Category తెలంగాణ

పోలీసులపై అసత్య ప్రచారం

-ఫేక్ న్యూస్‌పై మండిపడ్డ హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: పోలీసులపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఫేక్ వార్తలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్ పూర్తిగా అబద్ధమని, అది ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేలా ఉందని మండిపడ్డారు. ఒక వ్యవస్థ…

తల్లిదండ్రులు పిల్లలకు బరువు కాదు

– డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: ప్రభుత్వం వృద్ధుల కోసం డే కేర్ సెంటర్ నిర్వహిస్తోందని, వయోవృద్దులు దానిని వినియోగించుకోవాలని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్‌పర్సన్, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ మెంబర్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా పరిషత్ ఆవరణలోని సీనియర్ సిటిజన్స్…

వైభవంగా సాగుతున్న యాద‌గిరీశుడి బ్రహ్మోత్సవాలు

– గోవర్ధనగిరిధారిగా దర్శనమిచ్చిన నారసింహుడు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: యాదగిరిగుట్ట శ్రీ లక్క్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం యాదగిరీశుడిని గోవర్ధనగిరిధారి అలంకరణలో భక్తులు సేవించారు. భక్తజన రక్షణే ధ్యేయంగా అవతారాలు దాల్చిన స్వామివారు ప్రకృతి బీభత్సం నుంచి కాపాడే భక్తజన బాంధవుడిగా…

క్రీడలపై ఆసక్తి పెరిగేందుకే ‘ఖేలో భారత్’

– పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో రామచందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: యువతకు క్రీడలపై ఆసక్తి పెరగాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖేలో భారత్ అనే కార్యక్రమం ప్రారంభించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ అన్ని క్రీడలను ప్రోత్సహించారని, భారతీయ క్రీడాకారులకు…

హీలింగ్ కేపిటల్‌గా హైదరాబాద్

– డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో ‘హెల్త్ కేర్‌’ అనుసంధానం – సైన్స్, డేటా, హ్యూమానిటీ కలిసి పనిచేస్తేనే సమాజానికి మేలు – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను హీలింగ్ కేపిటల్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా…

గడ్డి మందుతో ప్రాణాలు పోతున్నాయ్‌

– దానిని వెంటనే నిషేధించాలి – మాజీ ఎంపి బి.వినోద్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: మనుషుల ప్రాణాలను హరిస్తున్న పారాక్విట్‌  ‌డిక్లోరైడ్‌ ‌గడ్డి మందు వాడకుండా నిషేధం విధించాలని, దీనిపై ప్రభుత్వం ఆలోచన చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ ‌కుమార్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ప్రతి నెలా ఈ మందు తాగి పదుల…

ఓపెన్‌ ‌స్కూల్‌ ‌టెన్త్, ఇం‌టర్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: తెలంగాణ ఓపెన్‌ ‌స్కూల్‌ ‌సొసైటీ  2026 సంవత్సరానికిగానూ 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ ‌పబ్లిక్‌ ‌పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఇప్పుడు పూర్తి షెడ్యూల్‌ను చూసుకోవాలని సూచించింది. షెడ్యూల్‌ను పూర్తిగా తేదీల వారీగా పరిశీలించుకోవాలని పేర్కొన్నది. తాజా టైమ్‌టేబుల్‌ ‌ప్రకారం.. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ‌థియరీ పరీక్షలు…

బ‌డికి తాళం.. రోడ్డుపై పిల్ల‌ల‌కు పాఠాలు

– ఇది కాంగ్రెస్ మార్కు పాల‌న‌కు ఉదాహ‌ర‌ణ‌ – హ‌రీష్‌రావు ఎద్దేవా సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 21: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్‌లో ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌కు యజమాని తాళం వేశాడు. తరగతి గదిలో పుస్తకాలు పట్టుకుని కూర్చోవాల్సిన పసి పిల్లలు ఈరోజు రోడ్డు మీద కూర్చుని వియ్ వాంట్…

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– మీడియా అకాడమి ఛైర్మన్‌ శ్రీ‌నివాసరెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: జర్నలిస్టుల సంక్షేమానికి మీడియా అకాడమి కట్టుబడి ఉందని చైర్మన్‌ ‌కే.శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ మీడియా అకాడమిలో 2వ పాలకమండలి సమావేశం చైర్మన్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 8 జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు…