Category తెలంగాణ

మిల్లర్లపై చర్యలకు రంగం సిద్దం

– ఈడీకి నివేదిక అందచేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: ‌ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్‌లో బకాయిలను భారీగా ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్‌ ‌మిల్లర్లపై సివిల్‌ ‌సప్లయ్‌ ‌శాఖ చర్యలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వానికి భారీ మొత్తంలో బకాయిపడిన 20 మంది రైస్‌ ‌మిల్లర్ల జాబితాను సివిల్‌ ‌సప్లయ్‌ ‌శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ)కి అందజేసినట్లు సమాచారం.…

22-ఎ పేరిట భూ దోపిడీ

– రాష్ట్రంలో నడుస్తున్నది దోపిడీ పాలన – బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : ప్రజల ఆస్తులను కాపాడాల్సిన రెవెన్యూ శాఖ బ్రరోకర్‌లా వ్యవహరిస్తూ ప్రజల భూములను లూటీ చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఓ ప్రకటనలో ఆరోపించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి…

‘ఖేలో ఇండియా’లో పాల్గొనండి

– కేంద్ర క్రీడల శాఖ మంత్రికి రాష్ట్ర మంత్రి ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈమేరకు దిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాను పశు…

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ

– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వ‌ర్యంలో రేపు వర్క్ షాప్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు వీబీ-జీ రామ్‌జీ పథకం కింద చేపట్టాల్సిన పనులు, సమగ్ర వ్యవసాయ…

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రాజీ లేని పోరు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కరీంనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే రేవంత్ రెడ్డి సర్కార్ మెడలు వంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాష్ట్రంలోని విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల సమస్యలను తక్షణమే…

మెరుగైన వలస విధానాల కోసం కృషి

– ఫిలిప్పీన్స్‌లో ఎన్నారై అడ్వైజరీ కమిటీ పర్యటన – మనీలాలో కమిషన్‌ ఆన్‌ ‌ఫిలిప్పీన్స్ ఓవర్సీస్‌ అధికారులతోనూ భేటీ – ఉత్తమ వలస విధానాలపై చర్చలు – ప్రభుత్వ విప్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతి రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 19 : రాష్ట్రం నుంచి గల్ఫ్ ‌దేశాల్లో ఉపాధి కోసం వలస…

థియేటర్‌ ‌స్క్రీన్స్ ఆధారంగా టికెట్‌ ధ‌ర‌లు

– సినిమా టిక్కెట్లపై ప్రభుత్వం కీలక ఆదేశాలు – ఐదు షోలకు అనుమతి.. ఆదాయంలో కార్మికులకు వాటా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్19 :  తెలంగాణలో సినిమా టికెట్‌ ‌రేట్లపై ప్రభుత్వం కీలక జీవో జారీ చేసింది. కొత్తగా స్పెషల్‌ ‌థియేటర్స్ ‌కేటగిరీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 7.1 సౌండ్‌, 2‌కె/4కె స్క్రీన్లకు స్పెషల్‌ ‌కేటగిరీ…

ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి

– ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలి – రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర,ఆ గస్టు 19 : గ్రామీణ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోట్లాది నిధులను కేటాయిస్తూ  పల్లెల ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.…

ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలి

– సుప్రీంకోర్టు తీర్పును గౌర‌వించాలి – ఆయుష్ విద్యార్థుల న్యాయ‌మైన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 19 : ప్రజారోగ్య పరిరక్షణలో అల్లోపతి వైద్యులతో సమానంగా అహర్నిశలు సేవలందిస్తున్న ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ విషయంలో తీవ్ర వివక్ష చూపడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర…