Category తెలంగాణ

చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం

– పూడికతీతతో చెరువులలో జలాశయాలు నింపాలి – చెరువుల అక్రమణలపై ఉక్కుపాదం – జూరాల, మూసీల పూడికతీతకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: వేసవి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పూడికతీత పనులు చేపట్టి చిన్న తరహా చేరువులన్నింటిని పునరుద్ధరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫ…

రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దుర్భరం

– కోర్టు జోక్యంతో రిటైర్డు ఉద్యోగుల బకాయిలపై కదలిక – రైతుల పరిస్థితీ దైన్యమే – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు రామాయంపేట, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దుర్భరంగా మారిందని, నెల మొదటి తేదీకి జీతాలు అందకపోవడం, టీచర్లకు వేతనాలు ఆలస్యమవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర…

రాష్ట్రంలో సురక్షిత కమ్యూనిటీల నిర్మాణం

-ఆర్‌డబ్ల్యూఏ, హౌసింగ్ సొసైటీల బాధ్యతలపై నరెడ్కో వర్క్‌షాప్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : కమ్యూనిటీలలో భద్రతా వ్యవస్థలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, పారదర్శక పాలనపై దృష్టి సారించాలని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లకు జీహెచఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ సూచించారు. అలాగే కొనసాగుతున్న జనగణన డిజిటల్ సెల్ఫ్-ఎన్యూమరేషన్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని రెసిడెంట్ వెల్ఫేర్…

మూడున్నర కోట్ల పని దినాలు పూర్తి చేయాలి

– ఉపాధి కోరే కూలీలతో సమావేశాలు నిర్వహించి అవగాహన పెంచాలి – కూలీల ఆరోగ్యం పట్ల అధికారులు జాగ్రత్తలు పాటించాలి – ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి…

సేంద్రియ వ్యవసాయమే ఉత్తమం

– పండించిన పంటల అమ్మకం కోసం యాప్ – 4న ప్రారంభించనున్న మంత్రి తుమ్మల – నేరుగా సేంద్రియ ఉత్పత్తుల కొనుగోలుకు వీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1: తెలంగాణ వ్యవసాయ రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సేంద్రియ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలిచేందుకు, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు ప్రభుత్వం…

నీట్ పరీక్ష.. మోసగాళ్ల ఉచ్చులో పడొద్దు

– పిల్లల తల్లిదండ్రులకు సీపీ సజ్జన్నార్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1: నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. వైద్య విద్యపై ఉన్న అపారమైన క్రేజ్ను పెట్టుబడిగా మార్చుకో వాలని కొందరు మోసగాళ్లు, దళారులు ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్త వహించాలని సోషల్…

పెండింగ్ చలాన్లపై కోర్టు ధిక్కరణ

– పోలీస్ అధికారులకు హైకోర్టు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1: ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద డీజీపీ సీవీ ఆనంద్, మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ లకుహైకోర్టు నోటీసులు ఇచ్చింది. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలు…

ఆర్టీసీకి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

– ప్రభుత్వంలో సంస్థ విలీనంతో చిత్తశుద్ధి చాటాం – మేడే ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట, ప్రజాతంత్ర, మే1 : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వం మాదిరి వారు సమ్మె పట్టించుకోకుండా ఉండలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన…

కమర్షియల్ గ్యాస్ ధర పెంపుతో పెను భారం

– కేంద్రంపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధర పెంచడంపై నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇది సామాన్యుడిపై పెనుభారం మోపే నిర్ణయమని దుయ్యబట్టారు. 19 కేజీల గ్యాస్ ధరను రూ.993 అంటే సుమారు…