భైంసా అల్లర్లలలో అమయాకుల కేసుల్లో ఇరికించారు
జిల్లా జైలులో బిజెపి కార్యకర్తలకు బండి పరామర్శ
ఐపీఎస్లు క్రిమినల్స్గా మారుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న భైంసా అల్లర్లలో అరెస్టు అయిన కార్యకర్తలతో…