Category ముఖ్యాంశాలు

ఆప్త మిత్రుడిని కోల్పోయాను

-పెద్ది మరణం పట్ల కేసీఆర్‌ ‌సంతాపం – పార్టీ అండగా ఉంటుంది హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 31: పెద్ది మృతితో తానొక ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేసారు. కుటుంబ సభ్యులకు పార్టీ కార్యకర్తలకు, పెద్ది అభిమానులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కేసీఆర్‌…

మరోమారు ‘సర్‌’ ‌గడువు పొడిగింపు

– మరో వారం రోజులు పొడిస్తూ ఈసీ ఆదేశాలు – ఆగస్ట్ 10 ‌వరకు పొడిగించినట్లు వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 31: కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో స్పెషల్‌ ఇం‌టెన్సివ్‌ ‌రివిజన్‌ ‌కార్యక్రమాన్ని మరోమారు పొడిగించింది. ఆగస్టు 10వ తేదీ వరకు వోటర్లు తమ వివరాలను బీఎల్‌వో లకు అందజేయాలని స్పష్టం చేసింది. బీఎల్‌వోలు…

హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ను తొలగించాలి

– వెలువ‌డిన‌ హైకోర్టు ఉత్తర్వులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 31 :హైడ్రా- శాంతా శ్రీరాం కన్‌‌స్ట్రక్షన్‌ ‌కంపెనీ కేసులో హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ను తప్పించాలన్న‌హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. లోతుకుంట భూముల వ్యవహారంలో ఇటీవల ఉన్నత న్యాయస్థానం విచారణ జరపగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఆయ‌న‌ను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాలంటూ సీఎస్‌ను హైకోర్టు కోరిన విషయం…

తలసేమియా, ‘సికిల్‌సెల్’ బాధితులకు పింఛన్లు

– వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు పింఛన్లు – అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యత ఎంపీడీవోలకు – ప్రతి గ్రామానికి తారు రోడ్డు.. ప్రతి పంచాయతీకి భవనం – ఆర్‌డబ్ల్యూఎస్, మెట్రో వాటర్, సాగు నీటి శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి…

పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు.. ఆ బాధ్యత టామ్‌కామ్‌దే

– స్కిల్ వర్సిటీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి – ఏటీసీల్లో అత్యాధునిక కోర్సులకు ప్రాధాన్యం – డిమాండ్‌కు తగినట్లు నర్సింగ్ కళాశాలల ఏర్పాటు – శక్తి శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతోపాటు ఉద్యోగార్ధులకు అవసరమైన పాస్‌పోర్టు, ఆయా…

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌ను బ‌లోపేతం చేయాలి

• సీఎస్‌ సంజయ్ జాజు అధ్యక్షతన ట్రస్ట్ సమావేశం • చికిత్స ప్యాకేజీ రేట్లపై సమగ్ర సమీక్ష • ఎగ్జిక్యూటివ్ కమిటీ, సబ్ కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయం • అత్యవసర వైద్య సహాయానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 31: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు సకాలంలో…

చివ‌రికంటా కేసీఆర్ వెంటే..

– పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి ఉద్య‌మ ప్ర‌స్థానం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 31:  నర్సంపేట మాజీ శాసనసభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి (49) అకాల మరణంపట్ల యావత్‌ ‌తెలంగాణ దిగ్భ్రాంతికి గురైంది. మృత్యువుతో గత ఐదు రోజులుగా పోరాడి చివరకు విధికి తలవంచక తప్పలేదు. ఈనెల 26న అకస్మాత్తుగా ఛాతినొప్పి రావడంతో…

పెద్ది సుదర్శన్‌రెడ్డి చిరస్మరణీయుడు

– సీఎం రేవంత్ సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుదర్శన్…

ఆగస్టు చివరి వారంలో ఇందిరమ్మ టవర్స్ కు శ్రీకారం

-టెండర్ ప్రక్రియ ప్రారంభం – మరో నాలుగు నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు పూర్తి – ఆధార్ ఒక్కటే కాదు.. నివాస ధ్రువీక‌రణకు పలు పత్రాలు చెల్లుబాటు – ఇల్లు రాకపోతే ₹10 వేల ఈఎండీ వంద శాతం తిరిగి చెల్లింపు – దరఖాస్తులకు ఆగ‌స్టు 10 చివ‌రి తేదీ – రెవెన్యూ మంత్రి పొంగులేటి  హైదరాబాద్,…