Category జాతీయం

వివాదాస్పదంగా త్రిభాషా విధానం

– సుప్రీం కోర్టులో పిల్ దాఖలు న్యూదిల్లీ, మే 22: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎ స్‌ఈ) తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషల బోధనను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఇప్ప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది.…

ఎబోలా వైరస్‌ ‌విజృంభణ

– ఇండియా-ఆఫ్రికా సమిట్‌ ‌వాయిదా – ఎయిర్‌పోర్ట్‌లో అడ్వయిజరీ జారీ న్యూదిల్లీ, మే 21:ఆఫ్రికాలో ఎబోలా వైరస్‌ ‌విజృంభిస్తోంది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ ‌వంటి దేశాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ పరిణామాల నడుమ దిల్లీ వేదికగా ఈ నెల 28-31 తేదీల మధ్య జరగాల్సిన ఇండియా- ఆఫ్రికా ఫోరమ్‌ ‌సమిట్‌ వాయిదా…

పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందే

– ప్రభుత్వ రాయితీ పొందిన హాస్పిటల్స్‌కు సుప్రీం హెచ్చరిక న్యూదిల్లీ, మే 20: ప్రభుత్వ భూములను రాయితీ ధరలకు పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్‌ ఆర్థికంగా బలహీన వర్గాలకు తప్పనిసరిగా ఉచిత వైద్య సేవలు అందించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రామాణిక కార్యాచరణ విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దిల్లీలోని…

ఆర్థిక తుఫాన్ రాబోతోంది

– ప్రధాని విదేశీ పర్యటనలు ఆపాలి – వారం రోజుల్లోనే రెండోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు – కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు న్యూదిల్లీ, మే 20 దేశంలో వరుసగా పెరు గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై లోక్సభప్రతి పక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాన మంత్రి…

సెప్టెంబర్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం

– పుతిన్, జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం న్యూదిల్లీ, మే 20: న్యూదిల్లీ వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశాలకు పుతిన్ హాజరవుతారని దక్షిణాఫ్రికాలోని రష్యా ఎంబసీ ధ్రువీకరించినట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.…

ట్రంప్ దూకుడుకు సెనెట్ కళ్లెం

– యుద్ద అధికారాలను పరిమితం చేస్తూ తీర్మానం వాషింగ్టన్, మే 20 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై ఆయన దూకుడు ప్రవర్తనకు అమెరికా సెనెట్ క్లళెం వేసింది. అధ్యక్షుడి యుద్ధ అధికారాలను పరిమితం చేసే తీర్మానానికి తాజాగా ఆమోదం లభించింది. ఫిబ్రవరి చివరిలో ఇజ్రాయెల్‌తో కలిసి ట్రంప్ ఇరాన్‌పై…

మెటాలో భారీగా ఉద్యోగుల తొలగింపు

– వర్క్‌ఫ్రమ్ హోమ్ అంటూనే సడన్‌గా లేఆఫ్స్ న్యూదిల్లీ, మే 20: ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాలో ఉద్యోగ తొలగింపులు ప్రారంభమయ్యాయి. సంస్థ తొలుత తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పి ఆక‌స్మికంగా లేఆఫ్ మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింగపూర్, యూఎస్, యూకే వంటి…

జనగణనలో కుల గణనకు సుప్రీం ఓకే

 ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ఆర్థిక విధానాలు రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి అపహాస్యం అవుతోన్న  ప్రజాస్వామ్యం

– వ్యతిరేకిస్తూ వచ్చిన పిటిషన్లు తిరష్కరణ న్యూఢిల్లీ, మే 20 : కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ (సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జయమల్యా బాగ్చీ, విపుల్ పంచోలీలతో కూడిన…

విజయ్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం

– సొంత బలం లేకపోవడమే అతిపెద్ద బలహీనత – తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చెన్నై, మే 19 : ప్రముఖ సినీ నటుడు విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వం ఎప్ప్పుడైనా కూలిపోవచ్చని డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎం.కె.స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు…