Category ముఖ్యాంశాలు

హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి బట్టబయలు చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ…

29 డిమాండ్లు పరిష్కరించడానికి సిద్ధం

– మూడింటిపై చర్చిస్తున్నాం – గ్రామీణ పేదలకు లైఫ్ లైన్ ఆర్టీసీ – ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు – సమ్మెను విరమించండి – ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : పేద ప్రజల లైఫ్ లైన్ ఆర్టీసీ అని, సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలు చేయద్దని రవాణా శాఖ…

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కు ఊరట 

ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసికోవొద్దు    కాళేశ్వరం ప్రాజెక్టుపై హై కోర్ట్ కీలక తీర్పు  కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు బుధవారం  కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు  మరియు…

తమిళనాడు తరహాలో కేరళలో ఘటన

– బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు – ఆరుగురు మృతి, 40 మందికి గాయాలు తిరువనంతపురం, ఏప్రిల్ 21 : తమిళనాడు విరుదునగర్‌లోని బాణసంచా కర్మాగారంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే కేరళలో మరో విషాదం నెలకొంది. త్రిస్సూర్‌లోని ఓ బాణసంచా ఉత్పత్తి కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో…

భూ వివాదాల పరిష్కారంలో సువర్ణాధ్యాయం

– కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ – సర్వే (ఎల్‌పిఎం), భూధార్ నెంబర్ల కేటాయింపు – భూమి హక్కులకు శాశ్వత భరోసా – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: రైతు జీవితం భూమితో ముడిపడి ఉందని, ఆ భూమిపై హక్కు స్పష్టంగా ఉన్నప్పుడే అతని జీవితం భద్రంగా ఉంటుందని రెవెన్యూ…

అబద్దాలు చెప్పడంలో కేసీఆర్‌ను మించినోళ్లు లేరు

– పదేళ్లు వాటితోనే పాలన చేశారు – బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు పంపకాల పంచాయితీ – రబీ ధాన్యం సేకరణపై అధికారులతో కోమటిరెడ్డి సమీక్ష నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ను మించినోళ్లు లేరంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు.…

ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Minister Uttam kumar Reddy

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో 38ను విడుదల చేసింది. ఈ బదిలీల పక్రియ మే 1 నుంచి 31 వరకు జరగనుంది. ఒకేచోట మూడేళ్లు పనిచేసిన ఉద్యోగుల బదిలీలకు సర్కార్ అనుమతి ఇచ్చింది. నాలుగేళ్లకు మించి ఒకేచోట…

మరో సకల జనుల సమ్మెలా ఆర్టీసీ సమ్మె

– ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ ఏదీ? – ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్ధతు ప్రకటించాయని, ఆర్టీసీ సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతోందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చి…

27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

– తెలంగాణ భవన్‌లోనే సమావేశాలు – తాజా రాజకీయ పరిణాలపై చర్చించే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవం, రజతోత్సవాల ముగింపు కార్యక్రమాలకు సిద్దం అవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 27న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఆవిర్భావ…