Category తెలంగాణ

మూడున్నర కోట్ల పని దినాలు పూర్తి చేయాలి

– ఉపాధి కోరే కూలీలతో సమావేశాలు నిర్వహించి అవగాహన పెంచాలి – కూలీల ఆరోగ్యం పట్ల అధికారులు జాగ్రత్తలు పాటించాలి – ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి…

సేంద్రియ వ్యవసాయమే ఉత్తమం

– పండించిన పంటల అమ్మకం కోసం యాప్ – 4న ప్రారంభించనున్న మంత్రి తుమ్మల – నేరుగా సేంద్రియ ఉత్పత్తుల కొనుగోలుకు వీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1: తెలంగాణ వ్యవసాయ రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సేంద్రియ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలిచేందుకు, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు ప్రభుత్వం…

నీట్ పరీక్ష.. మోసగాళ్ల ఉచ్చులో పడొద్దు

– పిల్లల తల్లిదండ్రులకు సీపీ సజ్జన్నార్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1: నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. వైద్య విద్యపై ఉన్న అపారమైన క్రేజ్ను పెట్టుబడిగా మార్చుకో వాలని కొందరు మోసగాళ్లు, దళారులు ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్త వహించాలని సోషల్…

పెండింగ్ చలాన్లపై కోర్టు ధిక్కరణ

– పోలీస్ అధికారులకు హైకోర్టు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1: ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద డీజీపీ సీవీ ఆనంద్, మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ లకుహైకోర్టు నోటీసులు ఇచ్చింది. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలు…

ఆర్టీసీకి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

– ప్రభుత్వంలో సంస్థ విలీనంతో చిత్తశుద్ధి చాటాం – మేడే ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట, ప్రజాతంత్ర, మే1 : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వం మాదిరి వారు సమ్మె పట్టించుకోకుండా ఉండలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన…

కమర్షియల్ గ్యాస్ ధర పెంపుతో పెను భారం

– కేంద్రంపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధర పెంచడంపై నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇది సామాన్యుడిపై పెనుభారం మోపే నిర్ణయమని దుయ్యబట్టారు. 19 కేజీల గ్యాస్ ధరను రూ.993 అంటే సుమారు…

మధుసూదన్ నిబద్ధత మరువలేనిది

– కుటుంబీకులను ఓదార్చిన ఉప ముఖ్యమంత్రి – హైదరాబాద్‌కు జ్యోతి బదిలీ, కుమారుడికి ఉద్యోగంపై హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : ఉన్నతమైన విలువలు, వృత్తి పట్ల అంకితభావం కలిగిన సీపీఆర్వో మారబోయిన మధుసూదన్‌ను కోల్పోవడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మధుసూదన్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని…

రాష్ట్రంలో అద్భుతమైన క్రీడాభివృద్ధి అవకాశాలు

– యంగ్ ఇండియా స్పోర్ట్సు సమ్మిట్‌లో జయేష్‌రంజన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో గురువారం నిర్వహించిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్-2026 విజయవంతం అయింది. దేశంలోని క్రీడా విధానాలు విద్య పరిశోధన, సాంకేతిక ఉపాధి అవకాశాలపై చర్చించారు. సమ్మిట్‌ను ప్రారంభించిన…

జర్నలిస్టులకు హైకోర్టు ఊరట: జూన్ 16 వరకు అక్క్రిడిటేషన్ కార్డుల గడువు పెంపు

High Court Extends Journalist Accreditation Deadline

హైదరాబాద్, ప్రజాతంత్ర,ఏప్రిల్ 30: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ (Journalist Accreditation) కార్డుల గడువును 2026 జూన్ 16 వరకు పొడిగించింది. G.O. Ms. No. 252,  దాని సవరణ అయిన G.O. 103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతూ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్…