prajatantra_news

prajatantra_news

నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

– జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం – ఆర్టీసీ సమ్మెతో గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవుల సందడి మొదలైంది. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం (23వ తేదీ)తో ప్రస్తుత విద్యా సంవత్సరం అధికారికంగా…

హైకోర్టు తీర్పు పుణ్యం రేవంత్ రెడ్డిదే

– మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : కాళేశ్వరం అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట కలిగించింది హైకోర్టు కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వమంటూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి…

ప్రజల ముంగిటకే ‘ప్రజా దర్బార్’

– 25న మంత్రి పొంగులేటి శ్రీకారం – కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలకు స్వస్తి – ఒకే వేదికపైకి జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం – పాలేరు నియోజకవర్గంలో సరికొత్త ‘ప్రజా పాలన’ శకం పాలేరు/ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ప్రభుత్వం అంటే ప్రజల కోసం.. ప్రజల వద్దకే పాలన అనే ఇందిరమ్మ రాజ్యపు ఆశయాన్ని…

జేఏసీ నేతలతో రేపు భట్టి చర్చలు

– ఆర్టీసీ సమ్మెపై కేబినెట్‌లో చర్చ – ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు – సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో ఉన్నాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – సమస్యల పరిష్కారం బాధ్యత ప్రభుత్వానిదే – మంత్రులు పొన్నం త‌దిత‌రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి…

వాగ్దానాల వలయంలో దిగబడిన ఆర్టీసీ చక్రం!

– జీసీసీ ముసుగులో ప్రైవేటీకరణ? – ఎలక్ట్రిక్ బస్సులపై కార్మికుల ఆందోళన – సర్కార్ వ్యూహం వర్సెస్ కార్మికుల రాజీ లేని పోరాటం – సంక్షోభ పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఏదీ?                                  …

విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట

– రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు – ప్రతీ విద్యార్థి ఉన్నతస్థాయికి చేరేలా సకల సదుపాయాలు – రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర…

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

– అదుపుతప్పి ముందున్న వాహనాలను ఢీకొన్న ట్రక్కు – మంటలు చెలరేగి 11మంది సజీవ దహనం లక్నో, ఏప్రిల్ 23 : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టడంతో 11 మంది సజీవ దహనమయ్యారు. లసోడా ప్రాంతం వైపు వెళుతున్న ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి…

తిరగని ప్రగతి రథ చక్రాలు

– రెండో రోజుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె – బలవంతంగా బస్సులు నడిపేందుకు పోలీసుల యత్నాలు – పలుచోట్ల కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – ఇష్టారాజ్యంగా దండుకుంటున్న ప్రైవేట్ వాహనాలు – అవస్థలు పడుతున్న ప్రజలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రెండో రోజు కూడా కొనసాగింది. ఆర్టీసీ…

నాదెండ్ల మృతి ఉమ్మడి ఏపీ ప్రజలకు తీరని లోటు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి భాస్కరరావు భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుమారుడు, జనసేన…

ఘనంగా సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని యువజనులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. అలాగే సగరుల సమస్యల పరిష్కారం కోసం ముందుంటామన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ…