Category తెలంగాణ

ఇక ‘మీ సేవ’ మొబైల్ యాప్‌లో ఆర్టీసీ బస్ టిక్కెట్

– యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం కోసం మీసేవ మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ…

జ‌గ‌న్మోహిని అవ‌తారంలో యాదాద్రి స్వామి

-కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు -వైభవంగా స్వామి వారి  ఎదుర్కోలు మహోత్సవం -ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: బ్రహ్మోత్సవాల్లో భాగంగా  మంగళవారం ఉదయం  స్వామి వారి ఆలయాల్లో నిత్యారాధనల అనంతరం స్వామి వారిని జగన్మోహిని ఆకారంలో అలంకరించి ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. తూర్పు రాజగోపురం ముందు ప్రధాన అర్చకులు ఉప ప్రధానార్చకులు…

ఒకేచోట 2,160 ఇందిర‌మ్మ ఇళ్లు

– తొలి విడ‌త‌లో వెయ్యిమందికి పంపిణీ – మార్చి మొద‌టి వారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం – పార‌ద‌ర్శ‌కంగా ల‌బ్దిదారుల ఎంపిక –  ఒక్కో ఇంటికి రూ.6ల‌క్ష‌ల వ్య‌యం – మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: : రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంతంలో 2,160 ఇందిరమ్మ ఇండ్ల…

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ఉద్యోగులకు ప్రమాద బీమా, ఆరోగ్య పథకాలను ప్రకటించడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. టీజీవో, టీఎన్జీవో, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్ల తదితర సంఘాల నాయకులు, ఉద్యోగులు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మంగళవారం కలిశారు. తమ చిరకాల వాంఛను నెరవేర్చారంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.…

రజక కుటుంబంపై దాడి అమానుషం

– బాధిత కుటుంబానికి బీజేపీ చీఫ్ రామచందర్ పరామర్శ‌ నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి జాతర సందర్భంగా గణేష్ అనే వ్యక్తి కుటుంబంపై జరిగిన అమానుష దాడి, రెండు నెలల పసిపాప మృతి ఘటన సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న…

త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’

– ప్రతీ ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి నడపాలన్నదే మా అజెండా – రాష్ట్ర సమగ్రాభివృద్ధికే ‘క్యూర్, ప్యూర్, రేర్’ – గ్రోత్ ఎక్స్ 2026 సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని ఐటీ,…

ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్‌లో ఐటీ టవర్

– జోగు రామన్న కోరిక మేరకు కేసీఆర్ మంజూరు – కొనసాగుతున్న మొదటి దశ పనులు :కేటీఆర్ అదిలాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: తమ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దూర దృష్టితో రాష్ట్రంలో పది ప్రాంతాల్లో ఐటీ టవర్‌ను నిర్మించాలని ఓ మంచి ఆలోచన చేశారని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఆదివాసుల జిల్లా…

ఇది హిందూ వ్యతిరేక పాలనకు నిదర్శనం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: చాంద్రాయణగుట్ట బర్కాస్ ప్రాంతంలో గల ద్విముఖి హనుమాన్ ఆలయంపై దుండగులు దాడి చేసి హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత అమానుషం, హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో హిందూ…

మా కుమారుడి వివాహానికి రండి

– సిద్దరామయ్య, డీకేలకు భట్టి ఆహ్వానం బెంగళూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో వచ్చే నెల 5వ తేదీన జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన…