Take a fresh look at your lifestyle.
Browsing Category

తెలంగాణ

Telangana Breaking News, Headlines Now, Today Latest News, Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news

బిఆర్‌ఎస్‌తో టచ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు

అయినా కాంగ్రెస్‌ను పడగొట్టే ఉద్దేశ్యం లేదు మేము ఊరుకున్నా..రేపు మోదీ ఊరుకుంటాడా మమ్ములనే ఆగం పట్టించే ప్రయత్నం చేసిండ్రు కక్షతోనే కవితపై లిక్కర్‌ కేసు లోక్‌సభ ఎన్నికల తరవాత రాజకీయ గందరగోళం బిఆర్‌ఎస్‌ ఖచ్చితంగా  11 సీట్లు గెలవబోతుంది…
Read More...

స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం విజయవంతం ..

అధికారులను అభినందించిన సమాచార పౌర సంబంధాల శాఖ మరియు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు భద్రాచలం , ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : భద్రాచలంలో రెండు రోజులు పాటు జరిగిన శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం వేడుకలు విజయవంతంగా నిర్వహించారని రాష్ట్ర సమాచార పౌర…
Read More...

కాంగ్రెస్‌ను టచ్‌ చేస్తే బిఆర్‌ఎస్‌ పునాదులు ఖతం

సిఎంను పట్టుకుని లిల్లీ పుట్‌ అంటారా.. ఏడాదిలోనే కూలుతుందని వ్యాఖ్యానిస్తారా? కెసిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటి రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 17 : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని..వొస్తే తాను…
Read More...

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌

తెలంగాణ సహా 10 రాష్ట్రాలు, యూటీలలో నాలుగోదశ ఎన్నికలకు నోటిఫికేషన్‌  నేటి నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ 26న నామినేషన్ల పరిశీలన..29న ఉపసంహరణ  మే 13న పోలింగ్‌..జూన్‌ 4న కౌంటింగ్‌ న్యూదిల్లీ/ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌…
Read More...

నేటి నుండి నామినేషన్‌ల పర్వం షురూ…

పరాకాష్టకు చేరిన ఆరోపణలు...ప్రత్యారోపణలు ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలుతుందంటున్న కెసిఆర్‌   రేవంత్‌ బిజెపికి వెళ్ళడం ఖాయమన్న కెటిఆర్‌ ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదంటున్న భట్టి.. (మండువ రవీందర్‌రావు,…
Read More...

కమనీయం…శ్రీ సీతారాముల కల్యాణం

అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం  రామనామస్మరణతో మారుమోగిన భద్రగిరి  ప్రభుత్వం తరుఫున రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్‌ శాంతి కుమారి  పట్టు వస్త్రాలు సమర్పించిన తి భద్రాచలం, ఏప్రిల్‌ 17 : యావత్‌ భారతదేశంలోనే  ప్రసిద్ధి గాంచిన…
Read More...

సిఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు

కెసిఆర్‌కు ఈసీ నోటీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 17 : సిఎం రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఈ మేరకు…
Read More...

సీతారాముల ఆశీస్సులతో దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి

రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్‌ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : భదాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆ భగవంతుడిని ప్రార్థించారు. రాష్ట్ర…
Read More...

బీజేపీ తన పదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు తెరపైకి తాజా ‘జుమ్లా’లు

వారి మ్యానిఫెస్టోలో మొత్తం అబద్ధాలు..వంచనలు  తారాస్థాయికి చేరిన నిరుద్యోగ ప్రస్తావనే లేదు  రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కానీ..తగ్గిపోయింది  అధికారంలోకి వొస్తే ఎంఎస్‌పికి చట్టబద్ధత  రాష్ట్రానికి బీజేపీ అన్యాయాలపై బీఆర్‌ఎస్‌ మౌనం  ఆ…
Read More...

స్వామివారి కల్యాణానికి సర్వం సిద్ధం

భద్రాద్రికి భారీగా చేరుకున్న భక్తజనం నేడు అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వ సిఎస్‌ శాంతి కుమారి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ…
Read More...