Category తెలంగాణ

కమర్షియల్ గ్యాస్ ధర పెంపుతో పెను భారం

– కేంద్రంపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధర పెంచడంపై నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇది సామాన్యుడిపై పెనుభారం మోపే నిర్ణయమని దుయ్యబట్టారు. 19 కేజీల గ్యాస్ ధరను రూ.993 అంటే సుమారు…

మధుసూదన్ నిబద్ధత మరువలేనిది

– కుటుంబీకులను ఓదార్చిన ఉప ముఖ్యమంత్రి – హైదరాబాద్‌కు జ్యోతి బదిలీ, కుమారుడికి ఉద్యోగంపై హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : ఉన్నతమైన విలువలు, వృత్తి పట్ల అంకితభావం కలిగిన సీపీఆర్వో మారబోయిన మధుసూదన్‌ను కోల్పోవడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మధుసూదన్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని…

రాష్ట్రంలో అద్భుతమైన క్రీడాభివృద్ధి అవకాశాలు

– యంగ్ ఇండియా స్పోర్ట్సు సమ్మిట్‌లో జయేష్‌రంజన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో గురువారం నిర్వహించిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్-2026 విజయవంతం అయింది. దేశంలోని క్రీడా విధానాలు విద్య పరిశోధన, సాంకేతిక ఉపాధి అవకాశాలపై చర్చించారు. సమ్మిట్‌ను ప్రారంభించిన…

జర్నలిస్టులకు హైకోర్టు ఊరట: జూన్ 16 వరకు అక్క్రిడిటేషన్ కార్డుల గడువు పెంపు

High Court Extends Journalist Accreditation Deadline

హైదరాబాద్, ప్రజాతంత్ర,ఏప్రిల్ 30: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ (Journalist Accreditation) కార్డుల గడువును 2026 జూన్ 16 వరకు పొడిగించింది. G.O. Ms. No. 252,  దాని సవరణ అయిన G.O. 103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతూ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్…

కార్మిక, కర్షక లోకానికి కేసీఆర్ మే డే శుభాకాంక్షలు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 30ః అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే . చంద్రశేఖర్ రావు గారు కార్మిక కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. చారిత్రాత్మక మే…

రా ష్ట్రానికి చల్లటి కబురు

–  తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి –  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ద్రోణి ప్రభావం తో ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వొచ్చే మూడు రోజులు తేలికపాటి…

ఘనంగా కిట్స్ ప్రొఫెసర్ శివాని పదవీ విరమణ

వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : కిట్స్ వరంగల్‌లోని స్టాఫ్ క్లబ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (ఈసీఐఈ) ప్రొఫెసర్ డాక్టర్ కె.శివాని పదవీ విరమణ మహోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ శివాని డీన్ అకడమిక్ అఫైర్స్, ఈసీఐ డిపార్ట్‌మెంట్ హెడ్,…

కవిత పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన

– ఆమోదించిన కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30: కల్వకుంట్ల కవిత పార్టీ తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఆమె పెట్టుకున్న పేర్లలో ఈ పేరును ఖరారు చేసింది. దీనిపై కవిత హర్షం వ్యక్తం చేశారు. ‘ఈసీ నిబంధనలకు అనుగుణంగా జనవరిలో మొత్తం ఐదు పేర్లతో దరఖాస్తు…

క్రమశిక్షణకు మారుపేరు కాంగ్రెస్ సేవాదళ్

– గాంధీ ఆలోచనలతో అవతరించింది – స్వాతంత్య్రం సాధనలో కాంగ్రెస్ పాత్ర అమోఘం : మంత్రి సీతక్క  హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : దేశ స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ సేవాదళ్ పాత్ర మరువలేనిదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. కాంగ్రెస్‌ది గాంధీ అహింసా సిద్ధాంతం.. అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్…