prajatantra_news

prajatantra_news

‘కళావేదిక’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు స్మారకార్థం కళావేదిక సాంస్కృతిక సంస్థ రూపొందించిన ప్రత్యేక సావనీర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. శ్రీపాదరావు మిత్రుడైన ఆర్.వి.రమణమూర్తి 1960వ దశకంలో కళావేదికను స్థాపించారు. అప్పటి నుంచి నిరంతరాయంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్న…

దశలవారీగా అంగన్‌వాడీల అప్‌గ్రేడ్

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో దేశంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. బస్తీలు, గ్రామాల్లోని పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు చిన్నతనం నుంచే సమాజం, ఆటపాటలు, విద్య,…

ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: భగీరథ మహర్షి జయంతి వేడుకలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితర నాయకులు, సగర సామాజిక…

కేంద్ర ఉద్యోగులకు సరికొత్త జీవిత బీమా పథకం

– ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ – హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ఏప్రిల్ 23 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అన్ని…

గ్లోబల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్‌గా తెలంగాణ

ప్రెసిషన్ ఇంజనీరింగ్ పరిశ్రమలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కులు ‘బేకర్ హ్యూస్’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : తెలంగాణను కేవలం తయారీ కేంద్రంగా మాత్రమే కాక గ్లోబల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పునరుద్ఘాటించారు. తయారీ రంగంలో ‘మేడ్…

గిగ్ వర్కర్లకి ప్రభుత్వం అండ

– విధి నిర్వహణలో మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా – మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్ల కుటుంబ సభ్యులకు కార్మిక, గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి ఎక్స్రేషియా చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా…

భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి

– పరిశ్రమల శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో కేటాయించాల్సిన భూములకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు సంబంధించి దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పలు కంపెనీలతో జరిగిన…

సరస్వతి అంత్య పుష్కరాలకు ఆహ్వానం

– గవర్నర్‌ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : రానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరు కావలసిందిగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ ఎన్.హనుమంతరావులు బుధవారం లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సరస్వతి అంత్య పుష్కరాలు…

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిద్ధమా?

– నిజాయతీ ఉంటే ముందుకు రండి – బీఆర్ఎస్ నాయకత్వానికి మంత్రి పొంగులేటి సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని పదేపదే చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు నిజంగా నిర్దోషులైతే వెంటనే సీబీఐ విచారణకు ఒప్పుకోవాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

మేధస్సు కంటే చిత్తశుద్ధే ముఖ్యం

– క్షేత్రస్థాయిలో మీ విచక్షణే అసలైన పరీక్ష – ప్రజాసేవలో ఫైలు వెనుక ఉన్న ‘మనిషి’ని మర్చిపోవద్దు – గ్రూప్-1 అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : మీరు సంతకం చేసే ప్రతి ఫైలు వెనుక ఒక సామాన్యుడి ఆశ ఉంటుంది.. ఆ ఫైలును కేవలం కాగితంలా చూడకండి..…