Category జాతీయం

ఉద్యోగులకు ఒరాకిల్ షాక్

– ప్రపంచవ్యాప్తంగా 30వేల మంది తొలగింపు – అందులో 12వేలమంది భారతీయులు న్యూయార్క్, ఏప్రిల్ 1: అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ మంగళవారం ఒక్కసారిగా భారీ లేఆఫ్స్‌కు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 1.62 లక్షల మంది సిబ్బందిలో 18 శాతం అంటే దాదాపు 30వేల మందిని తొలగించినట్లు సమాచారం. వీరిలో ఏకంగా 12వేల…

రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం

– 29మంది దుర్మరణం చెందినట్లు ధ్రువీకరణ మాస్కో, ఏప్రిల్‌ 1: ‌క్రిమియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రష్యాకు చెందిన సైనిక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 29 మంది దుర్మరణం చెందారు. ఆంటోనోవ్‌- 26 ‌మోడల్‌కు చెందిన విమానం స్థానిక కాలమాన ప్రకారం  మంగళవారం సాయంత్రం 6 గంటలకు క్రిమియా ద్వీపకల్పం మీదుగా వెళ్తోంది.…

అసోంలో మహిళలకు రూ.3 వేల తాయిలం

– 31 హామీలతో బిజెపి మేనిఫెస్టో విడుదల గౌహతి,మార్చి31: త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాంలో మంగళవారం బిజెపి సంకల్ప పాత్ర పేరుతో 31 హాలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ హాల్లో కీలకంగా ఉమ్మడి పౌరస్మ•తి (యుసిసి), మహిళలకు అరుణోదరు పథకం కింద నెలకు మూడువేల రూపాయల్ని నేరుగా తమ బ్యాంకు అకౌంట్లలో జమ చేయడం…

నలందలో ఆలయంలో వద్ద తొక్కిసలాట

– 8మంది మహిళా భక్తుల మృత్యువాత పాట్నా, మార్చి 31: బీహార్‌లోని నలందలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నలందలో ఒక ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. నలంద జిల్లాలోని శీతలా మాత ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. అందరూ మహిళలే కావడం గమనార్హం.ఈ ఘటనలో…

కేర‌ళంలో యూడిఎఫ్ సెంచ‌రీ ఖాయం

– మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 31 : కేర‌ళంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతున్న శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సార‌థ్యంలో గ‌ల యూడిఎఫ్ 140 సీట్ల‌కు గాను 100కు పైగా సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని రెవెన్యూ , హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి విశ్వాసం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న…

ఎల్‌డీఎఫ్‌తో బీజేపీ కుమ్మక్కు

– అందుకే శబరిమలపై మాట్లాడడం లేదు – మరోమారు విమర్శలు గుప్పించిన రాహుల్‌ ‌ – కేరళంలో ఉధృత ప్రచారం తిరువనంతపురం, మార్చి 31: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌ ‌ప్రచారం ఉధృతం చేశారు. వరుసగా రెండోరోజు ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. అధికార అధికార లెప్ట్ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌, ‌బీజేపీపై కాంగ్రెస్‌ అ‌గ్రనేత…

బెంగాలీలను బీజేపీ అవమానిస్తోంది

– నా ముఖం చూసి మాత్రమే వోటేయండి -సెంటిమెంట్‌ ‌మాటలతో మమత ప్రచారం కోల్‌కతా, మార్చి 31: బీజేపీపై పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. బీజేపీని అనాగరిక పార్టీగా అభివర్ణించారు. దేశంలోని బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను టార్గెట్‌ ‌చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని వేధింపులు, అవమానాలకు…

ఇరాన్‌పై యుద్దం 31వ రోజుకు

– సెకనుకు సుమారు 9.8 లక్షలు ఖర్చు చేస్తున్న అమెరికా న్యూదిల్లీ, మార్చి 31: ఇరాన్‌పై  భీకరంగా దాడి చేస్తూ విధ్వంసకర పేలుడు పదార్దాలు, క్షిపణులను అమెరికా వినియోగిస్తున్నది. చాలా ఖరీదైన ఆ ఆయుధాల వల్ల.. అమెరికా అనూహ్య రీతిలో యుద్ధం కోసం ఖర్చు చేస్తున్నది. ఇరాన్‌ ‌వార్‌ ‌కోసం అమెరికా ఖర్చు చేస్తున్న గణాంకాలను…

హర్మూజ్‌పై ఇరాన్ పట్టు బిగింపు

– ఇటు వెళ్లే నౌకలకు గరిష్ఠంగా రూ.18.90 కోట్ల టోల్ టెహ్రాన్, 31: చమురు రవాణాలో ప్రపంచానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేయడానికి ఆ దేశ పార్లమెంట్ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. హర్మూజ్ మేనేజ్‌మెంట్ ప్రణాళికకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో…