prajatantra_news

prajatantra_news

లోయలో పడ్డ వాహనం

– ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దుర్మరణం నైనిటాల్‌, ఆగస్ట్ 8: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం లోయలో పడ్డ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దేవ్‌‌ప్రయాగ్‌ ‌నుంచి పౌరీ వెళుతున్న బొలెరో వాహనం శుక్రవారం సాయంత్రం సబ్దర్‌ఖల్‌…

ఔటర్‌ ‌వద్ద బ్రిడ్జ్ పిల్లర్‌ను ఢీకొన్న కారు

– ఇద్దరు టైల్స్ ‌కార్మికుల దుర్మరణం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 :‌ నగరంలో ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు సర్వీస్‌ ‌రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గచ్చిబౌలి సమీపంలోని నియో పోలీస్‌ ‌బ్రిడ్జ్ ‌పిల్లర్‌ను టవేరా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు…

హైడ్రా ఉద్యోగాల‌కు పోటెత్తిన యువత

– 150 డ్రైవర్ పోస్టులకు వేలాదిమంది పోటీ – తెల్లవారుజామున 4 గంటల నుంచే అభ్యర్థుల బారులు – సరూర్ నగర్ స్టేడియంలో కిక్కిరిసిన నిరుద్యోగులు – తోపులాటతో రంగంలోకి దిగిన పోలీసులు – టోకెన్లు ఇచ్చి అభ్యర్థులను వెనక్కి పంపిన అధికారులు హైదరాబాద్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: నగరంలోని సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట…

మహిళా బిల్లుపై మాటల యుద్ధం

-కేంద్ర మంత్రి కిరణ్‌ ‌రిజిజుకు రాహుల్‌ ‌కౌంటర్‌ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 8 : ‌మహిళా రిజర్వేషన్‌ అం‌శంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ ‌రిజిజు ’ఎక్స్’ ‌వేదికగా పరస్పరం స్పందించారు. మహిళా శక్తిపై రాహుల్‌ ‌వ్యాఖ్యలను స్వాగతించిన…

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు భారీ స్పందన

– 7,340 ఇండ్లకు 35,125 దరఖాస్తులు – మరో రెండు రోజులు మాత్రమే గడువు – 20 తర్వాత లాటరీ – హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పేదలకు అల్పాదాయ వర్గాలకు సొంతి ఇల్లు కల్పించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ…

‘సర్’ రెండో విడతపై దృష్టి సారించాలి

– పార్టీ నాయకులకు బీజేపీ చీఫ్ రామచందర్ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) రెండవ విడత ప్రక్రియపై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు ఎన్.రామచందర్ రావు పిలుపునిచ్చారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవలో రాష్ట్ర…

యూఏఈ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్‌కు ఆహ్వానం

– అక్టోబర్ 11న దుబాయ్ అల్ అహిలి స్పోర్ట్స్ క్లబ్‌లో వేడుకలు – కార్మికుల సమస్యలపై ఈటీసీఏ ప్రతినిధులతో కేటీఆర్ చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్…

నిరుద్యోగులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి

– బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు డిమాండ్ – నిరుద్యోగులను అవమానించడంపై ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకుని ఉద్యోగాలిస్తామని హామీలు గుప్పించిన మీరు ఇప్పుడు ఆ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకొస్తే వారిపై ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అని అసెంబ్లీలో బీఆర్…

భూసేకరణ, పునరావాసానికి నిధుల కొరత లేదు

– సాగు నీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల విడుదలకు లైన్ క్లియర్ – మిడ్‌మానేరు ఎడమ కాల్వ పనులు వెంటనే పునఃప్రారంభించాలి – అనుమతుల పేరుతో పనులు ఆగొద్దు.. కలెక్టర్లకు ఆదేశాలు – పత్తిపాక డీపీఆర్ నెలాఖరులోగా సిద్ధం – రోళ్లవాగుకు అటవీ అనుమతులు వేగవంతం చేయాలి -మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…

మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి

– మహిళా సాధికారతకు అండగా కాంగ్రెస్ – యూత్ కాంగ్రెస్ నారీ శక్తి అభియాన్ శిక్షణలో మంత్రి సీతక్క దిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : మహిళల రాజకీయ భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. మహిళలు కేవలం ఓటర్లుగా కాక…