prajatantra_news

prajatantra_news

గాడిలో పడిన కేయూ విద్యా కళాశాల

– విద్యా పరిపాలనలో కొత్త ఒరవడి – అకడమిక్ సంస్కరణల వైపు అడుగులు – మోడరేషన్ విధానానికి చట్టబద్ధత కల్పించిన ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లాని హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 20 : ఒక విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను నిర్ణయించేది త‌ర‌గ‌తిలో జరిగే బోధన మాత్రమే కాదు.. సమయానికి అకడమిక్ క్యాలెండర్‌ అమలు, నిబంధనలకనుగుణంగా పరీక్షల నిర్వ‌హ‌ణ‌, పారదర్శకంగా…

బొగ్గు కుంభకోణాన్ని దాచేందుకే అసత్య ప్రచారాలు

– ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుప్పకూలుతున్న విద్యావ్యవస్థ – ఓయూకి రూ.1000 కోట్ల హామీ అమలు ఏమైంది? – 45 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం వెనుక దొంగ‌లెవ‌రు? – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20 :  సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని దాచిపెట్టడంతోపాటు ఈ అవినీతిపై నిజాలు బయటకు…

మెట్రో కోసం అశ్వినీ వైష్ణవ్‌ను కలుద్దాం

– 22,23 తేదీల్లో దిల్లీలోనే ఉంటానన్న సీఎం – వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేద్దాం – కిషన్‌ ‌రెడ్డికి సీఎం రేవంత్‌ బహిరంగ లేఖ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 20: ‌హైదరాబాద్‌ ‌మెట్రో రైలు రెండోదశ పొడిగింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు.…

సాగునీటి స‌మ‌స్య ప‌రిష్కార‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

 -మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి – రాజీవ్‌గాంధీ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌నుల ప‌రిశీల‌న‌ సూర్యాపేట‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  కృష్ణా నది ఒడ్డున నివసిస్తున్నప్పటికీ సాగునీటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.…

జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం

– వర్ధంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకున్న సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : తెలంగాణ జాతిపిత, స్వరాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ కె.జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడి త్యాగాన్ని, కృషిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాసనిశ్వాసాలుగా ఆయన జీవితాన్ని గడిపారని గుర్తు చేసుకున్నారు. ఆ మహనీయుడి త్యాగాన్ని…

పేద‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచిన ప్రధాని ప‌థ‌కాలు

– పుష్క‌ర‌కాలంలో మ‌హిళా సాధికార‌త‌లో పురోగ‌తి – 81కోట్ల ల‌బ్దిదారుల‌కు ఉచితంగా ఆహార‌  ధాన్యాల పంపిణీ – ఉజ్వ‌ల ప‌థ‌కం ద్వారా 11కోట్ల మ‌హిళ‌ల‌కు ల‌బ్ది – సంక్షేమ ప‌థ‌కాల ద్వారా 25కోట్ల మందికి పేద‌రికం నుంచి విముక్తి – రాజ్యసభ సభ్యులుడా ల‌క్ష్మ‌ణ్‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో…

బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల ప‌ట్ల వివ‌క్ష త‌గ‌దు

– రిజ‌ర్వేష‌న్ పోస్టుల సంఖ్య‌ను త‌గ్గించ‌డం అన్యాయం – మెరిట్ అభ్య‌ర్థుల‌ను రిజ‌ర్వేష‌న్ కోటాలో క‌ల‌పొద్దు – ఉద్యోగ సంఘం నాయ‌కుల డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20: దేశవ్యాప్త బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల (పీడ‌బ్ల్యుడీ) పట్ల సాగుతున్న వ్యవస్థాగత వివక్షను రూపుమాపేందుకు డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (యూబీఐడీఈఎఫ్‌) తన పోరాటాన్ని ఉధృతం చేయ‌డ‌మే…

విద్య, సంక్షేమం, ఉపాధితో బీసీల సాధికారత

– టెన్త్‌లో రాష్ట్ర సగటును అధిగమించిన బీసీ హాస్టల్ విద్యార్థులు – విద్యా వికాసానికి ప్రతి హాస్టల్ కేంద్రంగా మారాలి – బోనాల సమయంలో కుల వృత్తుల ప్రదర్శన – సిద్దిపేటలో బీసీ స్టడీ సర్కిల్ భవనం త్వరలో ప్రారంభం – బీసీ సంక్షేమ శాఖ పనితీరుపై మంత్రి పొన్నం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్…

పాడి రైతుకు భరోసా

– 27 లక్షల మంది విద్యార్థులకు ‘విజయ’ పాలు – లాభసాటిగా తెలంగాణ పాడి పరిశ్రమ – డిప్యూటీ సీం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : రాష్ట్రంలో పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడంతోపాటు విజయ డెయిరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజాప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నదని…

బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ఇంకా కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నందున మహిళా శిశు సంరక్షణ శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది వాటి నివారణకు కృషి చేసి బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి…