prajatantra_news

prajatantra_news

శంకర్ గౌడ్ మృతి విషాదకరం

– ఈ బలిదానం తీవ్రంగా కలచివేసింది – మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం తీవ్రంగా కలిచివేసిందంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స’ వేదికగా మాజీ మంత్రి పోస్ట్…

శంకర్ గౌడ్ ఆత్మహత్య బాధాకరం

– ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే – కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇది ప్రభుత్వ హత్య అంటూ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ…

ఎట్టకేలకు తొల‌గిన‌ ప్రతిష్టంభన

– కొలిక్కి వచ్చిన పోలీసుల మంతనాలు – శంకర్ గౌడ్ అంతిమ యాత్ర ప్రారంభం నర్సంపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించే విషయమపై ఉదయం నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభన ఎట్టకేలకు వీడింది. శంకర్‌గౌడ్, ఆర్టీసీ జేఏసీ నేతలతో పోలీసుల మంతనాలు ఒక కొలిక్కి వచ్చాయి. దీంతో…

ఆయనది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే

– బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్‌ది ఆత్మహత్య కాదు.. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అని బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. నాడు కేసీఆర్ సర్కారు నిర్బంధం.. నేడు రేవంత్ అహంకారం.. కార్మికులారా అధైర్యపడకండి, మీకు తోడుగా బీజేపీ ఉంది అని…

శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో ఉద్రిక్తత

– ముత్తోజీపేట చేరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ – మృ తదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించాలని కోరిన కుటుంబీకులు – నివాళి అర్పించే అవకాశాన్ని కల్పించాలని కోరిన కార్మికులు – రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలున్నందున ససేమిరా అన్న పోలీసులు – పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి ఆగ్రహం – ప్రభుత్వ ఆదేశాలతో శంకర్ గౌడ్…

ఆర్టీసీ సమ్మెకు బలైన శంకర్‌గౌడ్

– పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం – చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి – సీఎం రేవంత్ సంతాపం, మంత్రి పొన్నంల సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్(55) హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ…

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి

– హైకోర్టు తీర్పుపై చర్చించాం – కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలి – రిటైర్డు ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు నిర్ణయం – సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాలు – పీపీపీ పద్ధతిన గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి ఆమోదం – కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 :…

కాంగ్రెస్ వైఖరిపై గళమెత్తిన నారీ లోకం

–  ‘మహిళా ఆగ్రహ యాత్ర’ విజయవంతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : కాంగ్రెస్, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి’ కూటమి కపట బుద్ధిని, మహిళా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా ఆగ్రహ యాత్ర’ హైదరాబాద్‌లో గురువారం నిర్వహించారు. దోమల్‌గూడలోని ఏవీ కాలేజీ నుంచి ఇందిరా పార్కు వరకు కొనసాగిన ఈ భారీ పాదయాత్రలో…

రాష్ట్ర భవిష్యత్తును కాపాడడం కేసీఆర్‌కే సాధ్యం

– మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి రాజన్నసిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : కుట్రలు, కుతంత్రాలతో పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలంగాణ భవిష్యత్తును కాపాడటమే కేసీఆర్ లక్ష్యమని బీఆరఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.…

తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికులే కీలకం

– అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి వారికుంది – మాజీ మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ఆనాడు కేసీఆర్ సకల జనులను ఏకం చేశారని, అందులో ఆర్టీసీ కార్మికులు ప్రధాన పాత్ర పోషించారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల కృషి మర్చిపోలేనిదని,…