Category తెలంగాణ

బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి

– ఉద్యోగుల సంక్షేమమే ప్రధమ ప్రాధాన్యత – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైద్రాబాద్, ప్రజాతంత్ర, మే 6 : ఉద్యోగుల సౌలభ్యం, సమానత్వం, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియను ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం…

హైడ్రా.. పేదల ఇళ్లను కూల్చడానికేనా?

– నాదర్గుల్‌లో చెరువు కబ్జా చేస్తుంటే నిద్రపోతున్నదా – కాంగ్రెస్ కనుసన్నల్లోనే ‘కాసుబాగ్ కంచ’ భూముల కబ్జా – ‘రియల్‌’ మాఫియా, పోలీసు దాడుల నుంచి రక్షించాలని హరీశ్ కు రైతుల మొర హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613 (119) కాసుబాగ్…

జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ

– బత్తిన కుటుంబ సభ్యుల ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: ఆస్తమా వ్యాధిగ్రస్తులకు అందించే చేప ప్రసాదం పంపిణీ జూన్ 8న ప్రారంభించనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులను వివారించేందుకు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్…

కేటీఆర్.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకో

– మంత్రి సీతక్క హెచ్చరిక ములుగు, ప్రజాతంత్ర, మే 6 : త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ మీద, క్షణం తీరిక లేకుండా ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఖండించారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే…

మక్కల కొనుగోళ్లు చేపట్టండి

– నిర్మల్ జాతీయ రహదారిపై రైతుల ఆందోళన నిర్మల్, ప్రజాతంత్ర, మే 6: మొక్కజొన్న, జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్ మండలం గుండంపెల్లి గ్రామ రైతులు నిర్మల్- భైంసా జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే కొనుగోలు కేంద్రాలు లేక…

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తారా?

– మమత, రాహుల్‌పై బీజేపీ చీఫ్ రామచందర్ ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ అఖండ విజయం, అస్సాం, పుదుచ్చేరిలలో గెలుపు దేశ ప్రజల మనోగతానికి అద్దం పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. దక్షిణాదిని, ఉత్తరాదిని వేరు చేస్తూ విచ్ఛిన్నకర రాజకీయాలు చేసిన పార్టీలకు తమిళనాడు ప్రజలు…

రైతుల కన్నీళ్లలో రేవంత్ కొట్టుకుపోతాడు

– వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో సత్యవతి రాథోడ్ వరంగల్, ప్రజాతంత్ర, మే 6: కేసీఆర్ పాలన రైతాంగానికి స్వర్ణయుగమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా కేసీఆర్ పాలన కొనసాగిందన్నారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు.. రాబందు పాలన అని విమర్శించారు. రైతు కన్నీళ్లలో రేవంత్ ప్రభుత్వం కొట్టుకుపోవడం…

కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయరు

– బీఆర్ఎస్‌తో బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం – కేంద్ర మంత్రులు బండి, కిషన్ రెడ్డిలు సమాధానం చెప్పాలి – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతున్నదో సమాధానం చెప్పాలని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్,…

ఉపరితల ద్రోణి.. పిడుగులతో వర్షాలు

– తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల Íటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు దుగా కొమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.…