prajatantra_news

prajatantra_news

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణ

– మేఘావృతమై ఉరుములతో చిరు జల్లులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : హైదరాబాద్ మహానగరంలో గురువారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు తీవ్రమైన ఎండ దంచి కొట్టగా ఆ తర్వాత ఉన్నట్టుండి వాతావరణం మేఘావృతం అయ్యింది. ఉరుములతో పలుచోట్ల చిరుజల్లుల కురిసాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక…

వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులు

– అందజేసిన డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులకు, సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి గురువారం నగదు బహుమతులను అందజేశారు. రెండు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు…

ఎల్బీనగర్‌ ‌నుండి హయత్‌ ‌నగర్‌ ‌వరకు కారిడార్‌

‌- డబుల్‌ ‌డెక్కర్‌ ‌కారిడార్‌తో ట్రాఫిక్‌కు చెక్‌ -‌ ప్రాజెక్ట్‌పై అధికారులతో చర్చించిన మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌23: ఎల్బీనగర్‌ ‌నుండి హయత్‌ ‌నగర్‌ ఆల్‌ ఇం‌డియా రేడియో స్టేషన్‌ ‌వరకు నిర్మించతలపెట్టిన 7.1 కి. డబుల్‌ ‌డెక్కర్‌ ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌పురోగతిపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌…

రెండు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

– ప్రశాంతంగా ముగిసిన వోటింగ్ – భారీగా పోలింగ్ శాతం నమోదు న్యూదిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో కీలక రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వోటర్లకు వోటు వేసే అవకాశం కల్పించారు. ఈ…

కాళేశ్వరంపై న్యాయ నిపుణులతో చర్చ

– తదుపరి కార్యాచరణపై స‌బ్ క‌మిటీలో నిర్ణయం – మంత్రి ఉత్తమ్ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్23: కాళేశ్వరం అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మంత్రుల సబ్కమిటీ వేసుకుని.. చర్చించుకుని ఎలా ముందుకెళ్లాలో నిర్ణయిస్తామని చెప్పారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం వ్యవహారం పై…

నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

– జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం – ఆర్టీసీ సమ్మెతో గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవుల సందడి మొదలైంది. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం (23వ తేదీ)తో ప్రస్తుత విద్యా సంవత్సరం అధికారికంగా…

హైకోర్టు తీర్పు పుణ్యం రేవంత్ రెడ్డిదే

– మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : కాళేశ్వరం అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట కలిగించింది హైకోర్టు కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వమంటూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి…

ప్రజల ముంగిటకే ‘ప్రజా దర్బార్’

– 25న మంత్రి పొంగులేటి శ్రీకారం – కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలకు స్వస్తి – ఒకే వేదికపైకి జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం – పాలేరు నియోజకవర్గంలో సరికొత్త ‘ప్రజా పాలన’ శకం పాలేరు/ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ప్రభుత్వం అంటే ప్రజల కోసం.. ప్రజల వద్దకే పాలన అనే ఇందిరమ్మ రాజ్యపు ఆశయాన్ని…

జేఏసీ నేతలతో రేపు భట్టి చర్చలు

– ఆర్టీసీ సమ్మెపై కేబినెట్‌లో చర్చ – ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు – సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో ఉన్నాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – సమస్యల పరిష్కారం బాధ్యత ప్రభుత్వానిదే – మంత్రులు పొన్నం త‌దిత‌రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి…

వాగ్దానాల వలయంలో దిగబడిన ఆర్టీసీ చక్రం!

– జీసీసీ ముసుగులో ప్రైవేటీకరణ? – ఎలక్ట్రిక్ బస్సులపై కార్మికుల ఆందోళన – సర్కార్ వ్యూహం వర్సెస్ కార్మికుల రాజీ లేని పోరాటం – సంక్షోభ పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఏదీ?                                  …