Category తెలంగాణ

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పునఃప్రారంభం

– కన్వీనర్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభించింది. అభ్యర్థుల నుంచి…

ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి

– ఏజెన్సీ గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు లీడ్ తీసుకోవాలి – అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం – ఏజెన్సీ ప్రాంత మహిళా సర్పంచుల శిక్షణలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : ఏజెన్సీ ప్రాంతాలను దేశానికే ఆదర్శంగా నిలిచే గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు నాయకత్వం వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్…

బీసీ సమాజాన్ని మోసం చేసిన బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు

హైదరాబాద్, ఆగస్టు 17: బీసీ సమాజానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హామీలు ఇచ్చి మోసం చేశాయని అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు విమర్శించారు. రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడారు. ముస్లింలకు 5% రిజర్వేషన్ కల్పించడం వల్ల నిజమైన బీసీ వర్గాల వాటా తగ్గిపోయిందని, ఇప్పుడు పలు బీసీ…

విజయవంతంగా మండలస్థాయి ‘ప్రజావాణి’

– 565 మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రారంభం – మొత్తం 5,410 వినతుల స్వీకరణ – 10,753మంది అధికారుల హాజరు – జిన్నారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనూ నిర్వహణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : రాష్ట్రవ్యాప్తంగా మండలస్థాయి ప్రజావాణి కార్యక్రమం సోమవారం విజయవంతమైంది. ప్రజల సమస్యలను వారి మండలస్థాయిలోనే నేరుగా స్వీకరించి వాటికి పరిష్కారం…

ఎన్యూమ‌రేష‌న్ ద‌శ ముగిసింది

– పార్టీల ప్ర‌తినిధుల‌కు వెల్ల‌డించిన సీఈఓ -సెప్టెంబ‌ర్ 16 వ‌ర‌కు అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌ – ప్ర‌తినిధుల‌కు ఓట‌ర్ల జాబితా అంద‌జేత‌ – రాజ‌కీయ పార్టీలు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 17 : జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన ఎన్యూమరేషన్ దశ విజయవంతంగా పూర్తయినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి…

జహీరాబాద్ స్మార్ట్ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నీ 2028 మార్చి వరకు పూర్తి చేస్తామని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పారిశ్రామికవాడకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా…

అంగన్‌వాడీలకు పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్

– 60ఏళ్లు దాటిన వారు స్వచ్ఛందంగా వైదొలగినా ప్రయోజనం – ఇప్పటివరకు 2,572 మందికి రూ.15.61 కోట్ల చెల్లింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం పెంచిన సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ అందిస్తోంది. 65 ఏళ్ల వయస్సులో రిటైర్ అయిన వారికి పెంచిన మొత్తంతోపాటు 60 సంవత్సరాలు లేదా అంతకంటే…

ప్రజా సమస్యలకు మండలస్థాయిలోనే పరిష్కారం

– గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలి – ఎంపీడీ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలి – అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించాలి – గోవింద‌రావుపేట ‘ప్ర‌జావాణి’లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : ప్రజల సమస్యలకు మండలస్థాయిలోనే పరిష్కారం చూపాలని, మండల ప్రజావాణికి వచ్చిన…

దేవాదుల ప్రాజెక్టు పూర్తికి అత్యంత ప్రాధాన్యం

– తుంగతుర్తికి గోదావరి జలాలు – సూర్యాపేటలో రూ.2,392 కోట్లతో 3 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : తొమ్మిది జిల్లాలకు సాగునీటి ప్రయోజనం చేకూర్చే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం…