Category తెలంగాణ

రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీ వైపే

– వైషమ్యాలు సృష్టించిన ఇండి కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – 10న జరిగే బహిరంగ సభా వేదిక వద్ద భూమి పూజ – ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

సర్వోదయ తెలంగాణ కోసం పాంచజన్యం పూరించాం

– అన్ని వర్గాల ప్రజల సంక్షేమం లక్ష్యంగా పోరాటం – ప్రజలకు విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి – ‘మీట్ ద ప్రెస’లో టీఆరఎస్ అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: తమ పార్టీ ఐదు అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుందని, వాటిపై పాంచజన్యం పూరించామని తెలంగాణ రక్షణసేన (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల…

ప్రధాని సభను జయప్రదం చేయండి

– వాల్ రైటింగ్ క్యాంపెయిన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని, ఆయన పర్యటనను జయప్రదం చేసేందుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభకు  రాష్ట్రంలోని ప్రజలందరూ హాజరు కావాలని కేంద్ర మంత్రి కిషన్…

బతుమ్మకుంట ముమ్మాటికీ చెరువే

– పదెకరాల్లో ఉన్నట్లు నాసా చిత్రాలు ఉన్నాయి – ఎడ్ల సుధాకర్ హైకోర్టుకు వెళ్లడంపై హైడ్రా కమిషనర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : బతుకమ్మ కుంటను హైడ్రా అభివృద్ధి చేయడంపై ఎడ్ల సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారని, అది ముమ్మాటికీ చెరువేనని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. 1986 నాటి అన్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్…

ఓఆర్ఆర్ ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి

– ఉస్మానియా మార్చురీ వద్ద కుటుంబీకులకు పరామర్శ – సిరిసిల్లకు తరలిన ఆరుగురి భౌతిక కాయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : సిరిసిల్లలో తీవ్ర విషాదాన్ని నింపిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం పరామర్శించారు. శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన…

గ్రామీణ రోడ్ల అభివృద్దిని జీర్ణించుకోలేకే..

– ‘హామ్’పైౖ హరీష్‌రావు ఆరోపణలు – అవి నిరాధారం – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హామ్) రహదారులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఖండించారు. వాస్తవాలను మరుగుపరిచి అర్థం…

చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం

– పూడికతీతతో చెరువులలో జలాశయాలు నింపాలి – చెరువుల అక్రమణలపై ఉక్కుపాదం – జూరాల, మూసీల పూడికతీతకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: వేసవి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పూడికతీత పనులు చేపట్టి చిన్న తరహా చేరువులన్నింటిని పునరుద్ధరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫ…

రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దుర్భరం

– కోర్టు జోక్యంతో రిటైర్డు ఉద్యోగుల బకాయిలపై కదలిక – రైతుల పరిస్థితీ దైన్యమే – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు రామాయంపేట, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దుర్భరంగా మారిందని, నెల మొదటి తేదీకి జీతాలు అందకపోవడం, టీచర్లకు వేతనాలు ఆలస్యమవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర…

రాష్ట్రంలో సురక్షిత కమ్యూనిటీల నిర్మాణం

-ఆర్‌డబ్ల్యూఏ, హౌసింగ్ సొసైటీల బాధ్యతలపై నరెడ్కో వర్క్‌షాప్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : కమ్యూనిటీలలో భద్రతా వ్యవస్థలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, పారదర్శక పాలనపై దృష్టి సారించాలని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లకు జీహెచఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ సూచించారు. అలాగే కొనసాగుతున్న జనగణన డిజిటల్ సెల్ఫ్-ఎన్యూమరేషన్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని రెసిడెంట్ వెల్ఫేర్…