prajatantra_news

prajatantra_news

హామీలను విస్మరించిన కాంగ్రెస్‌

-‌ మాఫియా నాయకుడిగా రేవంత్‌ ‌వ్యవహార శైలి – కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పాలన సాగిస్తున్నారు – మల్కాజిగిరి కార్యకర్తల సమావేశంలో కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19:‌రేవంత్‌ ‌రెడ్డి అబద్దాలు చెప్పి, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల‌ను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం…

కేంద్రం నిర్ణయం మేరకే కొంటే మీరెందుకు ?

– కాంగ్రెస్‌ది రైతు వ్యతిరేక, విశ్వాస ఘాతుక ప్రభుత్వం – రాహుల్‌ ‌జన్మదినం రోజే రైతు డిక్లరేషన్‌కు చెల్లుచీటీ – రైతులపై విషం కక్కిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి – రెండు బస్తాల యూరియాతో మిర్చి రైతులు ఏం కాను? – మీడియా సమావేశంలో ప్రభుత్వంపై హరీష్‌ ‌రావు విమర్శలు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 19:…

రెండు కార్లు ఢీ : ముగ్గురి దుర్మరణం

– మృతుల్లో తండ్రీకొడుకులు – నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్ 19: నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం రామన్నగూడెం వద్ద శుక్ర వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు పరస్పరం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో…

పాత అడ్మిట్ కార్డులు చెల్లవు

– వాట్సాప్ ద్వారా సమాచారం తెలుసుకునే వీలు – ‘నీట్‌’ విద్యార్థులకు ఎన్‌టీయే కీలక ప్రకటన న్యూదిల్లీ, జూన్ 19: ‘నీట్‌’ అడ్మిట్ కార్డులపై ఎన్‌టీఏ కీలక ప్రకటన చేసింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇంకా డౌన్‌లోడ్ చేసుకోని…

చిన్నారుల ఆరోగ్యం, ఆనందమే అసలైన అభివృద్ధి

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క – చాంద్రాయణగుట్టలో అంగన్‌వాడీ-కమ్-పాలన కేంద్రం ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని అరుంధతి నగర్‌లో అంగన్‌వాడీ కేంద్రం-కమ్-పాలన(డే కేర్) కేంద్రాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు యూనిఫాంలు…

భూ వివాదాలు లేని రాష్ట్రమే లక్ష్యం

– రాష్ట్రంలో దశల వారీగా భూముల రీసర్వే ~ వచ్చే నెల నుంచి తొలి దశలో 2240 గ్రామాల్లో ప్రారంభం ~ రెవెన్యూ  శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : భూ సమస్యలు, భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో భూ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం…

ధాన్యం నిల్వ వ్యవస్థ ఆధునికీకరణకు చర్యలు

– 20 ప్రాంతాల్లో ఆధునిక సైలోలు – ప్రస్తుత కొనుగోలు వ్యవస్థ కొనసాగుతుంది – ఎస్‌హెచ్‌జీలు, పీఏసీఎస్‌ల పాత్ర యథాతథం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : రాష్ట్రంలో ధాన్యం నిల్వ వ్యవస్థను మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నీటిపారుదల, పౌర…

కేంద్రానిది అప్పుడూ, ఇప్పుడూ మొండివైఖరే

– నాడు కేసిఆర్ రైతులకు అండగా నిల‌బ‌డ్డారు – కాంగ్రెస్ స‌ర్కార్ చేతులెత్తేయ‌డం త‌గ‌దు – మాజీ మంత్రి వేముల  నిజామాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : ధాన్యం కొనుగోళ్లలో బీఆరఎస్ అధికారంలో ఉన్నప్ప్పుడు కూడా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందని, అయినా నాటి సీఎం కేసీఆర్ రైతులకు అన్యాయం చేయలేదని ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి అన్నారు.…

మెకెదాటు డ్యామ్ నిర్మాణం త‌గ‌దు

– కావేరి డెల్టా రైతులకు తీరని నష్టం – కర్నాటక తీరుకు నిరసనగా తమిళ అసెంబ్లీలో తీర్మానం చెన్నై, జూన్ 19 : కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై మెకెదాటు వద్ద డ్యామ్ నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నాలను తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. డ్యామ్ నిర్మాణంతో కావేరి డెల్టా రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని తమిళనాడు ఆరోపిస్తోంది.…

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పతనం

– పది గ్రాములపై 3వేలకు పైగా దిగివచ్చిన ధరలు న్యూఢిల్లీ, జూన్ 19: దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారడం, చమురు ధరలు పడిపోవడం వంటి పరిణామాలతో ఈ లోహాలకు డిమాండ్ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,49,270గా…