prajatantra_news

prajatantra_news

బెంగాల్ ఎన్నికల్లో విజయం బీజేపీదే

-మొదటి దశలో 110కిపైగా సీట్లు గెలుస్తాం – కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా కోల్‌కతా, ఏప్రిల్ 24: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మొదటి దశ ఎన్నికల్లో 152 స్థానాలకు గాను బీజేపీ 110కి పైగా సీట్లు కైవసం చేసుకుంటుందని ధీమా…

సొరంగం తవ్వకాలపై ఎన్‌జిఆర్ఐ నివేదిక

– సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం తవ్వకాలలో అనుకరించాల్సిన భద్రతా ఏర్పాట్లపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ) సమగ్రంగా రూపొందించిన నివేదికను నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి…

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి

– 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు సన్నద్ధం – 8,500 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు – ఇప్పటికే ఐదు వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి…

జలసాధన ఉద్యమకారుడు దుశ్చర్లపై దాడి

– తలకు తీవ్ర గాయాలు – సూర్యాపేట జిల్లా మోతే మండలంలో కలకలం – నిందితుల కోసం పోలీసుల వేట – సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి – నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం సూర్యాపేట, ప్రజాతంత్ర,ఏప్రిల్ 24 :  జలసాధన కోసం అలుపెర‌గ‌కుండా పోరాడిన తెలంగాణ ఉద్యమకారుడు, పర్యావరణ ప్రేమికుడు దుశ్చర్ల…

కౌమార బాలికల సాధికారతకు ‘స్నేహ సమ్మర్ ప్రోగ్రామ్‌’

– ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ, భద్రతకు పెద్ద పీట – సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ కౌమార బాలికల సాధికారత, విద్య కొనసాగింపు, ఆరోగ్య పరిరక్షణ, భద్రత, నాయకత్వ లక్షణాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం స్నేహ సమ్మర్ ప్రోగ్రామ్‌ను సిద్దం చేసింది. మంత్రి…

ఎంఎస్‌పీ భారాన్ని రాష్ట్రాలపై మోపొద్దు

– ‘మద్దతు’ ప్రకటించిన పంటలన్నింటినీ కేంద్రమే కొనాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల డిమాండ్ – ఖరీఫ్‌కు అందుబాటులో ఉంచాల్సిన విత్తనాలపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీ ప్రకటించి పంటలను కొనే బాధ్యతను మాత్రం రాష్ట్రాలపై వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల విమర్శించారు. దీంతో రాష్ట్రంపై…

‘ఆపరేషన్ లోటస్‌’ మళ్లీ మొదలు

– ఇతర ఎంపీలను బీజేపీలో చేర్చుకోవడంపై ‘ఆప్‌’ విమర్శలు న్యూదిల్లీ, ఏప్రిల్ 24: కమలం పార్టీ ఆపరేషన్ లోటస్‌ను మళ్లీ మొదలుపెట్టిందని ‘ఆప్‌’ కన్వీనర్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ‘ఆప్‌’ జాతీయ…

హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖాగోయల్

-ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా తరుణ్ జోషి – ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: రాష్ట్రంలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖాగోయల్ నియమితులయ్యారు. విజిలెన్స్ డీజీగా డీఎస్ చౌహాన్ బదిలీ అయ్యారు. మల్టీ జోన్I2…

10 థీమ్‌లపై శాఖల వారీగా కార్యక్రమాలు

– ప్రజల భాగస్వామ్యంతో 99 రోజుల కార్యక్రమాలు అమలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శాఖల వారీగా 10 థీమ్‌లతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలను ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి…

2011‌లోని మిలియన్‌ మార్చ్ ‌కేసు

– కేసీఆర్‌, ‌కేటీఆర్‌, హరీష్‌ ‌రావులపై కొట్టివేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24:‌హైదరాబాద్‌లో 2011లో జరిగిన మిలియన్‌ మార్చ్ ‌కేసుకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్పటి టీఆర్‌ఎస్‌ ‌నేతలు కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరీశ్‌రావులపై నమోదైన క్రిమినల్‌ ‌కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో వారికి న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది.…