్నో, మే 18 : రోడ్లపై నమాజ్ చేసే ముస్లింలకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరికలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయకుండా సంయమనం పాటించాలని, చట్టం అందరికీ సమానమేని అన్నారు. లఖ్‌నవూలో సోమవారంT జరిగిన ఒక కార్యక్రమంలో పైవిధంగా అన్నారు. ’రోడ్లు ఉన్నవి ప్రజల…

మత ఆధారిత సంక్షేమ పథకాలు రద్దు

– ఇమామ్‌లు, పూజారులకు గౌరవ వేతనం రద్దు – అన్నపూర్ణ’ కింద అర్హులైన మహిళలకు రూ.3వేల సాయం – బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం కోల్‌కతా, మే 18: సువేందు అధికారి నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం సువేందు అధికారి అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్రంలో…