prajatantra_news

prajatantra_news

జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం

– వర్ధంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకున్న సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : తెలంగాణ జాతిపిత, స్వరాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ కె.జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడి త్యాగాన్ని, కృషిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాసనిశ్వాసాలుగా ఆయన జీవితాన్ని గడిపారని గుర్తు చేసుకున్నారు. ఆ మహనీయుడి త్యాగాన్ని…

పేద‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచిన ప్రధాని ప‌థ‌కాలు

– పుష్క‌ర‌కాలంలో మ‌హిళా సాధికార‌త‌లో పురోగ‌తి – 81కోట్ల ల‌బ్దిదారుల‌కు ఉచితంగా ఆహార‌  ధాన్యాల పంపిణీ – ఉజ్వ‌ల ప‌థ‌కం ద్వారా 11కోట్ల మ‌హిళ‌ల‌కు ల‌బ్ది – సంక్షేమ ప‌థ‌కాల ద్వారా 25కోట్ల మందికి పేద‌రికం నుంచి విముక్తి – రాజ్యసభ సభ్యులుడా ల‌క్ష్మ‌ణ్‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో…

బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల ప‌ట్ల వివ‌క్ష త‌గ‌దు

– రిజ‌ర్వేష‌న్ పోస్టుల సంఖ్య‌ను త‌గ్గించ‌డం అన్యాయం – మెరిట్ అభ్య‌ర్థుల‌ను రిజ‌ర్వేష‌న్ కోటాలో క‌ల‌పొద్దు – ఉద్యోగ సంఘం నాయ‌కుల డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20: దేశవ్యాప్త బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల (పీడ‌బ్ల్యుడీ) పట్ల సాగుతున్న వ్యవస్థాగత వివక్షను రూపుమాపేందుకు డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (యూబీఐడీఈఎఫ్‌) తన పోరాటాన్ని ఉధృతం చేయ‌డ‌మే…

విద్య, సంక్షేమం, ఉపాధితో బీసీల సాధికారత

– టెన్త్‌లో రాష్ట్ర సగటును అధిగమించిన బీసీ హాస్టల్ విద్యార్థులు – విద్యా వికాసానికి ప్రతి హాస్టల్ కేంద్రంగా మారాలి – బోనాల సమయంలో కుల వృత్తుల ప్రదర్శన – సిద్దిపేటలో బీసీ స్టడీ సర్కిల్ భవనం త్వరలో ప్రారంభం – బీసీ సంక్షేమ శాఖ పనితీరుపై మంత్రి పొన్నం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్…

పాడి రైతుకు భరోసా

– 27 లక్షల మంది విద్యార్థులకు ‘విజయ’ పాలు – లాభసాటిగా తెలంగాణ పాడి పరిశ్రమ – డిప్యూటీ సీం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : రాష్ట్రంలో పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడంతోపాటు విజయ డెయిరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజాప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నదని…

బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ఇంకా కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నందున మహిళా శిశు సంరక్షణ శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది వాటి నివారణకు కృషి చేసి బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి…

మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి

– ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో మంత్రి అజారుద్దీన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళల సాధికారత, సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ తెలిపారు. మహిళల ఆర్థిక, విద్య, సామాజిక…

కాంగ్రెస్ నేతలను నిలదీయాలి

– ప్రతీ గింజను కొనేదాకా వెంటాడుతూనే ఉంటాం – ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి కేటీఆర్ పరామర్శ – పాండురంగ కుటుంబానికి రూ.3 లక్షల సాయం ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: రాష్ట్రంలో పంటల కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రైతాంగానికి శాపంగా మారనుందని బీఆ ర్  ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

వీబీజీ రామ్ జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

– కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ – అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు విఘాతం.. నిబంధనలు సవరించాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : వీబీజీ రామ్‌జీ చట్టం గ్రామీణ పేదల ఉపాధి హక్కును బలహీనపరుస్తోందని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎనఆరఈజీఎస్)ను యథాతథంగా కొనసాగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…

వైభవంగా యోగా 1డే కౌంట్ డౌన్ ఈవెంట్

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో విశేష స్పందన – హాజరైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పŸరేడ్ గ్రౌండ్‌లో 1డే కౌంట్…