Category తెలంగాణ

కేటీఆర్.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకో

– మంత్రి సీతక్క హెచ్చరిక ములుగు, ప్రజాతంత్ర, మే 6 : త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ మీద, క్షణం తీరిక లేకుండా ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఖండించారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే…

మక్కల కొనుగోళ్లు చేపట్టండి

– నిర్మల్ జాతీయ రహదారిపై రైతుల ఆందోళన నిర్మల్, ప్రజాతంత్ర, మే 6: మొక్కజొన్న, జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్ మండలం గుండంపెల్లి గ్రామ రైతులు నిర్మల్- భైంసా జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే కొనుగోలు కేంద్రాలు లేక…

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తారా?

– మమత, రాహుల్‌పై బీజేపీ చీఫ్ రామచందర్ ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ అఖండ విజయం, అస్సాం, పుదుచ్చేరిలలో గెలుపు దేశ ప్రజల మనోగతానికి అద్దం పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. దక్షిణాదిని, ఉత్తరాదిని వేరు చేస్తూ విచ్ఛిన్నకర రాజకీయాలు చేసిన పార్టీలకు తమిళనాడు ప్రజలు…

రైతుల కన్నీళ్లలో రేవంత్ కొట్టుకుపోతాడు

– వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో సత్యవతి రాథోడ్ వరంగల్, ప్రజాతంత్ర, మే 6: కేసీఆర్ పాలన రైతాంగానికి స్వర్ణయుగమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా కేసీఆర్ పాలన కొనసాగిందన్నారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు.. రాబందు పాలన అని విమర్శించారు. రైతు కన్నీళ్లలో రేవంత్ ప్రభుత్వం కొట్టుకుపోవడం…

కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయరు

– బీఆర్ఎస్‌తో బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం – కేంద్ర మంత్రులు బండి, కిషన్ రెడ్డిలు సమాధానం చెప్పాలి – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతున్నదో సమాధానం చెప్పాలని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్,…

ఉపరితల ద్రోణి.. పిడుగులతో వర్షాలు

– తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల Íటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు దుగా కొమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.…

మాట తప్పడం వల్లే బలిదానం

– ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ నర్సంపేట, ప్రజాతంత్ర, మే 5 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ ఆత్మహుతికి పాల్పడిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని బీఆరఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. నర్సంపేట నియోజకవర్గం ముత్తోజిపేటలోని శంకర్ గౌడ్…

రెండు జీసీసీలు ఏర్పాటు చేయనున్న బీఎఎస్ఎఫ్

– 3,000 మందికి కొత్తగా ఉద్యోగాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రసాయనాల తయారీలో ప్రపంచంలోని అతి పెద్ద సంస్థల్లో ఒకటైన బీఏఎస్ ఎఫ్ హైదరాబాద్‌లో రెండు జీసీసీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. గ్లోబల్ డిజిటల్ హబ్, గ్లోబల్ సర్వీసెస్ హబ్‌ల పేరుతో నెలకొల్పే ఈ రెండు జీసీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకార…

హామీలకు పాలనకు పొంతన లేదు

\కాంగ్రెస్ సర్కార్‌ను సాగనంపడమే ఉత్తమం గజ్వేల్ బీజేపీ సభలో ఈటల వ్యాఖ్య సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 5: అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదని ప్రజలు చెప్పుకొనే పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎన్ని…