Category తెలంగాణ

యువతలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

– పొగాకుతో 30-40 ఏళ్ల వయసులోనే ఊపిరితిత్తుల వ్యాధులు – ‘కేర్’ వైద్యుల హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: మొత్తం క్యాన్సర్ కేసుల్లో దాదాపు మూడోవంతు పొగాకు వినియోగ సంబంధమైనవేనని కేర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా దేశంలో పెరుగుతున్న పొగాకు సంబంధిత వ్యాధులపై వారు ఆందోళన…

హైడ్రా మరో భారీ అపరేషన్‌

-‌ పుప్పాలగూడ పరిధిలో ముష్కిన్‌ ‌చెరువుకు విముక్తి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే30:హైడ్రా మరో భారీ అపరేషన్‌ ‌చేపట్టింది. కబ్జాకు గురైన చెరువును పరిరక్షించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ-నార్సింగి గ్రామాల పరిధిలో హైడ్రా భారీ ఆపరేషన్‌ ‌చేపట్టింది. ముష్కిన్‌ ‌చెరువు అభివృద్ధి పేరుతో చేస్తున్న కబ్జాలకు చెక్‌ ‌పెట్టింది. చెరువులో.. రూ.5,500 కోట్ల విలువైన కబ్జాలను తొలగించి…

విద్యావ్యవస్థను గాలికొదిలిన కాంగ్రెస్ సర్కార్

– రాష్ట్రంలో 30 డీఈవో పోస్టులు ఖాళీ – రాజకీయ కక్షతో ‘మన ఊరు – మన బడి’ నిలిపివేత – మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 30 : రాష్ట్రంలో 33 జిల్లాలకు కేవలం ముగ్గురే రెగ్యులర్ డీఈవోలు ఉన్నారని, 30 చోట్ల పోస్టులు ఖాళీగా పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం…

డీజీపీ కార్యాలయంలో వీల్ చైర్ ర్యాంప్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం (డీజీపీ ఆఫీస్)కు వచ్చే దివ్యాంగుల సౌకర్యార్థం ఆల్ ఇండియా డిసేబుల్డ్ రైట్స్ ఫోరమ్ అధ్యక్షుడు చేసిన విజ్ఞప్తి మేరకు డీజీపీ సి.వి.ఆనంద్ ‘వీల్ చైర్ ర్యాంప్ ఏర్పాటు చేయించారు. ఫోరం అధ్యక్షులడు కొల్లి నాగేశ్వరరావు ఇటీవల డీజీపీని కలిసి కార్యాలయానికి వచ్చే దివ్యాంగుల కోసం…

ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు లేవు

– 80శాతం ధాన్యం కుప్పలు పేరుకున్నాయి – బీజేపీ భరోసా యాత్రలో అసలు విషయాలు గమనించాం – సిఎం రేవంత్ కు అధికారులపై పట్టు లేదన్న ఏలేటి హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 29: రాష్ట్రంలో రైతాంగం పడుతున్న బాధలు తెలుసుకునేందుకు ‘రైతు గోస – బీజేపీ భరోసా’ పేరుతో యాత్ర చేపట్టామని అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత…

చర్లపల్లి జైలుకు భగీరథ్ తరలింపు

హైదరాబాద్,ప్రజాతంత్ర, మే29: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ మూడు రోజుల పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. కస్టడీ గడువు ముగియడంతో విచారణ తర్వాత పోలీసులు అత‌డిని మల్కాజిగిరి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రధానంగా బాధితురాలితో ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్, స్నాప్ చాట్‌ లలో చాటింగ్ లకు సంబంధించి కొన్ని…

విగ్రహాల ప్రతిష్ఠాపనలో ఇబ్బందులుండొద్దు

– నిబంధనలకు విరుద్ధమైతే ముందే నోటీసులివ్వాలి – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: మహనీయుల విగ్రహాల ప్రతిష్ఠాపనలో ఎదురవుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని షెడ్యూల్డ్ కులాల, తెగల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మహనీయుల విగ్రహాలు కేవలం శిల్పాలు కావని, అవి…

గాదె వెంకట్ రెడ్డి మృతికి సీఎం సంతాపం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గాదె వెంకట్ రెడ్డి గామరణించారని తెలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఐదుసార్లు ప్రాతినిథ్యం వహించిన వెంకట్ రెడ్డి మంత్రిగా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తుచేసుకున్నారు.…

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

– వెబ్‌సైట్‌లో అందుబాటులోకి.. హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మాసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 16,726 మంది అభ్యర్థులు (93.60 శాతం) క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే కౌన్సెలింగ్…