prajatantra_news

prajatantra_news

సమస్యల పరిష్కారానికే ‘ప్రజా దర్బార్‌’

– పాలేరు ఆదర్శంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు – సమస్య ఎవరు చెప్పినా పరిష్కరించడమే ప్రధానం – పార్టీలకతీతంగా ప్రజా సేవ – సమస్య ఏదైనా.. పరిష్కారం ఇక్కడే – ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి హైదరాబాద్/నేలకొండపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రజా దర్బార్‌లను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ,…

ఆర్టీసీ విలీనానికి ప్రత్యేక కమిటీ

– జేఏసీతో మంత్రుల చర్చలు సఫలం – మూడు రోజుల సమ్మెకు ముగింపు – కార్మికులకు 11 శాతం పీఆర్ సీ – సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ – మిగిలిన అంశాలపై యాజమాన్యం అంగీకారం – వివరాలను వెల్లడించిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: మూ డు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ…

రేపు కవిత కొత్త పార్టీ అవిర్భావం

              (మందువ రవీందర్రావు) తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతున్నది. బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కూతురుగా ప్రపంచానికి పరిచయమైన కల్వకుంట్ల కవిత నేడు. శనివారం కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించ బోతున్నారు. బిఆర్ఎస్ పార్టీనుండి సస్పెండ్ అయిన దాదాపు ఎనిమిది నెలలకే ఆమె స్వంతంగా ఒక…

దిల్లీ పీఠంపై పంజా విసిరిన బీజేపీ

– రాజ్యసభ సాక్షిగా ప్రతిపక్షం నిర్వీర్యం! – ప్రత్యామ్నాయ రాజకీయాల పతనం.. – చీపురు పట్టిన చేతులే.. పార్టీకి తూట్లు పొడిచాయా? – రాజ్యసభలో ‘రాజకీయ ఆపరేషన్’ – రాజ్యాంగ లొసుగులతో ప్రజాస్వామ్య ఖూనీ!                              …

టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే

– మీ టికెట్ యాప్ ద్వారా సరళమైన సేవలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: వీకెండ్ సరదాగా ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. మెట్రోలో ప్రయాణం… టెంపుల్ విజిట్, ఏదైనా పార్క్.. లేదంటే గోల్కొండ ఫోర్ట్, మ్యూజియం సందర్శించాలనుకుంటున్నారా.. పిల్లలకు సెలవులొచ్చాయి కానీ.. ఎండాకాలం అని భయపడుతున్నారా.. తీరా అక్కడికి వెళ్లాక టికెట్ కౌంటర్, క్యూ లైన్…

శంకర్‌గౌడ్ మృతి అత్యంత బాధాకరం

– శవ రాజకీయం చేస్తున్న బండి సంజయ్ – మండిపడ్డ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి అత్యంత బాధాకరమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ శంకర్…

ఆర్టీసీ కార్మికులకు అఖిలపక్షం మద్దతు

– పోరాటం చేయాలే తప్ప ప్రాణాలు తీసుకోవద్దు – ఎమ్మెల్యే కూనంనేని కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్టీసీ సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉందని అన్నారు. ఆర్టీసీ జాక్ ఆధ్వర్యంలో మూడో…

వ్యూహాత్మక గోప్యతను వీడండి

– ప్రాజెక్టు పూర్తి సమాచారాన్ని ముందే బహిర్గతం చేయాలి – ‘నదీ పునరుజ్జీవం’ ముసుగులో నదుల కాంక్రీటీకర‌ణ‌కు వ్యతిరేకం – కేబినెట్ సబ్ కమిటీకి ఎంజేఏ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేపట్టే ఏవైనా సంప్రదింపులు అర్థవంతంగా ఉండాలంటే ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగా బహిరంగపరచాలని…

ప్రాణం తీసుకోవడం పరిష్కారం కాదు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడి ఆత్మహత్యల వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నానన్నారు. ఏ సమస్యకైనా ప్రాణం తీసుకోవడం…

ఆకర్షణ లేని ట్రంప్ గోల్డ్ కార్డు పథకం

– నాలుగు నెలల్లో ఒక్కటి మాత్రమే జారీ – అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హళవార్డ్ లుట్నిక్ వాషింగ్టన్, ఏప్రిల్ 24: అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే విదేశీయుల కోసం గతేడాది డిసెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం గోల్డ్ కార్డు స్కీమ్‌ను ప్రారంభించింది. కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటివరకూ కేవలం ఒక్కరికే…