Category తెలంగాణ

క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాలి

– నాయకులు, కార్యకర్తలకు పీసీసీ చీఫ్‌ దిశానిర్దేశం నిజామాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 19 : జిల్లా కేంద్రంలోని దుబ్బలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కాంగ్రెస్ పీఏసీ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, గ్రామస్థాయి నుంచి పార్టీ విస్తరణ,…

25న ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్-మేళా

– 100 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ హైదరాబాద్, ఆగస్టు 19 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో/ఎంసీసీ ఆధ్వర్యంలో మెడ్ ప్లస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 25న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా జరగనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో(యూఈఐజీబీ-ఎంసీసీ)కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఫార్మసిస్టు,…

ప్రజా యోధుడు సర్వాయి పాపన్న

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – పార్టీ కార్యాలయంలో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బలహీనవర్గాల కోసం పోరాడిన గొప్ప ప్రజా యోధుడని, నాటి సామాజిక అన్యాయాలు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, సామాన్యుల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేసిన…

మూసీ సజీవంగా ఉండాలి

– ఇంజినీరింగ్ పేరుతో చంపకూడదు – మూసీ జ‌న్ ఆందోళ‌న్ డిమాండ్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 18:  మూసీ నదిని ఎలా పునరుద్ధరిస్తున్నారు, నదీ పర్యావరణ వ్యవస్థను ఎలా పరిగణిస్తున్నారు, వరదలు, ఇతర ప్రమాదాలను ఎలా అంచనా వేశారు, ప్రాజెక్టు విస్తీర్ణం, నిర్వాసితుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలు పరస్పరం ఎందుకు సరిపోవడం లేదు, అలాగే పర్యావరణ…

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలు

– ఏడాదిన్నరపాటు అమలు కానున్న ఆంక్షలు – ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం – ట్రాఫిక్ సూచనలను పాటించాలన్న సీపీ సజ్జనార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమల్లోకి వచ్చింది. మంగ‌ళ‌వారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ప్రక్రియ ఏడాదిన్నరపాటు కేబీఆర్…

బీజేపీ జేబు సంస్థగా ఎన్నికల సంఘం

~ ఇష్టం వచ్చినట్లు ఓట్ల తొలగింపు అన్యాయం ~ తెలంగాణలో ‘సర్’ ప్రక్రియను పొడిగించాలి – పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: కేంద్రంలో బీజేపీ స‌ర్కారు 2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్…

ఏటీసీ విద్యార్థుల ఆవిష్క‌ర‌ణ‌లు స్ఫూర్తిదాయ‌కం

– టెక్నాల‌జీ సెంట‌ర్ల విద్యార్థ‌ల‌కు ఇన్నోవేష‌న్ పోటీలు – ఉత్త‌మ ఆవిష్క‌ర‌ణ‌ల‌కు అవార్డులు, ఉద్యోగావ‌కాశాలు – యువ‌రైతుల‌కోసం వ్య‌వ‌సాయ కోర్సులు – మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి మణుగూరు, ప్రజాతంత్ర , ఆగస్టు 18 : ప్రభుత్వ ఐటీఐ–అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కార్మిక, ఉపాధి కల్పన, గనులు, భూగర్భ…

బీఆర్‌ఎస్‌తో పోలిస్తే రెండింతలుగా భూ ఆక్రమణలు

– 22ఎ నిషేధిత జాబితా పేరుతో దోపిడీకి స్కెచ్‌ -‌ రేవంత్‌ ‌సర్కార్‌ ‌తీరుపై మండిపడ్డ ఎంపీ ఈటల  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 18: బీఆర్‌ఎస్‌ ‌పాలనలో జరిగిన భూ అక్రమాల కంటే ప్రస్తుత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో భూ దోపిడీ రెండింతలు పెరిగిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర…

పేదలకు భూమి పంపిణీ అత్యావశ్యకం

– మేము అధికారంలోకి వస్తే భూలక్క్ష్మి కింద ఎకరం పంపిణీ – టీఆర్ ఎస్ అధ్యక్షురాలు కవిత హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : తాము అధికారంలోకి వస్తే ’భూలక్క్ష్మి’ పేరుతో పేదలకు భూమి పంపిణీ చేస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పేదల భూములను రేవంత్‌రెడ్డి…