Category తెలంగాణ

ప్రైవేట్‌ ‌స్కూళ్ల‌ అక్రమాలపై కన్నేయాలి

– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌సకాలంలో చెల్లించాల్సిందే – కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌విద్యార్థుల నుండి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న కొన్ని ప్రైవేట్‌ ‌విద్యాసంస్థల తీరుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజులు వసూలు చేసే కాలేజీలు కనీస విద్యా ప్రమాణాలను, వసతులను ఖచ్చితంగా పాటించాలన్నారు.…

పీఆర్సీపై సీఎం హామీ అమలు చేయాలి

– ఆరోగ్య పథకానికి అత్యుత్సాహంతో వేతనాల కోత – 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ – పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయాలి – తరగతికి ఒక గది, ఒక టీచర్ ఉండాలి – బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలి – డీటీఎఫ్ రాష్ట్ర శాఖ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26:…

ఓ-సిటీలో 38 రెసిడెన్షియల్ ప్లాట్ల వేలం

– గజానికి గరిష్ఠంగా రూ.75 వేల ధర నమోదు హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 26 : వరంగల్‌లోని ఓ-సిటీ టౌన్‌షిప్‌లో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (‘కుడా’) ఆధ్వర్యంలో శుక్రవారం రెసిడెన్షియల్ ప్లాట్ల బహిరంగ వేలం జరిగింది. హనుమకొండ జిల్లా కలెక్టర్, ‘కుడా’ వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయి పాల్గొని వేలం ప్రక్రియను పర్యవేక్షించారు. మొత్తం…

అయోధ్య నిధుల గోల్‌మాల్‌పై జవాబివ్వండి

– రూ.200కోట్ల అవినీతిపై ప్రజలకు సమాధానం చెప్పాలి – భువనగిరి ఎంపీ చామల డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 26: అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ‌పేరుతో రూ.200 కోట్లు అవినీతి చేశారని ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆరోపణలు చేశారు. రాముడి పేరు చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఏం చేస్తున్నారో బీజేపీ…

ఆగస్టు నాటికి కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ

– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు – ప‌నులు ప‌రిశీలించిన మంత్రి వేంసూరు/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 26 : పామాయిల్ సాగు రాష్ట్ర రైతాంగానికి వరంగా మారిందని, దేశానికే ఆయిల్ ఫామ్ హబ్ గా రాష్ట్రం మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూర్ మండలం కల్లూరుగూడెం వద్ద…

రాష్ట్రానికి భారీ వర్ష సూచన

– అరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ – అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలుహైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 27 నుంచి జులై 2వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ…

స్థానిక రిజ‌ర్వేష‌న్ల‌పై ప్ర‌భుత్వం సుప్రీం కోర్టుకెళ్లాలి

– హైకోర్టు తీర్పుతో రిజ‌ర్వేష‌న్ హ‌క్కుల‌కు ఇబ్బంది – బెవ‌రేజెస్‌ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ దేవీ ప్ర‌సాద్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 26: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ ప్రశాంత్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రాంత స్థానిక రిజర్వేషన్ హక్కులను కాలరాసేదిగా ఉందని బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మ‌న్ దేవిప్రసాద్ పేర్కొన్నారు.…

తెలంగాణలో అధికారమే బీజేపీ లక్ష్యం

– 28నుంచి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్ర పర్యటన – తుంగభద్ర జలాలపై ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి – రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26 : క్షేత్రస్థాయి నుంచి బీజేపీని మరింత బలోపేతం చేసి రాబోయే రోజుల్లో పార్టీ అధికారం దిశగా నడిపించడమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రత్యేక…

మాతృశ్రీ కళాశాలలో ఉచిత నైపుణ్య శిక్షణ

– కరస్పాండెంట్ కాయిత ఇంద్రసేనారెడ్డి హుజూరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 26 :ఇటీవల ‘దోస్త్’  ద్వారా డిగ్రీ అడ్మిషన్లు మూడు విడతలలో 2026 -2027 విద్యా సంవత్సరానికి గాను పూర్తయిన సందర్భంగా మాతృశ్రీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో అధిక‌ సంఖ్య‌లో విద్యార్థులు అడ్మిషన్ పొందార‌ని క‌ళాశాల కరస్పాండెంట్ కాయిత ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రత్యేకంగా ఏర్పాటు…