prajatantra_news

prajatantra_news

అతుక్కున్న రెండు కిడ్నీలకు అరుదైన శస్త్రచికిత్స

– శ్రీనివాస కిడ్నీ సెంటర్ లో 12 ఏళ్ల బాలుడికి పునర్జన్మ వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: అతుక్కు ని ఉన్న రెండు కిడ్నీలను వేరుచేస్తూ 12 ఏళ్ల బాలుడికి అత్యంత అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను హనుమకొండలోని శ్రీనివాస కిడ్నీ సెంటర్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. హాస్పటల్ ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ ఏ. రాంప్రసాద్…

రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు

– రూ.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం – వేమో డ్రైవర్లెస్ కారులో ప్రయాణం – హైదరాబాద్లో స్వయంచాలక మొబిలిటీపై ఆసక్తి – ప్రవాసులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాన్ ఫ్రాన్సిస్కో, ఆగస్టు 8: తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన భూమి,…

నైపుణ్యాలుంటేనే ఉపాధి అవకాశాలు

– భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కనుగుణంగా నైపుణ్యాలు – ఆత్మ‌విశ్వాసంతో కూడిన యువ‌త‌ను త‌యారీ ల‌క్ష్యం – విద్య‌, ప‌రిశ్ర‌మ‌, ఉపాధి ల‌క్ష్యంగా యువ‌త‌కు నైపుణ్య శిక్ష‌ణ‌ – ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 8:  మార్కుల మెమోలతో డిగ్రీలను అందించే వ్యవస్థ నుంచి భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆత్మవిశ్వాసంతో…

ద్రవిడ భావన ఇతరులను ద్వేషించేది కాదు

– ద్రవిడ భావన దక్షిణాది స్వాభిమానాన్ని గౌరవించుకోవడమే – దేశ బలం ఏకరూపతలో కాదు.. వైవిధ్యంలోనే ఉంది – ‘ద్రవిడ వివక్షపై దక్షిణ స్వరం’ పుస్తకావిష్కరణ సభలో ప్రకాశ్‌రాజ్ – భాషను మతంతో ముడిపెట్టడం సరికాదు : ఘంటా చక్రపాణి హైదరాబాద్, ఆగస్ట్ 8 (ప్రజాతంత్ర బ్యూరో): ద్రవిడ భావన ఇతరులను ద్వేషించేది కాదని, దక్షిణాది…

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

– 2.32 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం – 876.20 అడుగులకు చేరిన నీటిమట్టం – పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో జలాశయం – విద్యుదుత్పత్తితో సాగర్కు 66,460 క్యూసెక్కుల నీరు విడుదల – తుంగభద్రకు తగ్గిన వరద.. 72.26 టీఎంసీల నిల్వ శ్రీశైలం, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజె…

రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో ‌బోనాలు

– పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆం‌క్షలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 :‌హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు ఆగస్టు 9, 10 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ‌మళ్లింపులు చేపట్టినట్లు ట్రాఫిక్‌ ‌పోలీసులు పేర్కొన్నారు. లాల్‌ ‌దర్వాజా, కార్వాన్‌ ‌దర్బార్‌ ‌మైసమ్మ, అంబర్‌పేట్‌ ‌మహంకాళి, చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆం‌క్షలు…

ఎల్‌నినోతో సాగు నీటికి కష్టాలు

– సాగర్‌ ‌నీళ్లు తాగడానికే సరిపోవు – రైతులు ఆరుతడి పంటలనే వేయాలి – సాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర,ఆగస్ట్ 8 : ఎల్‌నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్‌ ‌ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, అంతేకాక పైనుంచి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ…

క్షుద్ర రాజకీయాలు కాంగ్రెస్‌కే చెల్లు

– తెలంగాణ కోసం కొట్లాడిన మాకు తెలియదు – నీటి వాటాల విషయంలో తేడా వస్తే తెలంగాణ భగ్గుమంటది – నీళ్లు ఎత్తిపోయడం కూడా చేతకాని సిఎం రేవంత్‌ ‌రెడ్డి – మండిపడ్డ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 8 : క్షుద్ర పూజలు అని చెప్పి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నది…

సంభాషణ, సాంకేతిక నైపుణ్యాలపైనే విజయం ఆధారం

‘కిట్స్’ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్‌రెడ్డి ఘనంగా స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాం వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్(కిట్స్‌డబ్ల్యు)లో స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్(ఎస్‌ఓపి)ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, అడిషనల్…

ఎంతోకాలం యుద్ధంతో తీవ్ర నష్టం

– ఇరాన్‌ ‌యుద్ధం నుంచి బయటపడడమే మేలు – ట్రంప్‌నకు జనరల్‌ ‌డాన్‌ ‌కేన్ ‌సల‌హా ! వాషింగ్టన్‌, ఆగస్ట్ 8 :‌ ఐదు నెలలుగా ఇరాన్‌తో సాగిస్తోన్న యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు తరిగిపోతున్నాయని పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలని స్వదేశంలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ…