Category తెలంగాణ

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభ‌ద్ర‌త‌లు

– బాన్సువాడ, కామారెడ్డి, రుద్రూర్ ఘటనలపై చర్యలు తీసుకోవాలి – డీజీపీకి బీజేపీ నాయకుల ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస హింసాత్మక ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల బృందం డీజీపీకి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా కామారెడ్డి జిల్లా…

హౌసింగ్ కాలనీ నా మానస పుత్రిక

– సీఎం చేతుల మీదుగా మార్చిలో ప్రారంభోత్సవం – మొదటి దశలో వెయ్యిమంది ఎంపిక – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: తాను ఎంతో మనసు పెట్టి మనస్ఫూర్తిగా 2011లో హుజుర్‌నగర్‌లో ప్రారంభించిన హౌసింగ్ కాలనీని మార్చిలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర…

కుమ్మెర ఘ‌ట‌న‌లో హంత‌కుల‌కు ఉరి శిక్ష వేయాలి

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ – సమాజం తలదించుకునే ఘటన – హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి వారూ దోషే – బాధితురాలికి తక్షణ సాయం రూ.లక్ష అందజేత నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో ఇటీవల జాతర సందర్భంగా బలహీనవర్గాల వ్యక్తిపై దాడికి కారకులైనవారికి, పసికందు హంతకులకు శిక్ష…

సీఎంను కలిసి అడోబ్ సీఈవో

– గ్లోబల్ ట్రెండ్స్ అవకాశాలపై చర్చలు  హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్లోబల్ ట్రెండ్స్ అవకాశాలపై ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై శంతను నారాయణ్ చర్చించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్,…

చారిత్రక ద్రోహానికి పాల్పడిన బీఆర్ఎస్

– నీటి హక్కుపై మాట్లాడే నైతిక‌త ఆ పార్టీకి లేదు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: నీటి హక్కుల గురుంచి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్ కు ఎక్కడిదని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కృష్ణా నదీ జలాల అంశంలో…

అత్యంత పేదరికానికి చెక్

– సమగ్ర జీవనోపాధి కార్యక్రమం మరో 7 మండలాలకు విస్తరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: సమగ్ర జీవనోపాధి కార్యక్రమం (టీజీఐఎల్‌పీ)ను మరో ఏడు మండలాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో అత్యంత పేదరిక నిర్మూలన దిశగా కీలక అడుగుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. రంగారెడ్డి…

అభివృద్ధి వ్యూహంగా మారిన నైపుణ్యాభివ ద్ధి

– మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: నైపుణ్యాభివృద్ధి ఒక శాఖ మాత్రమే కాదు.. అభివృద్ధి వ్యూహంగా మారిందని కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి.పేర్కొన్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ స్కిల్ సెంటర్లుగా మారుస్తున్నామని, ఆధునిక యంత్రాలు, డిజిటల్ పరికరాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన పాఠ్య ప్రణాళికలను అమలు చేస్తున్నామని…

ఎంజిఎన్‌ఆర్ఈజీఏను కొన‌సాగించాలి

– ఉపాధి హామీ మండ‌లి స‌మావేశం ఏక‌గ్రీవ తీర్మానం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 24: గామీణ పేదల జీవనోపాధికి ఎంజిఎన్‌ఆర్ ఈజీఏ  కీలక భూమిక పోషిస్తోందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. ఎర్రమంజిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంగ‌ళ‌వారం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధ్యక్షతన ఎంజిఎన్‌ఆర్ ఈజీఏ…

కుమ్మెరలో బీసీ కమిషన్ విచారణ

– బీసీ కుటుంబంపై దాడి అంశంపై నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జైప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. ఈనెల 19న మల్లన్న జాతర సందర్భంగా వెనుకబడిన తరగతులకు చెందిన గణేష్, మోనికపై దాడి, అనంతరం రెండు…