Category తెలంగాణ

కొడుకు నేరానికి పాల్ప‌డితే క్షమించవద్దు

– సంచలనంగా సునీతా కృష్ణన్ పోస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ ఓ బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడిన నేపథ్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, సంఘ సేవకురాలు సునీతా కృష్ణన్ తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ‘తల్లిదండ్రులందరినీ అభ్యర్థిస్తున్నా.. ఒకవేళ కొడుకు లైంగిక…

సనత్ నగర్ టిమ్స్ ట్రయల్ రన్ విజయవంతం

– కార్డియాక్, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ హబ్‌గా మార్చండి – ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: పేషెం ట్లకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించే లా సనత్నగర్ టిమ్స్న తీర్చిదిద్దాలని ఆరో గ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామో దర్ రాజనర్సింహ ఆదేశించారు. సనతనగ ర్ టిమ్స్…

ఖరీఫ్ కు యూరియా కొరత రావద్దు

– నెలాఖరుకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధం చేయాలి – రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి కనీసం 90 శాతం సరఫరా చేయాలి – రైతులకు నానో యూరియాపై కంపెనీలు అవగాహన కల్పించాలి – సేంద్రియ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సహకాలు అందించాలి – ఎరువుల కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష…

ఆర్మూర్ సొసైటీకి తాళం

– ధాన్యం తరలించకపోవడంపై రైతుల నిరసన నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 11 : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సొసైటీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో నెల రోజులుగా ధాన్యం కోసి కల్లాల్లో వేసి తూకం చేసిన కూడా లారీల కొరతతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాంపూర్ గ్రామస్తులు ఆర్మూర్ సొసైటీకి సోమవారం…

మోర్తాడ్‌లో హైవేపై రైతుల ధర్నా

– ధాన్యం కొనుగోళ్లు, తరుగు దోపిడీపై నిరసనలు – అధికారులు స్పందించడం లేదన్న మాజీ మంత్రి వేముల నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 11: ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలని, తరుగు దోపిడీని అరికట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో రైతులతో…

13న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష

– ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: రాష్ట్రంలో ఈనెల 13న నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతోపాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ఉదయం 11 నుంచి…

కార్మికుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు, వారికి మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో కనీస వేతనాల సవరణపై కేబినెట్…

పూర్తిస్థాయి సేవలందించేలా తీర్చిదిద్దాలి

– సనత్‌నగర్ ‘టిమ్స్‌’లో ట్రయల్ రన్‌పై మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలందించేలా సనత్‌నగర్ ‘టిమ్స్‌’ను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఇందులో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌పై మంత్రి సెక్రటేరియట్‌లో సోమవారం సోమవారం సమీక్షించారు.…

మహిళల జీవనోపాధుల బలోపేతానికి మరో అడుగు

–  సెర్ప్, పీవీఎన్‌ఆర్‌టీయూ మధ్య ఎంవోయూ – ఆదాయ వనరులు పెంచడమే లక్ష్యం : మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత, పశుసంవర్ధక ఆధారిత జీవనోపాధుల విస్తరణకు మరో కీలక అడుగు పడింది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్), పి.వి.నరసింహారావు తెలంగాణ వెటర్నరీ…