హుస్నాబాద్ అభివృద్ధికి రూ.33.70 కోట్లు
– గ్రామీణ రహదారులు, వంతెనల అభివృద్ధికి భారీ నిధులు – సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టికి మంత్రి పొన్నం కృతజ్ఞతలు సిద్దిపేట ప్రజాతంత్ర ఆగస్టు 7: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజ కవర్గ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. గ్రామీణ రహదారు లు, వంతెనలు, క్రాస్ డ్రైనేజ్ పనుల అభివృద్ధికి రూ.33.70…








