Category తెలంగాణ

రిజర్వేషన్ల బిల్లు ఆమోదింపజేయండి

– బీజేపీకి మంత్రి పొన్నం ప్రభాకర్‌ వినతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: తెంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పాం.. అధికారంలోకి రాగానే న్యాయపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి కుల సర్వే చేయించాం అని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో…

యుద్దప్రాతిపదికన సాగర్‌ యూటీ పనులు పూర్తి

రేపు నీటిని విడుదల చేయనున్న మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 13: ఖమ్మం జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పాలేరులోని నాగార్జునసాగర్‌ ఎడమ ప్రధాన కాల్వ అండర్‌ టన్నెల్‌(యూటీ) నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తిచేసి సోమవారం నుంచి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల…

వేలేరు మాజీ జెడ్పీటీసీ సరిత కన్నుమూత

సోదరి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పల్లా హన్మకొండ, ప్రజాతంత్ర, జులై 13: హన్మకొండ జిల్లా వేలేరు మండల జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సోదరి చాడ సరిత అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఆమె క్యాన్సర్‌తో ఆరు నెలలుగా బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే కొత్త మండలమైన…

వరంగల్‌ జిల్లా నేతలతో మంత్రులు అడ్లూరి, సీతక్క సమావేశం 

వరంగల్‌, ప్రజాతంత్ర, జులై 13: కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ నేతృత్వంలో గాంధీ భవన్‌లో పార్టీ నాయకుల సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివ`ద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతంపై చర్చించి నాయకులకు పలు సూచనలు…

సిఎం దృష్టికి ఇళ్ల స్థలాల సమస్య

– విలువలు పాటిస్తూ వృత్తి గౌరవాన్ని పెంచుకోవాలి: – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు – ఘనంగా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నగర కమిటీ మహాసభ ఖమ్మం టౌన్‌, ప్రజాతంత్ర, జూలై 13: ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఖమ్మం…

నిర్లక్ష్యానికి గురైన విద్య, వైద్య రంగాలు

– బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ధ్వజం సుబేదారి, ప్రజాతంత్ర, జూలై 13: బీఆర్‌ఎస్‌ పాలనలో విద్య, వైద్య రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, అభివృద్ధిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే నేడు రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు హరగోపాల్‌ అన్నారు. హనుమకొండ హరిత హోటల్‌లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం…

దేశానికి గాంధీ సిద్ధాంతమే శ్రీరామ రక్ష

గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌ స్వర్ణోత్సవాలలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 13: గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌ స్వర్ణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గాంధీ భవన్‌లో మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు-స్వదేశీ మేళాలో భాగంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాలకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పూలమాలలు వేసి…

మహిళా సంఘాలకు ప్రజా ప్రభుత్వం అండ

– సకాలంలో వడ్డీ లేని రుణాల చెల్లింపు – ఊరూవాడా ఇందిరా మహిళా శక్తి సంబరాలు – ఈనెల 18 వరకు నియోజకవర్గాలవారీగా వడ్డీ, బీమా చెక్కుల పంపిణీ – ప్రజా ప్రభుత్వంలో ఎస్‌హెచ్‌జీలకు నూతనోత్సాహం హైదరాబాద్‌, జూలై 13: మహిళా స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లకు అండగా ఉంటూ క్రమం తప్పకుండా వడ్డీలు చెల్లిస్తున్న ప్రభుత్వం…

స్వామివారిని దర్శించుకున్న స.హ చట్టం కమిషనర్ 

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 12:  ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం సమాచార హక్కు చట్టం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా కొండపైకి చేరుకున్న కమిషనర్ కు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం స్వయంభు లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు…

You cannot copy content of this page