prajatantra_news

prajatantra_news

హుస్నాబాద్ అభివృద్ధికి రూ.33.70 కోట్లు

– గ్రామీణ రహదారులు, వంతెనల అభివృద్ధికి భారీ నిధులు – సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టికి మంత్రి పొన్నం కృతజ్ఞతలు సిద్దిపేట ప్రజాతంత్ర ఆగస్టు 7: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజ కవర్గ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. గ్రామీణ రహదారు లు, వంతెనలు, క్రాస్ డ్రైనేజ్ పనుల అభివృద్ధికి రూ.33.70…

15న 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

– సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం – 3.42 కోట్ల మంది ఉచితంగా సన్న బియ్యం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,ఆగస్టు 7 : రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర‌ దినోత్సవం నాడు సంగారెడ్డిలో లాంఛనంగా…

మైనింగ్ సమస్యలపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : మైనింగ్ సమస్యలపై సెక్రటేరియట్‌లో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిలు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిగింది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మంత్రుల దృష్టికి తీసుకొచ్చింది. రోడ్డు పనులు చేసే చిన్న కాంట్రాక్టర్లకు…

రేపు పింఛనుదారుల మహా ధర్నా

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: ‌రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నేడు ఆగస్టు 7న మహాధర్నాకు పిలుపునిచ్చారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, హెల్త్ ‌స్కీమ్‌ ‌మెరుగుదల వంటి ప్రధాన డిమాండ్లతో ఈ ఆందోళన చేపడుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమను ప్రభుత్వం విస్మరించడం…

మూసీ తరంగాలు- సింహవాహిని శతకం ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : మూసీ నది ప్రాశస్త్యం- ఆషాఢ బోనాల ఉత్సవాల వైభవ ప్రభావాలను సమన్వయం చేస్తూ ‘మÖసీ తరంగాలు- సింహవాహిని శతకం’ పద్య సంకలనాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, మూసీ పునర్జీవన సంస్థ ఎండీ ఈ.వెంకట నరసింహారెడ్డిలు శుక్రవారం ఆవిష్కరించారు. మాసబ్ ట్యాంక్ మూసీ…

హైదరాబాద్‌లో భారీ బస్‌ ‌టెర్మినల్‌ ‌నిర్మాణం

 – గాజులరామారంలో 100 ఎకరాల్లో ఏర్పాటు – ట్రాఫిక్‌ ‌ను తగ్గించేందుకు ప్రభుత్వ ప్రణాళిక – లోక్‌సభలో ధ్రువీకరించిన కేంద్ర మంత్రి గడ్కరీ న్యూదిల్లీ, ఆగస్ట్ 7 : ‌హైదరాబాద్‌ ‌నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ ‌సమస్యకు పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నగర శివారులోని గాజులరామారంలో 100 ఎకరాల విస్తీర్ణంలో…

మైసీలియం, వ్యవసాయ వ్యర్థాలతో ‘ఫంగీ లెదర్‌’

– యువ పారిశ్రామికవేత్తల వినూత్న ఆవిష్కరణ ‌- పర్యావరణహిత ప్రత్యామ్నాయ తోలు తయారీ – రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ప్రదర్శన న్యూదిల్లీ,ఆగస్ట్ 7: ‌బూట్లు, బ్యాగులు, బెల్టులు, జాకెట్లు, వాహనాల సీట్లు ఇలా మనం రోజూ ఉపయోగించే ఎన్నో వస్తువుల తయారీలో జంతువుల తోలును విస్తృతంగా వినియోగిస్తుంటారు. అయితే దీనికోసం లక్షలాది జంతువులు బలవుతుండగా, పర్యావరణ…

లాక్రోస్ ఛాంపియన్‌షిప్‌కు గోపిక, సంగీత

– విద్యార్థులకు మంత్రి పొన్నం, ప్రభుత్వ సలహాదారు వీహెచ్ అభినందన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : అంతర్జాతీయ స్థాయిలో మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఈనెల 28 నుండి 30 వరకు జరిగే సౌత్ ఈస్ట్ కోస్ట్ లాక్రోస్ ఛాంపియన్‌షిప్-2026 పోటీలకు బీసీ గురుకుల విద్యార్థులు పి.గోపిక, సంగీత ఎంపికయ్యారని బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి…

సమాచార భవన్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 7: సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్‌లోని సమాచార భవన్(ఎఫ్‌డీసీ కాంప్లెక్స్) కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఉత్సవ ఊరేగింపు, బోనాల సమర్పణ, ప్రత్యేక…

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

– అసెంబ్లీలో బోనాలు.. పాల్గొన్న స్పీకర్, మండలి చైర్మన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖశాంతులతో జీవించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌లు ఆకాంక్షించారు. శాసనసభ ఆవరణలోని శ్రీ బంగారు…