prajatantra_news

prajatantra_news

వరుణా.. కరుణ చూపవా

– నాగార్జున సాగర్‌లో మహా వరుణ యాగం – పూర్ణాహుతిలో పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులు – యాగ క్రతువు ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ దంపతులు – విజయపురి సౌత్‌లో మార్మోగిన వేద ఘోష – యాదాద్రి వేదపండితుల ఆధ్వర్యంలో ఒక్క రోజు యాగం సమాప్తం నాగార్జునసాగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 10 : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు…

మత్స్యకారుల సామాజిక భద్రతకు ప్రాధాన్యత

– ప్రమాదవశాత్తు మరణం, వికలాంగతకు రూ.5 లక్షల వరకు బీమా – మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 10 : రాష్ట్రంలోని 4,21,767మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం(జీఏఐఎస్) అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పశు సంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసుల, క్రీడల శాఖ మంత్రి వాకిటి…

రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం

– అప్రూవర్‌గా మారేందుకు ఏ4 నిందితుడు ప్రదోశ్ కోర్టులో పిటిషన్ బెంగళూరు, ఆగస్టు 10 : కర్ణాటకలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న ప్రదోశ్ అప్రూవర్‌గా మారేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌లో నటుడు దర్శన్‌కు…

రాంచీలో విద్యార్థుల ర్యాలీ

– అసెంబ్లీ వ‌ద్ద‌ లాఠీచార్జి రాంచీ, ఆగస్టు 10 : ఝార్ఖండ్ పబ్లిక్ సర్విస్ కమిషన్(జేపీఎస్‌సీ) పేపర్ లీక్ ఉదంతంపై విద్యార్థుల నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విద్యార్థులు అసెంబ్లీ వరకూ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వేలాదిగా విద్యార్థులు రాజధాని రాంచీకి తరలివచ్చారు.…

సమ్మక్క, సారక్కలకు మంత్రి సీతక్క పూజలు

– అభివృద్ధి పనుల పరిశీలన తాడ్వాయి, ప్రజాతంత్ర, ఆగస్టు 10 : తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ వనదేవతలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా…

దేశ కీర్తి పతాకను రెపరెపలాడించారు

– కామన్‌వెల్త్ క్రీడాకారులకు ప్రధాని మోదీ అభినందనలు న్యూదిల్లీ, ఆగస్టు 10 : దేశ కీర్తిపతాకను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన క్రీడాకారులను ప్రధాని మోదీ అభినందించారు. విÖ గెలుపు విÖకే కాదు దేశానికీ గర్వకారణమని వారిని ప్రశంసించారు. భారత బాక్సర్ లవ్లీనాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు…

పోలీసుల అదుపులో వింగ్‌ ‌కమాండర్‌

‌- హనీట్రాప్‌తో లోబర్చుకున్న పాక్‌ ‌మహిళ – ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన న్యూదిల్లీ, ఆగస్ట్ 8: ‌పాక్‌ ‌కోసం గూఢచర్యానికి పాల్పడ్డ భారత ఎయిర్‌ఫోర్స్ ‌వింగ్‌ ‌కమాండర్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతీయ డియా కథనాల ప్రకారం మే నెలలోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ…

పేద బ్రాహ్మణుల అభ్యున్నతే ధ్యేయం

– స్వార్థంతో సమాజంలో విభేదాలు సృష్టించొద్దు – తెలంగాణ ఉద్యమాన్ని ఏ ఒక్క కులానికో ఆపాదించొద్దు -పేద బ్రాహ్మణులకు మూడువేల నివాస గృహాల ప్రతిపాదన – ‘బాస్’ స్టీరింగ్ కమిటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: వ్యక్తిగత స్వార్థం కోసం సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలను స హించబోమని, పేద బ్రాహ్మణుల అభ్యున్నతే తమ ధ్యేయమని,…

తెలంగాణలో ఎందుకు ఎదగలేకపోతున్నాం?

– బీజేపీలో అంతర్మథనం! – పశ్చిమ బెంగాల్ విజయ ఫార్ములాతో తెలంగాణలో ఒంటరి పోరు – ఎన్డీయే మిత్రపక్షాల పొత్తుపై సందిగ్ధం – నేతల మధ్య అంతర్గత విభేదాలకు చెక్ – కాంగ్రెస్ వైఫల్యాలే ఎజెండాగా ఆరు నెలల కార్యాచరణకు దిల్లీ పెద్దల ఆదేశం                …

మూడేళ్లు గ‌డుస్తున్నా అమ‌లుకాని పీఆర్‌సీ

– షేర్ అమౌంట్ చెల్లిస్తున్నా ప‌నిచేయ‌ని హెల్త్‌కార్డులు – చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 5 డీఏలు పెండింగ్.. – సర్కార్‌పై డీటీఎఫ్ ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 :  పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు కావస్తున్నా సకాలంలో అమలు చేయక‌పోడంతో ఉపాధ్యాయ, ఉద్యోగు లు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారని డెమోక్ర టిక్ టీచర్స్ ఫెడరేషన్(డిటిఎఫ్)…