Category తెలంగాణ

ఈఎస్‌ఐ హాస్పిటల్స్‌లో నాణ్యమైన వైద్యం

– ఈఎస్‌ఐ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి వివేక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కార్పొరేట్ హాస్పిటల్స్‌లో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ఈ కాలంలో ఈఎస్‌ఐ వంటి సంస్థలు కార్మికులకు నాణ్యమైన వైద్యసేవలను అందించడం అభినందనీయమని కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐ హిస్పిటల్‌లో మంగళవారం జ‌రిగిన‌…

వాట్సాప్‌ ‌ద్వారా విద్యుత్‌ ‌సేవలు

– సేవలను సులభత‌రం చేయాలన్న లక్ష్యం – టీజీఎస్పీడీసీఎల్‌ ‌సీఎండీ ముషారఫ్‌ ‌ఫారూఖీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ ‌పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్‌) ‌వినియోగదారులకు మరింత సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్‌ ‌సేవలను నేరుగా తమ మొబైల్‌ ‌ఫోన్‌ ‌ద్వారానే పొందేలా వాట్సాప్‌ ‌చాట్‌ ‌సేవలను…

జాతరలో అమానుష ఘటన

– చర్యలు తీసుకోవాలని డీజీపీకి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌ఫిర్యాదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: కుమ్మేరా జాతరలో అమానుష ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌డీజీపీకి ఫిర్యాదు చేశారు.  హైదరాబాద్‌లో కార్యాలయానికి సోమవారం వెళ్లి డీజీపీ శివధర్‌ ‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అ‌గ్రకులానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు రజక కులానికి చెందిన రెండు నెలల…

కలుషిత ఆహారం పెట్టారంటూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో ప్రభుత్వ గురుకుల, ఆశ్రమ పాఠశాలల పరిస్థితితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. నాణ్యత లేని, కలుషిత ఆహారం పెడుతున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా జరుగుతున్న ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనలతో వందలాదిమంది విద్యార్థినులు అస్వస్థతకు గురై దవాఖానల పాలవుతున్నారు. ఇటీవలే నాగర్‌కర్నూల్‌ ‌సంఘటన మరవకముందే జనగామ జిల్లా పాలకుర్తి…

కేజీబీవీ బెడ్స్ ‌టెండర్లలో రూ.100 కోట్ల కుంభకోణం

– లోకాయుక్తలో బీఆర్‌ఎస్‌వీ నేత గెల్లు ఫిర్యాదు ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23:కేజీబీవీ బంకర్‌ ‌బెడ్స్ టెండర్లలో జరిగిన రూ.100 కోట్ల కుంభకోణంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. దీనిపై లోకాయుక్తలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభకోణం విషయంలో…

అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

– మార్చి 6న వేడుకలకు మంత్రి సీతక్కకు ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2026 కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన పోస్టర్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సోమవారం ఆవిష్కరించారు. ఈ…

చిన్న కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు చెల్లించాలి

– బిల్లులు రాక‌ ‘మన ఊరు – మన బడి’ కాంట్రాక్టర్ల ఇబ్బందులు – క‌మీష‌న్ల కోసం బ‌డా కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లుల చెల్లింపు – చిన్న కాంట్రాక్ట‌ర్ల‌ను ప‌ట్టించుకునే నాథుడు లేడు – రెండున్న‌రేళ్లుగా 1500మందికి చెల్లింపులు బంద్‌ – అడిగితే పోలీసు కేసులు – హ‌రీష్‌రావు డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 23: కేసీఆర్‌…

నా పేరుతో ఎలాంటి సంస్థలు లేవు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: తన పేరుతో ఎలాంటి సంస్థలు లేవని, అలా సంస్థలు స్థాపించి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కొంతమంది ’కేటీఆర్ సేవా సమితి’, ’కేటీఆర్ సేన’ లాంటి పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు చేపడుతున్నట్లు…

జంట జలాశయాల్లో కాలుష్యంపై విచారణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ జలాశయాల్లో మురుగు, పరిశ్రమల వ్యర్థాలు చేరి నీళ్లు కలుషితమవుతున్నాయంటూ ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని సుమోటోగా తీసుకున్న సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. తాగునీటి జలాశయాల్లో వ్యర్థాలు చేరడంపై ఉన్నత న్యాయస్థానం జలమండలిని ప్రశ్నించింది. జలమండలి, పొల్యూషన్…