Category తెలంగాణ

అమూల్ పాల ధరల పెంపు

– లీటర్‌కు రెండు రూపాయలు పెంచిన సంస్థ – అదే బాటలో మదర్ డెయిరీ కూడా హైదరాబాద్, మే 13 : అమూల్ బ్రాండ్‌పై పాల ఉత్పత్తులు విక్రయించే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ పాల ధరలను పెంచింది. లీటరుకు రూ.2 చొప్ప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి పెరిగిన ధరలు…

పోక్సో కేసును కులానికి ఆపాదించే యత్నం

– ఇది కుల సమస్య కాదని గుర్తించాలన్న గంగుల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే13: ‌కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కుమారుడు సాయి భగీరథ్‌ ‌విషయంలో బీఆర్‌ఎస్‌ ‌భాధితురాలి పక్షాన ఉందని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతల ఒత్తిడితోనే కేంద్ర…

బండి భగీరథ్ అరెస్టు తప్పదు

– ఆయనను రక్షించాల్సిన అవసరం మాకు లేదు – మీడియాతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : పోక్సో కేసులో ఆరోపణలు రాగానే అరెస్టు చేయాలని.. చట్టం ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు తప్పవని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం ఇక్కడ మీడియాతో చిట్‌చాట్ మాట్లాడుతూ కేంద్ర…

సాధారణ శ్వాస.. సులభంగా మాట

– కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అరుదైన శ్వాసనాళ చికిత్స – మూసుకున్న శ్వాసనాళాన్ని తెరిచి మళ్లీ శ్వాస, మాట సామర్థ్యం కల్పన – అడ్వాన్స్‌డ్ రిజిడ్ బ్రోంకోస్కోపీ, సిలికాన్ స్టెంట్‌తో విజయవంతమైన చికిత్స హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత నెలలతరబడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ సరిగా మాట్లాడలేని 60…

ఇద్దరు డ్రైవర్ల సజీవ దహనం

తిరుమలాయపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, మే 12: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకల తండా శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకలవ్య నర్సరీ సమీపంలో వరంగల్ -ఖమ్మం ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక లారీ ఆలుగడ్డ లోడుతో వస్తుండగా మరో లారీ బొగ్గు…

బండి కుమారుడిని తప్పించే యత్నం

– ‘సిట్‌’ విచారణ పేరుతో కాలయాపన – మాజీ మంత్రి వేముల విమర్శలు నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 12 : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం…

ఎన్‌డీడీబీతో ‘నార్ముల్’ త్రైపాక్షిక ఒప్పందం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ (నార్ముల్) నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌డీడీబీ)తో త్రైపాక్షిక ఒప్పందం కుదర్చుకుంది. 15 ఏళ్లపాటు డెయిరీని అభివృద్ధి చేసే బాధ్యతను ఎన్‌డీడీబీ తీసుకోనుంది. ఒప్పందంలో భాగంగా మొదట పాడి రైతుల బకాయిలను చెల్లించేందుకు రూ.10 కోట్లను చెల్లించనుంది.…

మౌనం వీడుదాం.. బాసటగా నిలుద్దాం

– ‘స్టాండ్ విత్ హర్’పై ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసిన్హా హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : మహిళలపై వేధింపులు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా నేరమేనని, ఆ నిశ్శబ్దాన్ని వీడి బాసటగా నిలవడమే అసలైన పౌర బాధ్యత అని మహిళా భద్రతా విభాగం డీజీ చారు సిన్హా పేర్కొన్నారు. ఈమేరకు పురుషులను సామాజిక…

‘సర్’ను పకడ్బందీ మ్యాపింగ్ చేపట్టాలి

–  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 11: భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంపై రాష్ట్రంలోని అన్ని జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లోని సీఈఓ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్…