Category తెలంగాణ

స్మార్ట్ ‌రేషన్‌ ‌కార్డులపై మోదీ ఫొటో పెట్టాలి

– అన్ని సరుకులను ప్రజలకు ఇవ్వాలి – బీజేపీ ఎంపీ రఘునందన్‌ ‌రావు డిమాండ్‌ ‌న్యూదిల్లీ, ఆగస్టు 14: రాష్ట్ర‌ ప్రభుత్వం జారీ చేసే స్మార్ట్ ‌రేషన్‌ ‌కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్‌ ‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఫొటో కచ్చితంగా పెట్టాల్సిందేనని డిమాండ్‌…

హర్ ఘర్ తిరంగా అభియాన్‌కు భారీ స్పందన

– తార్నాకలో ఘనంగా తిరంగా యాత్ర – 200 మీటర్ల పొడవైన జాతీయ పతాకం ప్రదర్శన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : తార్నాక డివిజన్‌లో హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా నిర్వహించిన ఘనమైన తిరంగా యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పాల్గొన్నారు. తార్నాక ప్రజలు, యువత, విద్యార్థులు రాజకీయాలకతీతంగా అధిక…

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిన ‘కల్యాణలక్ష్మి’

-పేదింటి పిల్లలకు శాపంగా మారిన కాంగ్రెస్‌ ‌తీరు – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే సబితారెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సంక్షేమ పథకాల పట్ల అనుసరిస్తున్న దగాకోరు విధానాల వల్లే పేదింటి ఆడపిల్లలకు ఆసరాగా నిలిచే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలపై హైకోర్టు స్టే విధించిందని మాజీ మంత్రి,…

పర్యావరణ పరిరక్షణకు సమష్టి కృషి అవసరం

– పరిశ్రమలు శుభ్రమైన ఉత్పత్తి విధానాలు అవ‌లంబించాలి – తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి కాళోజి జంక్షన్ /హనుమకొండ, ప్రజాతంత్ర. ఆగస్టు 13 : పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, పరిశోధకులు సమష్టి సమన్వయం అవ‌స‌ర‌మ‌ని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి జి.రవి అన్నారు. గురువారం కాకతీయ…

ఎఫ్‌బీవో మృతి ఘ‌ట‌న‌పై అట‌వీ శాఖ సీరియ‌స్‌

– కార‌కుల‌పై చర్యలు తప్పవని అటవీ అధికారి హెచ్చరిక భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ‌వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ ‌తీగలు తగిలి విధి నిర్వహణలో చెరువుసింగారం వెస్ట్ ‌బీట్‌ ఆఫీసర్‌ ‌బానోత్‌ ‌నవీన్‌ ‌ప్రాణాలు కోల్పోయారని ఈ ఘటనను అటవీ శాఖ అత్యంత సీరియస్‌ ‌గా తీసుకుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ…

ప్రతిష్ఠాత్మకంగా ‘ఖేలో ఇండియా’ నిర్వహణ

– కేంద్ర మంత్రి మాండవీయతో వాకిటి  న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 13 : డిసెంబర్‌ 11 ‌నుంచి 22వ తేదీ వరకు ఖేలో ఇండియా క్రీడలను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవీయకు రాష్ట్ర క్రీడ‌లు, యువ‌జ‌నుల శాఖ…

ఈసీఐ పేరుతో ఫేక్‌ ‌మెసేజ్‌లు

-అప్రమత్తంగా ఉండాలన్న సీఈవో హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ఈసీఐ పేరుతో వోటర్లకు మోసపూరిత సందేశాలను సైబర్‌ ‌మోసగాళ్లు పంపిస్తున్నారని తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ‌(సీఈవో) సుదర్శన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. వోటర్‌ ‌వివరాలు సరిపోలడం లేదంటూ ఫేక్‌ ‌మెసేజ్‌లు వస్తున్నాయని, వీటిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దరఖాస్తు తిరస్కరణ పేరుతో రూ.5లు చెల్లించాలని…

అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌కు మద్దతు

– ప్రభుత్వ మద్దతు లేకుంటే పనులు జరగవు – మాజీ స్పీకర్‌ ‌పోచారం కామెంట్ ‌కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌కి మద్దతు ఇచ్చానని ఎమ్మెల్యే పోయారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్నం పెట్టిన వాళ్లను మరిచిపోతే పుట్టగతులుండవన్నారు. కేసీఆర్‌ ‌చేశారు కాబట్టే.. చేశారని చెప్పానని.. రేవంత్‌ ‌రెడ్డి ఇచ్చినవి కూడా…

టెస్సరాక్ట్ కు భూకేటాయింపులపై రాజకీయం

– భువనగిరి ఎంపీ చామల మండిపాటు న్యూదిల్లీ, ఆగస్ట్ 13 : టెస్సరాక్ట్ ‌సంస్థకు కేటాయించిన భూములపై బీఆర్‌ఎస్‌ ‌రాజకీయం చేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ఎం‌పీలతో కలిసి ఆయన మాట్లాడారు. ‘ఎలక్ట్రానిక్‌ ‌మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌క్లస్టర్‌లో బీఆర్‌ఎస్‌ ‌హయాంలో 54 కంపెనీలకు భూ కేటాయింపులు…