Category తెలంగాణ

ఉపరితల ద్రోణి.. పిడుగులతో వర్షాలు

– తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల Íటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు దుగా కొమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.…

మాట తప్పడం వల్లే బలిదానం

– ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ నర్సంపేట, ప్రజాతంత్ర, మే 5 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ ఆత్మహుతికి పాల్పడిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని బీఆరఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. నర్సంపేట నియోజకవర్గం ముత్తోజిపేటలోని శంకర్ గౌడ్…

రెండు జీసీసీలు ఏర్పాటు చేయనున్న బీఎఎస్ఎఫ్

– 3,000 మందికి కొత్తగా ఉద్యోగాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రసాయనాల తయారీలో ప్రపంచంలోని అతి పెద్ద సంస్థల్లో ఒకటైన బీఏఎస్ ఎఫ్ హైదరాబాద్‌లో రెండు జీసీసీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. గ్లోబల్ డిజిటల్ హబ్, గ్లోబల్ సర్వీసెస్ హబ్‌ల పేరుతో నెలకొల్పే ఈ రెండు జీసీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకార…

హామీలకు పాలనకు పొంతన లేదు

\కాంగ్రెస్ సర్కార్‌ను సాగనంపడమే ఉత్తమం గజ్వేల్ బీజేపీ సభలో ఈటల వ్యాఖ్య సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 5: అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదని ప్రజలు చెప్పుకొనే పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎన్ని…

మిల్లుల వద్ద అన్‌లోడింగ్ పెంచాలి

– అదనపు లారీలు, టార్పాలిన్లు ఏర్పాటు చేయాలి – పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌తోపాటు వెహికల్ రొటేషన్, కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలించడం, లారీలు, హమాలీలను పెంచాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ జిల్లా…

ప్రధాని సభను జయప్రదం చేయాలి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. బహిరంగ సన్నాహాల్లో భాగంగా తార్నాకలో వాల్ రైటింగ్ క్యాంపెయిన్‌లో రామచందర్‌రావు పాల్గొన్నారు. గోడపై కమలం పువ్వును చిత్రించారు.…

యూపీఎస్సీ అభ్యర్థులకు వరం ‘ప్రెప్‌మంకీ’ యాప్

హైదరాబాద్, మే 4: యూపీఎస్సీ సహా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన మార్గదర్శకత్వం అందించేందుకు రూపొందించిన ‘ప్రెప్‌మంకీ’ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత యాప్‌ను తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాంకేతికతను విద్యా రంగానికి అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు…

పరిశ్రమలు బాధ్యత తీసుకోవాలి

– యువ ఇంజనీర్లకు మెరుగైన శిక్షణ ఇవ్వాలి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : తెలంగాణలో ఏటా చదువులు పూర్తి చే సుకుంటున్న 2 లక్షల మంది ఇంజనీ రింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి, ఉద్యో గాలకు సంసిద్ధులను చేసే కర్తవ్యాన్ని పరిశ్రమలు స్వీకరించాలని ఐటి, పరిశ్ర మల మంత్రి…

రెండున్నర ఏళ్ళు గోస పడ్డాం

– మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ స‌ర్కారే – సొంత రాష్ట్రాన్నే తిట్టే దౌర్భాగ్యుడు రేవంత్ – రైతులు లబోదిబోమంటున్నా పట్టించుకునేటోడే లేడు – కెసిఆర్ పట్టాలు ఎక్కితేనే రాష్ట్రం గాడిన పడుతుంది – బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ – బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మే 04:…