Category తెలంగాణ

‘టెట్‌’ షెడ్యూల్‌ ‌విడుదల

– 16 ‌నుంచి 22 ‌వరకు  పరీక్షలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌1: ‌తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష -2026 షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్‌ 16 ‌నుంచి జూన్‌ 22 ‌వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం షిప్ట్ 9 ‌గంటల నుంచి 11:30 గంటల…

పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌పై అసత్య ప్రచారాలు

– ఇది ఎప్పుడూ ఉండేదే అన్న చైర్మన్‌ ‌బుర్రా – ఈ నెలలో 5 నుంచి 6 నోటిఫికేషన్లు విడుదల చేస్తాం – ప్రస్తుతం 3,800 పోస్టుల భర్తీకి అనుమతులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌1: ‌నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌  ‌చైర్మన్‌ ‌బుర్ర వెంకటేశం శుభవార్త చెప్పారు. ఉద్యోగాల భర్తీ ప్ర‌క్రియలో వేగం పెంచడంతోపాటు, ఎలాంటి అవకతవకలకు…

ప్రజావాణి కాదు.. ఫోన్‌వాణి!

– ప్రజలు వెయిటింగ్.. అధికారులు చాటింగ్ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర జూన్ 1: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్  అర్జీదారులతో పలు సమస్యలపై మాట్లాడుతున్నప్పటికీ.. కొందరు అధికారుల వ్యవహారశైలి విమర్శలకు దారితీసింది. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి…

తెలంగాణలో బీజేపీకి అధికారం కల్ల

– మతం పేరుతో రాజకీయాలు తగదు – సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌1: ‌మతపరమైన విభజన పైన.. మతం అనే సౌధంపైన బీజేపీ నిలబడి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ముగ్దూం భవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్‌ ‌సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. బీజేపీ తెలంగాణాలో…

తెలంగాణ మాకు కీలకమైన రాష్ట్రం

– అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టింది – ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులకు రాష్ట్రమే కారణం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు దిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 1 : దక్షిణాదిలోనూ ఎన్డీయే ప్రభావం పెరుగుతోందని, రాబోయే రోజుల్లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కార్యక్రమాలను జాతీయ అధ్యక్షుడు…

పులకించిన త్రివేణి సంగమం

– చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు – కిటకిటలాడిన కాళేశ్వ‌రం – పుష్కర స్నానమాచరించిన మంత్రులు  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 1 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం కేంద్రంగా సాగుతున్న సరస్వతి న‌ది అంత్య పుష్కరాలలో భాగంగా చివరి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. సరస్వతి ఘాటు…

7న ‘ఫిట్ ఇండియా-సండేస్ ఆన్ సైకిల్’

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్) ఆధ్వర్యంలో జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా-సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజల్లో…

ఫలితమిచ్చిన వినూత్న ఈ-వేలం

– గతం కంటే లభించనున్న రూ.202.56 కోట్ల అధిక విలువ – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్ ప్రజాతంత్ర, మే 30 : వానాకాలం 2025-26 సీజన్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా 78,916 మంది రైతుల నుండి కొనుగోలు చేసిన 3,80,187 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న విక్రయంలో ప్రభుత్వం అనుసరించిన వినూత్న ఈ-వేలం విధానం ఫలితంగా…

జిల్లాల బాట కాదు.. రైతుల వద్దకు వెళ్లండి

– వారి సమస్యలు తెలుసుకోకుంటే ఉపయోగం లేదు – కాంగ్రెస్ నేత‌ల‌కు బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : కాంగ్రెస్ నాయకులు ముందుగా రైతుల వద్దకు వెళ్లి వారి గోస, సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు హితవు పలికారు. జిల్లాల బాట పడుతున్నామని చెబుతున్నారు.. అయితే…