Category తెలంగాణ

మహిళా భద్రతా విభాగానికి రూ.50 లక్షల విరాళం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: రాష్ట్రంలోని మహిళల రక్షణ, భద్రత కోసం సేవలందిస్తున్న పోలీసు శాఖలోని మహిళా భద్రతా విభాగానికి(ఉమెన్ సేఫ్టీ వింగ్) విరాళం అందింది. తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డిని శుక్రవారం కలిసిన ఆమె…

డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ

– ‘తెలంగాణ రైజింగ్’లో ట్రాన్స్ ఫార్మేషన్ టూల్ గా టెక్నాలజీ – కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ స్ సామాన్యుడికి చేరువ చేయాలన్నదే మా తపన – ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ చర్చా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, పిబ్ర‌వ‌రి 20:  ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్…

జిల్లాస్థాయి కమిటీలను వారంలో పూర్తి చేయాలి

– సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: జిల్లాస్థాయి అక్రెడిటేషన్ కమిటీలను వారం రోజులలో పూర్తి చేయాలని డీపీఆర్వోలను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శుక్రవారం నాంపల్లిలోని తెలగాంణ మీడియా అకాడమీ ఆడిటో రియంలో అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ…

ఎస్‌ఐఆర్‌కు సన్నాహాలు ముమ్మరం

– ఏఈఆర్‌ఓలకు సీఈవో శిక్షణ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,  ఫిబ్రవరి 20: ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు సంబంధించి సన్నాహకాలను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి శిక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని…

కర్రెగుట్టల్లో పేలిన ఐఈడీ బాంబు.. జవానుకు గాయాలు

ములుగు, ఫిబ్రవరి 20: తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దులోని ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం పామునూరు సమీపంలోని కర్రెగుట్టలో జవానులు సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఐఈడీ బాంబు పేలి జవానుకు గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్రెగుట్టల్లోని పామునూరు, జెల్లా గ్రామాల సమీపంలో 39 బెటాలియన్ సీఆర్పీఎఫ్ బృందాలు శుక్రవారం సెర్చ్…

ఆయిల్ పామ్ సాగుతో రైతుల‌కు మహర్దశ

– ఈ ఏడాది 1.25 లక్షల ఎకరాల్లో సాగు – రూ.456 కోట్లు కేటాయింపు – స్వ‌యంస‌మృద్ధికి  70 లక్షల ఎకరాల్లో సాగు చేయాలి –  మంత్రి తుమ్మల కామారెడ్డి, ప్ర‌జాతంత్ర‌,ఫిబ్ర‌వ‌రి 20: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుతో రైతాంగానికి మహర్దశ పట్టనుందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీ…

డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ

– ట్రాన్స్ ఫార్మేషన్ టూల్ గా టెక్నాలజీ – సామాన్యుల‌కు చేరువ‌గా ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు – ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ చర్చా కార్యక్రమం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, పిబ్ర‌వ‌రి 20:  ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ను సామాన్యుడికి చేరువ…

మాతృభాషను పరిరక్షించుకునే బాధ్యత ప్రజలదే

– డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: మాతృభాషను పరిరక్షించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. భాష జీవిస్తే సంస్కృతి నిలుస్తుంది, సంస్కృతి నిలిస్తే సమాజ ఐక్యత బలపడుతుంది అని బీసీ కమిషన్ మాజీ చైౖర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు పేర్కొన్నారు. రవీంద్రభారతి మినీ హాల్‌లో భాషా సాంస్కృతిక…

ఫుడ్‌ ‌పాయిజనింగ్‌తో విద్యార్థులు హాస్పిటల్‌పాలు

మెదక్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: జిల్లాలోని రేగోడ్‌ ‌మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌జరిగింది. దాంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం గుడ్డు కూర తిన్నారు.  అయితే అదే గుడ్డు కూరను రాత్రికి పులుసుగా తయారుచేసి విద్యార్థులకు వడ్డించినట్లు…