Category తెలంగాణ

ఓటర్ల హక్కులను కాపాడాలి

– ఓటర్ల జాబితా సవరణపై బీఎల్‌ఏలకు అవగాహన కార్యక్రమం – ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ ‌సావంత్‌ ‌సిరిసిల్ల టౌన్‌, ‌ప్రజాతంత్ర జూన్‌ 12:   ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎప్పటికీ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ ‌సావంత్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కే కన్వెన్షన్‌ ‌హాల్లో టీపీసీసీ ఆధ్వర్యంలో   ఓటర్ల జాబితా…

23వేల పాఠ‌శాల మూసివేత త‌గ‌దు

– తెలంగాణ సేవ్ ఎడ్యుకేష‌న్ క‌మిటీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 12: పాఠ‌శాల‌ల‌ను 27వేల‌నుంచి 4వేల‌కు త‌గ్గిస్తామ‌ని ఇటీవల హిందూ దిన‌ప‌త్రిక నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాన్ని తెలంగాణ సేవ్ ఎడ్యుకేష‌న్ క‌మిటీ నిర‌సించింది. దీనివ‌ల్ల అట్ట‌డుగు వ‌ర్గాల‌కు విద్య‌నందించే 23వేల పాఠ‌శాల‌లు మూత‌ప‌డ‌తాయి.. బ‌డిమానేసే పిల్ల‌ల సంఖ్య పెరుగుతుంద‌ని క‌మిటీ ఒక…

అందరినీ మోసం చేసిన కాంగ్రెస్

– రాబోయేది బీఆరఎస్ ప్రభుత్వమే – కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నాం – బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు జమ్మికుంట, ప్రజాతంత్ర, జూన్ 12 : ప్రపంచమే అబ్బురపడ్డ రైతు బంధు, దళిత బంధు పథకాలు ప్రారంభమైంది హుజురాబాద్ నుంచేనని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఉప నాయకుడు టి.హరీష్‌రావు పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో రైల్…

విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యం

– పాలేరు పరిధిలో రూ.37.38 కోట్లతో విద్యుత్‌ పనులు – సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాల‌న‌ – రెవెన్యూ మంత్రి పొంగులేటి  తిరుమలాయపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 12 : ప్రజా ప్రభుత్వంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస…

గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తెలంగాణ

– లాజిస్టిక్స్ పాలసీ 2.0 ద్వారా మౌలిక వసతుల వృద్ధికి పెద్దపీట – ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఎదురయ్యే…

మొహర్రం ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి

– అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి – మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : మొహర్రం సందర్భంగా నిర్వహించే చరిత్రాత్మక బీబీ-కా-ఆలం ఊరేగింపుతోపాటు ఇతర ఏర్పాట్లపై ఎంటర్‌ప్రెన్యూర్, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ శుక్రవారం సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా…

గ్రామీణాభివృద్ధి మరింత పటిష్టవంతానికి చర్యలు 

– జిల్లాల వారీగా ప్రత్యేక అధికారుల నియామకం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, గ్రామ పంచాయతీల పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కీలక నిర్ణయం తీసుకున్నారు. శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల పురోగతిని క్షేత్రస్థాయిలో…

అరుదైన మెద‌డు వ్యాధికి చికిత్స‌ విజయవంతం

– మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్‌లో.. వరంగల్, ప్రజాతంత్ర‌, జూన్ 11: జ్ఞాపకశక్తి లోపం, తరచూ వస్తువులు మర్చిపోవడం, మందులను పునరావృతంగా తీసుకోవడం, సంభాషణలను గుర్తుంచుకోలేకపోవడం, అలాగే పదేపదే మూర్ఛ (సీజర్స్) సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు మహిళా రోగులకు మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్‌లో విజయవంతంగా చికిత్స అందించినట్లు ఆసుపత్రి నిపుణులు వెల్లడించారు. మొదటి రోగి గత ఆరు…

రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్‌కు మంగళం

– ధాన్యం సేకరణలో తీవ్ర నిర్లక్ష్యం – తరుగు, రవాణా పేరుతో రైతుల నుంచి రూ.1200 కోట్లు దోపిడీ – రైతు పక్షాన తెలంగాణ రక్షణ సేన పోరాటం – నల్లగొండలో రైతు రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో కవిత నల్గొండ, ప్రజాతంత్ర,జూన్‌11: ‌తరుగు, రవాణా పేరుతో రైతుల వద్ద నుంచి రూ.1200 కోట్లు కప్పం కట్టించుకున్న…