Category తెలంగాణ

మోదీ అభివృద్ధి అజెండాకు ప్రజల మద్దతు

– బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ – మూడు రాష్ట్రాల్లో విజయంతో బీజేపీ సంబరాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారీగా సంబురాలు జరుపుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు కలిసి స్వీట్లు పంచుకుంటూ…

ఐక్యత, అభివృద్ధికి పెద్ద పీట

– కేరళంలో యూడీఎఫ్ విజయంపై మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజ్యాంగబద్ధమైన విలువల కోసమే పోరాడుతుందని, కేరళంలో విజయం ఆ పోరాటానికి దక్కిన గుర్తింపు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.నైదు రాష్ట్రాల్లో ఇటీవలి ఎన్నికలకు సంబంధించిన…

నిరంతర కృషితోనే బీసీల సామాజిక-ఆర్థికాభివృద్ధి

– కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : సమాజంలోని వెనుకబడిన, బలహీనవర్గాల సామాజిక-ఆర్థికాభివృద్ధి కోసం నిరంతర కృషి అవసరమని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు…

రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీ వైపే

– వైషమ్యాలు సృష్టించిన ఇండి కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – 10న జరిగే బహిరంగ సభా వేదిక వద్ద భూమి పూజ – ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

సర్వోదయ తెలంగాణ కోసం పాంచజన్యం పూరించాం

– అన్ని వర్గాల ప్రజల సంక్షేమం లక్ష్యంగా పోరాటం – ప్రజలకు విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి – ‘మీట్ ద ప్రెస’లో టీఆరఎస్ అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: తమ పార్టీ ఐదు అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుందని, వాటిపై పాంచజన్యం పూరించామని తెలంగాణ రక్షణసేన (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల…

ప్రధాని సభను జయప్రదం చేయండి

– వాల్ రైటింగ్ క్యాంపెయిన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని, ఆయన పర్యటనను జయప్రదం చేసేందుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభకు  రాష్ట్రంలోని ప్రజలందరూ హాజరు కావాలని కేంద్ర మంత్రి కిషన్…

బతుమ్మకుంట ముమ్మాటికీ చెరువే

– పదెకరాల్లో ఉన్నట్లు నాసా చిత్రాలు ఉన్నాయి – ఎడ్ల సుధాకర్ హైకోర్టుకు వెళ్లడంపై హైడ్రా కమిషనర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : బతుకమ్మ కుంటను హైడ్రా అభివృద్ధి చేయడంపై ఎడ్ల సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారని, అది ముమ్మాటికీ చెరువేనని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. 1986 నాటి అన్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్…

ఓఆర్ఆర్ ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి

– ఉస్మానియా మార్చురీ వద్ద కుటుంబీకులకు పరామర్శ – సిరిసిల్లకు తరలిన ఆరుగురి భౌతిక కాయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : సిరిసిల్లలో తీవ్ర విషాదాన్ని నింపిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం పరామర్శించారు. శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన…

గ్రామీణ రోడ్ల అభివృద్దిని జీర్ణించుకోలేకే..

– ‘హామ్’పైౖ హరీష్‌రావు ఆరోపణలు – అవి నిరాధారం – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హామ్) రహదారులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఖండించారు. వాస్తవాలను మరుగుపరిచి అర్థం…