Category తెలంగాణ

మంత్రి పొంగులేటిని కలిసిన నరేందర్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి నరేందర్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో ఆయనకు ఉన్న అనుభవం, నిబద్ధత, అంకితభావం…

రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది

– బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మార్చి 10: తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎలఎం-6, ఎలఎం-4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. సిరిసిల్ల-తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ…

నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలి

– ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి – కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మార్చి 10: ప్రతీ ప్రభుత్వ కార్యాలయం నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం స్వచ్చత-…

నిరుద్యోగులను మోసగించిన ప్రభుత్వం

– ఉద్యోగ నోటిఫికేషన్లపై హామీలకు దిక్కేది – అసెంబ్లీలో అన్ని సమస్యలపైనా నిలదీస్తాం – ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గాలిలో కలిసింది. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్‌ ‌క్యాలెండర్‌ అభాసుపాలయ్యింది. రెండున్నరేండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్లు ఎండమావిగా మారాయి అని…

వివాదాలకు నేను దూరం

– పార్టీ ప్రయోజనాలే ముఖ్యం – మీడియాతో వేం నరేందర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: తాను వివాదాలకు దూరమని రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వేం నరేందర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.  తెలంగాణ అసెంబ్లీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి వేం నరేందర్‌ ‌రెడ్డి రాజ్యసభకు ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. అనంతరం…

ఖ‌మ్మంలో మహిళా కానిస్టేబుల్ పై దాడి

– భూదాన్ భూముల నిర్వాసితుల‌తో క‌విత నిర‌స‌న‌ – బాధితుల‌కు అండ‌గా వుంటాన‌ని హామీ ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 9 : భూదాన్‌ భూముల నిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత నిరసన ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తతకి దారి తీసింది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా నిరసన తెలిపేందుకు కవిత, డీఎస్‌పీ అధినేత…

పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలు

– మంత్రి వివేక్ వెంకటస్వామి – 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఐటీఐలలో ఆధునిక కోర్సులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: ప్రభుత్వం చేపట్టబోయే 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లో నూతన స్వల్పకాలిక కోర్సులను కార్మిక, ఉపాధి, గనుల శాఖ…

అందరూ గర్వంగా చెప్పుకునేలా సిద్దిపేట అభివృద్ధి

– ఇఫ్తార్ విందులో హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 9: సిద్ధిపేట అంటే గర్వంగా చెప్పుకునే విధంగా అభివృద్ధి చేసుకున్నాం.. మీ అందరి దీవెనలతో ఇలానే అభివృద్ధి చేసుకుందాం అని ఎమ్మెల్యే, శాసనసభలో బీఆరఎస్ ఉప నాయకుడు తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో సోమవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.…

శాసనసభలో ఏ చర్చకైనా సిద్ధం

– మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: ఈనెల 16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కేసీఆర్‌తో సహా బీఆర్ఎస్ శాసనసభ్యులందరూ హాజరుకావాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా…