Category జాతీయం

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

– హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం – తెలంగాణలో పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు – పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో మంత్రులు భట్టి, పొన్నం పుదుచ్చేరి, ఏప్రిల్ 3: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకు, రాజ్యాంగం మనకు కల్పించిన గౌరవం, స్వేచ్ఛను కాపాడుకోవాలంటే కాంగ్రెస్, డీఎంకే కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి…

యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండీపై వేటు

– ఎప్‌స్టీన్ వ్యవహారంలో సరిగా వ్యవహరించలేదన్న ఆరోపణ వాషింగ్టన్, ఏప్రిల్ 3 : యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండీని ఆ పదవి నుండి ట్రంప్ యంత్రాంగం గురువారం తొలగించినట్లు వైట్‌హౌస్ తెలిపింది. అంతర్జాతీయంగా వివాదాస్పదమైన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన దర్యాప్తు పత్రాల నిర్వహణ సహా పలు అంశాలపై ట్రంప్ అసహనం వ్యక్తం…

కువైట్ చమురు శుద్ధి కర్మాగారంపై దాడి

– డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్ – పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు కువైట్ ప్రకటన కువైట్ సిటీ, ఏప్రిల్ 3: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. శుక్రవారం కువైట్‌లోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం మీనా అల్‌ అహ్మదిపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఆ ప్రాంతంలో భారీఎత్తున మంటలు చెలరేగినట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్…

మరో మూడు రోజులు పార్లమెంట్

– 16 నుంచి తిరిగి సమావేశాలు ప్రారంభం – మహిళా రిజర్వేషన్, ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లులపై చర్చ న్యూదిల్లీ, ఏప్రిల్ 3 : మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లు, ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లు వంటి ముఖ్యమైన బిల్లులకు ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను పొడిగించేందుకు ప్రయత్నిస్తోంది. గురువారం బడ్జెట్ సమావేశాల రెండో దశ…

సైన్యంలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: భారతీయ సైన్యం రిక్రూట్‌మెంట్ -2027 కోసం ఫిబ్రవరి 13, 2026న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రిజిస్ట్రేషన్ చివరి తేదీ 1 ఏప్రిల్ 2026 వరకు ఉండగా ఇప్పుడు దరఖాస్తు గడువును ఏప్రిల్ 10 వరకు పొడిగించారు. నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయలేని అర్హులైన యువతీ యువకులు అధిక సంఖ్యలో…

ఎల్డీఎఫ్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే

– కమ్యూనలిస్టు మోదీ.. కమ్యూనిస్టు విజయన్ – ఓడగొడితేనే కేరళంకు మంచి రోజులు – కేరళంలో బీజేపీకి లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్‌నే – ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరువనంతపురం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: కేరళంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్)కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.…

యుద్దం ముగింపునకు సిద్దమే

– షరతులు వర్తిస్తాయన్న ఇరాన్ టెహ్రాన్, ఏప్రిల్ 1: అమెరికా` ఇజ్రాయెల్‌తో కొనసాగుతోన్న యుద్దాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పేర్కొన్నారు. అయితే తమకు కొన్ని బలమైన హావిÖలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు…

రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు

– పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ న్యూదిల్లీ, ఏప్రిల్‌ 1: ‌రాబోయే రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు దేశంలో ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ బుధవారంనాడు తెలిపారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, రిటైల్‌ అవుట్‌లెట్‌లలో ఇంధనం అందుబాటులో ఉందని, ఎలాంటి ఇంధన కొరత లేదని…

సోషల్ ‌మీడియా పోస్టులపై ఆంక్షలు

– బిల్లు తీసుకు రాబోతున్న కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 1:‌సోషల్ ‌మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇకపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అలాంటి పోస్టులు పెట్టే వారికి నేరుగా కేంద్రం నోటీసులు జారీ చేయనుంది. అలాగే ఆ పోస్ట్‌ను షేర్‌ ‌చేసే వారిపై సైతం కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర…