Category జాతీయం

దిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యం

– సెక్యూరిటీని ఛేదించుకుని దూసుకొచ్చిన కారు – కారు స్వాధీనం.. డ్రైవర్‌ అరెస్ట్ ‌న్యూదిల్లీ, ఏప్రిల్‌ 6: ‌దిల్లీ అసెంబ్లీ వద్ద సోమవారంనాడు కీలకమైన భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. సెక్యూరిటీని ఛేదించుకుని ఓ కారు దూసుకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ ‌రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఒక వాహనం బలవంతంగా అసెంబ్లీ ఆవరణలోకి అడుగుపెట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన…

థార్‌ ఎడారిలో ముడిచమురు ఉత్పత్తి పెంపు

– పశ్చిమాసియా సంక్షోభంలో భారత్‌ కీలక నిర్ణయం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 6:అమెరికా-ఇరాన్‌ ‌యుద్ధ సమయం వల్ల చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్‌ ‌జలసంధిని ఇరాన్‌ ‌మూసేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌వంటి దేశాలు పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌కోసం అల్లాడుతున్నాయి. మన దేశంపై పెద్దగా ప్రభావం లేకున్నా, దీర్ఘకాలం ఈ…

ఐక్య‌త‌తో పార్టీ గెలుపున‌కు కృషిచేయాలి

– త్రిస్సూర్ జిల్లాల్లో మంత్రి శ్రీధర్‌బాబు సుడిగాలి ప్రచారం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: శాసనసభ ఎన్నికలు జరుగుతున్న కేరళంలోని త్రిస్సూర్ జిల్లాలో సోమవారం తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. త్రిస్సూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జోసెఫ్ తాజెట్‌తో కలిసి ఆయన రెండు రోజులుగా ఒల్లూర్,…

భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు

– కుట్రదారులు నలుగురి అరెస్ట్ ‌న్యూదిల్లీ, ఏప్రిల్‌ 4: ‌దేశంలో భారీ పేలుళ్ల ఉగ్రకుట్రను ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్లకు ప్రణాళికలు రచించిన నలుగురిని ఉత్తరప్రదేశ్‌ ఉ‌గ్రవాద నిరోధక దళం(ఏటీఎస్‌) అరెస్టు చేసింది. నిందితులకు పాక్‌ ఉ‌గ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. నలుగురు నిందితులను సాకిబ్‌ అలియాస్‌ ‌డెవిల్‌, ‌వికాస్‌…

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

– బావిలోకి దూసుకెళ్లిన కారు – ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి ముంబై, ఏప్రిల్‌ 4:‌మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని మృతుల బంధువులు…

ఇది హిందీని బలవంతంగా రుద్దే కార్యక్రమం

– సీబీఎస్‌ఈ ‌త్రిభాషా విధానంపై స్టాలిన్‌ ఆగ్రహం చెన్నై, ఏప్రిల్‌ 4: వ‌చ్చే విద్యా సంవత్సరం(2026-27)లో 6వ తరగతి నుండి త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీబీఎస్ఈ ‌తాజాగా ప్రకటించింది. ఇందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ ‌శనివారం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రాంతీయ భాషల కంటే హిందీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి, ఆ భాషను బలవంతంగా…

మెరుగైన పాల‌న యూడీఎఫ్‌తోనే సాధ్యం

– ఎన్నికల హామీల అమలులో ఎల్డీఎఫ్ విఫలం – తెలంగాణలో హామీలు అమలు చేస్తున్నాం – వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ – కేరళం ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: కేరళం రాష్ట్రంలో గొప్ప మార్పు కోసం, మెరుగైన సంక్షేమం కోసం, సుపరిపాలన, సెక్యులర్ పాలన కోసం…

తమిళనాట 27మందితో బిజెపి జాబితా

– అన్నామలైకి దక్కని స్థానం – పార్టీతో దూరం పెరిగిందన్న ప్రచారం చెన్నై, ఏప్రిల్ 3: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 27 మంది పార్టీ అభ్యర్థులను బీజేపీ శుక్రవారంనాడు ప్రకటించింది. కీలక నేతలైన పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, తమిళసై సౌందరరాజన్కు పార్టీ టిక్కెట్ దక్కిన…

ఇక్క‌డ ఏం చేశార‌ని అక్క‌డ ప్ర‌చారానికి వెళ్లారు

– ఆరు గ్యారెంటీలపై కేర‌ళంలో అస‌త్య ప్ర‌చారం – కేసీఆర్‌ ‌లాగే అబద్దాల ప్రచారం అందుకున్న రేవంత్‌ -‌ తెలంగాణలో అమలు చేయని పథకాలను ప్రచారం చేస్తారా – ఇది క్షమించరాని మహాపరాథం – ప్రజలను మోసం చేసే యత్నం – రేవంత్‌ ‌ప్రచారంపై మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌కేరళంలో…