Category తెలంగాణ

విద్యుత్‌ ‌సంస్థ నియామకాల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన

-మార్చి 4న నేరుగా పరిశీలించాలని కమిషన్‌ ‌నిర్ణయం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యుత్‌ ‌సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌ ‌సంస్థల నియామకాలలో రిజర్వేషన్ల ఉల్లంఘన జరుగుతుందని తెలంగాణ విద్యుత్‌ ‌బీసీ ఉద్యోగుల సంఘం బీసీ కమిషన్‌ ‌దృష్టికి తీసుకువచ్చింది. ఈ  అంశంపై కమిషన్‌ ‌సుదీర్ఘంగా చర్చించింది. ఇందులో భాగంగా మార్చి…

కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘కేర్ కనెక్ట్ –హెచ్ఆర్ 2026’

– ఉద్యోగుల శ్రేయ‌స్సే ల‌క్ష్యం – ఉద్యోగులే సంస్థ‌ల అభివృద్ధికి కీల‌కం – నిపుణుల అభిప్రాయం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  ఫిబ్రవరి 21:కేర్ హాస్పిటల్స్ఆధ్వర్యంలో ‘కేర్ కనెక్ట్ –హెచ్ఆర్ 2026’ గచ్చిబౌలిలోని ఓ హోట‌ల్‌లో శ‌నివారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రముఖ సంస్థల హెచ్‌ఆర్ లీడర్స్, సీఏక్స్ఓలు, కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొని ఉద్యోగుల ఆరోగ్యం, ముందస్తు వైద్య…

ఆయిల్ పామ్‌ను ప్రోత్స‌హించిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వం

– సిద్దిపేట ఒక‌ప్పుడు క‌రవు ప్రాంతం – మిష‌న్ కాక‌తీయ ద్వారా ఇప్పుడు స‌స్య‌శామ‌లం – నేడు దేశానికే అన్న‌పూర్ణ‌గా తెలంగాణ‌ – యంత్రాల‌తో వ్య‌వ‌సాయం లాభ‌దాయకం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 21:  దక్షిణ భారత దేశంలోనే 30 లక్షల మంది స‌బ్ స్క్ర‌యిబ‌ర్ల‌ తో  రైతుబడి రాజేందర్ రెడ్డి…

అవకాశాలను అందిపుచ్చుకుని సాగాలి

– ఎదిగేందుకు డీసీసీ అధ్యక్ష పదవి తొలిమెట్టు – కాంగ్రెస్‌లో కష్టపడితేనే పదవులు వరిస్తాయి – ఎవరికైనా మెరిట్‌ ‌లిస్ట్ ‌ప్రకారమే అవకాశం – భిన్నాభిప్రాయాలు పార్టీ కార్యక్తల స్థయిర్యాన్ని దెబ్బతీస్తాయి – డిసిసి అధ్యక్షుల శిక్షణ  కార్యక్రమంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: భారత దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని…

ఒక వర్గం వారినే లక్ష్యం చేసుకోవడం తగదు

– సామరస్య వాతావరణం ముఖ్యం – పక్షపాతం లేకుండా ప్రభుత్వం వ్యవహరించాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: బాన్సువాడలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన తమ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. శాంతియుత నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని, అలాంటి హక్కును…

మహిళల ఆర్దిక వృద్ధితోనే దేశ ప్రగతి

– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే మహిళా సాధికారత – కేంద్ర మంత్రులను ఆకట్టుకున్న మంత్రి సీతక్క ప్రసంగం – తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్న వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: మహిళా సాధికారతే దేశ ప్రగతికి పునాది అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…

రాష్ట్రంలో నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు

– రాష్ట్రప్రభుత్వ విన్నపాన్ని మన్నించిన సీసీఐ -కేంద్ర మంత్రులు కిషన్‌ ‌రెడ్డి, బండిలు వెంటనే స్పందించారు – పత్తి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి – వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల…

నలుగురికి ఉద్యోగాలిచ్చేస్థాయికి ఎదగాలి

– సిద్దిపేట యువతకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ మా లక్ష్యం – పట్టణాన్ని అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చాం – పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని టైలర్, ఆటో డ్రైవర్ పిల్లలు నిరూపించారు ‘హరీష్ అన్న ఉద్యోగ యాప్‌’ ప్రారంభ కార్యక్రమంలో హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: హైదరాబాద్ వెళ్లి వేలు ఖర్చుపెట్టే బదులు…

మత్స్యావతార అలంకారంలో నారసింహుడు

– యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 మహిమాన్విత యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవదేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. లక్క్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు శుక్రవారం నిత్యపూజ కైంకర్యాల అనంతరం మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అభిషేకించి మత్స్యావతారుడిగా అలంకరించి…