Take a fresh look at your lifestyle.
Browsing Category

తెలంగాణ

Telangana Breaking News, Headlines Now, Today Latest News, Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news

ఉప్పల్‌ ‌స్టేడియంలో ఓటములే ఎక్కువ…ఏడింటిలో మూడింట మాత్రమే గెలుపు

హైదరాబాద్‌, ‌జనవరి 17 : భాగ్యనగరంలో క్రికెట్‌ ‌సందడి నెలకొంది. న్యూజిలాండ్‌, ‌భారత్‌ ‌మధ్య జరిగే వన్డే సిరీస్‌లో భాగంగా ఫస్ట్ ‌వన్డేకు ఉప్పల్‌ ‌స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ‌వన్డేపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఉప్పల్‌లో…
Read More...

ఫిబ్రవరి 17న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ ‌జన్మదినం రోజున…
Read More...

సీఎం సభకు ఊరూ వాడ కదలాలి

భారీ జన సమీకరణ దిశగా సమావేశాలు  కేసీఆర్‌ ‌చలువ వల్లే ఉమ్మడి ఖమ్మం ప్రగతి వివరాలు వెల్లడించిన మంత్రులు హరీష్‌రావు,   పువ్వాడ అజయ్‌, ‌పార్టీ నాయకులు ఖమ్మం/కొత్తగూడెం, జనవరి 16 : దేశ రాజకీయాల్లో కీలక పాత్ర…
Read More...

తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కృషి

కనెక్టివిటీతో దేశంలో అభివృద్ధి వందేభారత్‌ ‌రైలు ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ హైదరాబాద్‌, ‌జనవరి 16 : తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. గతంలో 250 కోట్లు కూడా ఇచ్చేవారు కాదని..  కానీ…
Read More...

వంద లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారు

ఏం అభివృద్ధి సాధించారో చెప్పండి తెలంగాణలో ప్రతిపైసా అప్పుతో అభివృద్ధి ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధానిపై మంత్రి కెటిఆర్‌ ‌విమర్శలు దావోస్‌ ‌సదస్సుకు స్విట్జర్లాండ్‌ ‌చేరుకున్న మంత్రి దావోస్‌, ‌జనవరి 16 : ప్రధానిగా మోడీ…
Read More...

ఎనిమిదో నిజాం నవాబు ముకరంజా మృతి

నేడు హైదరాబాద్‌కు భౌతిక కాయం సంతాపం వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌ అధికార లాంఛనాలతో  అంత్యక్రియలకు ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : ఎనిమిదో నిజాం నవాబ్‌ ‌భర్కత్‌ అలీఖాన్‌ ‌వల్షన్‌ ‌ముకరం ఝా బహదూర్‌ ‌మృతి చెందారు.…
Read More...

జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనున్న ఖమ్మం సభ

దేశంలో తెలంగాణ నమూనాపై సర్వత్రా చర్చ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి,  ఖర్చు రెట్టింపు చేసిన మోదీ ప్రభుత్వం సభ సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 13 : ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్‌…
Read More...

‌ప్రజాతంత్ర చిరకాలం కొనసాగాలి

క్యాలెండర్‌, ‌డైరీ ఆవిష్కరణలో కెప్టెన్‌ ‌వి.లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌, ‌కమలానంద భారతి స్వామిజీల ఆకాంక్ష. హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 13 : అనేక కష్ట నష్టాలను అదిగమించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజాతంత్ర తెలంగాణ దినప…
Read More...

రాష్ట్ర కొత్త సిఎస్‌గా శాంతికుమారి

సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయంతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ...బాధ్యతల స్వీకరణ ప్రభుత్వ పథకాలను సమర్థంగా ముందుకు తీసుకువెళతా : సిఎస్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి…
Read More...