Category తెలంగాణ

రేణుకా ఎల్లమ్మ ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ,ప్రజాతంత్ర,జూన్24: శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రోడ్లు, రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురంలో బుధవారం ఆలయ బ్రహ్మోత్సవాల్లో మంత్రి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కల్యాణోత్సవం సందర్భంగా దేవాలయం నుండి కల్యాణ మండపం వరకు మంత్రి…

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు భూసేకరణ ప్రక్రియ షురూ

– భూములను పరిశీలించిన ఎమ్మెల్యేలు వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 24 :‌ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు పడింది. ఈ పథకంలో భాగంగా నిర్మించనున్న లక్ష్మీదేవిపల్లి బ్యాలన్సింగ్‌ ‌రిజర్వాయర్‌కు అవసరమైన భూసేకరణ పక్రియను అధికారులు ప్రారంభించారు. సయ్యద్‌పల్లి పరిసర ప్రాంతాల్లో భూములను పరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ ‌టి.రామ్మోహన్‌ ‌రెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే…

మాదక ద్రవ్య రహిత రాష్ట్రమే లక్ష్యం

– గవర్నర్‌తో మంత్రి అడ్లూరి కీలక భేటీ – ‘నషా ముక్త్ భారత’, వృద్ధుల సంక్షేమం, దివ్యాంగుల సాధికారతపై చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను కాపాడేందుకు విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖ సమన్వయంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. మాదకద్రవ్యాల…

అద్దెకు ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్సులు

– 694 షాపులకు టెండర్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే కాక సంస్థ పరిధిలోని వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న ఆర్టీసీ వ్యాపార సముదా యాలను (కమర్షియల్ కాంప్లెక్సులు)…

మధిరకు మ‌హ‌ర్ద‌శ‌

– రూ.17.48 కోట్లతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు – బోనకల్ మండలంలో అభివృద్ధి పనుల జాతర – మౌలిక వసతుల కల్పనే ధ్యేయమన్న డిప్యూటీ సీఎం భట్టి  బోనకల్/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 24 : మధిర నియోజకవర్గ రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అభివృద్ధి పనుల జాతరను ప్రారంభించారు. ఖమ్మం…

గ‌తంలో నిలిపిన రైళ్ల‌కు తిరిగి హాల్టింగ్ ఇవ్వాలి

– వేం న‌రేంద‌ర్‌రెడ్డికి ప్ర‌యాణికుల సంఘం విన‌తి కేస‌ముద్రం, ప్ర‌జాతంత్ర‌, జూన్ 24: ప్రస్తుతం కేసముద్రం రైల్వే స్టేషన్‌లో 19 రైళ్లు మాత్రమే ఆగుతున్నాయ‌ని, దీనివల్ల వేలాదిమంది ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ప్ర‌యాణికుల సంఘం పేర్కొంది. ఈ నేప‌థ్యంలో కోవిడ్‌కు ముందు కేస‌ముద్రంలో నిలిపిన రైళ్ల‌కు తిరిగి హాల్టింగ్…

డ్రగ్స్ నిషేధానికి ప్రతి వారూ నడుం బిగించాలి

– ఒలింపిక్ రన్ ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 24 : డ్రగ్స్ నిషేధానికి ప్రతి జూన్ 23వ తేదీన ఒలింపిక్ డే నిర్వహిస్తున్నామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ‘నశా ముక్త భారత’ కింద ఈ ఏడాది కూడా ర్యాలీ చేపడుతున్నామన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం…

దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి

– ‘నమో జెన్ జీ కాన్‌క్లేవ’లో వక్తల పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, అభివృద్ధి చెందిన áదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వక్తలు పిలుపునిచ్చారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఆధ్వర్యంలో ‘నమో జెన్ జీ కాన్‌క్లేవ’ హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో మంగళవారం…

ప్రతీ తెలుగు ఇంట్లో అమెరికా ఒక భాగమైంది

– ఐటీ నుంచి ఏఐ, క్లీన్ ఎనర్జీ వైపు తెలంగాణ-యుఎస్ అడుగులు – నగర వారసత్వ సంపద పరిరక్షణలో అమెరికా సహకారం అభినందనీయం – అమెరికా ‘ఫ్రీడమ్ 250’ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : హైదరాబాద్ ఐటీ రంగానికి మీరు డెవలప్‌మెంట్ సెంటర్ ఇస్తే.. మేము మీకు ప్రపంచాన్ని…