Category తెలంగాణ

తెలంగాణపై బీజేపీకి కక్ష

– ఎరువుల సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యం – బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 30: ‌రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎరువుల సరఫరాలను తగ్గించి ఇబ్బందులు సృష్టిస్తోందని బీసీ, ర‌వాణా శాఖ‌ల‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ఎరువుల సరఫరా బీజేపీ బాధ్యత అని అన్నారు.…

గిరిజనులను ఆదుకున్నది బీజేపీయే

– వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే – గిరిజన నాయకుల సమావేశంలో రామచందర్‌రావు వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 29 : తెలంగాణలో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్…

సాంస్కృతిక మార్పిడితోి పెట్టుబడులకు ఊతం

– పర్యాటక రంగాన్ని ఫ్రెంచ్ పర్యాటకులకు చేరువ చేద్దాం – పర్యాటక మంత్రి జూపల్లి, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ లామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29: తెలంగాణకు గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వం ఉందని, హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతూనే తన సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఫ్రాన్స్…

నిజాయతీ, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలి

– డీజీపీ ఆనంద్ – డీఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మందికి పోస్టింగులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29: పోలీసు శాఖలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్(సీఐ) హోదా నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)గా పదోన్నతి పొందిన 36మంది అధికారులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, యూనిట్లలో సోమవారం పోస్టింగులు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీజీపీ…

కొడంగల్‌లో 33వేల డూప్లికేట్‌ ‌ఓట్లు

– రేవంత్‌ ‌గెలిచింది ఆ ఓట్లతోనే – టిఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత  హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జూన్‌ 29: ‌దేశంలో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ‘సర్‌’ ‌జరిగిందని తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బోధన్‌ ‌నియోజకవర్గంలో ఏడాదిలో 7 వేల ఓట్లు తీసేశారని, ఈ విషయంపై…

గ్రామీణాభివృద్థి పథకాల్లో తెలంగాణ వెనుకబాటు

– కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, జూన్‌ 29: ‌గ్రామీణ పథకాల అమలులో తెలంగాణ వెనుకబడి ఉందని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా పథకాల అమలును పరిశీలించినప్పుడు ఇది కనిపించిందన్నారు. న్యూదిల్లీలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలుపై మంత్రి శివరాజ్‌సింగ్‌ ‌చౌహాన్‌ అధ్యక్షతన…

మహా నాయకుడు మోదీ

– ప్రధానిపై రెండు గ్రంథాలు రచించిన డాక్టర్ వకుళాభరణం – బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వనాయకత్వం, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై సమగ్ర విశ్లేషణతో రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్, బీజేపీ నాయకుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు…

క్రియేటివిటీ ఎకానమీపై భారత్ భవిష్యత్తు ఆధారం

– సినికథన్-2026లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : సినికథన్ అంశానికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత ఉందని, భారతదేశ భవిష్యత్తు క్రియేటివిటీ ఎకానమీపై ఆధారపడి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(నిమ్స్‌మే)లో శనివారం జరిగిన…

మహిళా భద్రత చట్టాలపై అవగాహన అవసరం

– ప్రొబేషనరీ డీఎస్పీలకు ‘పోష్’పై అవగాహన సదస్సు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : మహిళలు ఉద్యోగ స్థలాల్లో ఎదుర్కొనే అనేక రకాల లైంగిక వేధింపులు ప్రత్యక్షంగానే కాక మాటలు, ప్రవర్తన, సంకేతాలు లేదా ఇతర అనుచిత వ్యవహారాల రూపంలో కూడా ఉండొచ్చని సీఐడీ డీజీ చారు సిన్హా తెలిపారు. వాటిని మహిళలు సకాలంలో గుర్తించి…