Take a fresh look at your lifestyle.
Browsing Category

తెలంగాణ

Telangana Breaking News, Headlines Now, Today Latest News, Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news

డబ్బింగ్‌ ఆర్టిస్ట్ శ్రీ‌నివాస మూర్తి కన్నుమూత

హైదరాబాద్‌, ‌జనవరి 27 : ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్ శ్రీ‌నివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో ఇవాళ ఆయన గుండెపోటుతో మరణించారు. శ్రీనివాస మూర్తి తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. డబ్బింగ్‌ ‌రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన…
Read More...

ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం పుల్లూరు బండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి23 :సిద్దిపేట గ్రామీణ మండలంలోని పుల్లూరు బండ జాతర చివరి రోజు భక్తజన సంద్రాన్ని తలపించింది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి…
Read More...

27 ‌నుంచి శారదాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు

తెలుగు రాష్ట్రాల సిఎంలకు ఆహ్వానాలు అందచేత ఇరు రాష్ట్రాల సిఎంలు కలుసుకునే ఛాన్స్‌పై ఊహాగానాలు విశాఖపట్టణం, జనవరి 21 : విశాఖ వేదికగా సిఎం జగన్‌, ‌తెలంగాణ సిఎం కెసిఆర్‌ ‌భేటీ కాబోతున్నా రన్న ప్రచారం సాగుతుంది. విశాఖలోని శారదాపీఠం  …
Read More...

కెసిఆర్‌ ‌క్షమాపణలు చెప్పాల్సిందే

అప్పుడే ఎపిలోకి అడుగు పెట్టాలి మరోమారు డిమాండ్‌ ‌చేసిన జివిఎల్‌ గుంటూరు, జనవరి 21 : ఏపీ ప్రజలకు తెలంగాణ సిఎం కేసీఆర్‌ ‌క్షమాపణ చెప్పాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ ‌నరసింహారావు మరోమారు డిమాండ్‌ ‌చేశారు. క్షమాపణలు చెప్పిన…
Read More...

జై తెలంగాణ అనడానికి సిగ్గుపడ్డ కెసిఆర్‌ అభివృద్ధి ఎలా చేస్తారు?

తొమ్మిదేళ్ల కెసిఆర్‌ ‌పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైంది 30న కృష్ణా జలాల వాటా సాధనకు జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద దీక్ష ప్రైవేటుకు వ్యతిరేకం అంటూ విద్యా, వైద్యం, సింగరేణిని ప్రైవేటు చేశారు…
Read More...

‌ప్రమాదంలో దేశ ప్రజాస్వామ్యం

రాష్ట్రాలను కూల్చడమే లక్ష్యంగా అరాచకం కెసిఆర్‌ ‌జాతీయ లక్ష్యానికి మా మద్ధతు కలసికట్టుగా పోరాడుదామని దిల్లీ, పంజాబ్‌, ‌కేరళ రాష్ట్రాల సిఎంలు, జాతీయ నేతల పిలుపు ఖమ్మం సభలో పాల్గొన్న నేతలు ఖమ్మం, ప్రజాతంత్ర నెట్‌వర్క్, ‌జనవరి…
Read More...

2024‌లో మీరు ఇంటికి…మేం దిల్లీకి

దేశం లక్ష్యం వైపు వెళ్లేలా పాలన దేశంలో అడుక్కునే అసవరం లేకుండా చేస్తాం దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్‌ ‌వనరులను సద్వినియోగం చేస్తే దేశం సుభిక్షం ఎల్‌ఐసీని, ఇతర సంస్థలను ప్రైవేటుపరం చేస్తే తిరిగి తీసుకుంటాం…
Read More...

రాష్ట్రం అయిపోయింది… ఇక దేశాన్ని దోచుకోవడమే

గౌరవెల్లి నిర్వాసితులను నట్టేట ముంచిన కెసిఆర్ ‌నిర్వాసితుల ఆందోళనకు కాంగ్రెస్‌ ‌నేత పొన్నం ప్రభాకర్‌ ‌మద్దతు సిద్దిపేట: బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టడం వెనుక ఉన్న మతలాబు ఏంటని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌…
Read More...

ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవం

‘కంటి వెలుగు’కూ ఖమ్మంలోనే శ్రీకారం... లబ్దిదారులకు అద్దాలు అందచేసిన పంజాబ్‌ ‌సిఎం జాతీయ నేతలతో కలసి ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ ఖమ్మం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగగా నిర్మించిన ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను, రెండత విడత కంటి…
Read More...

మైనర్‌ ‌బాలిక హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి..

ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే శిక్ష విధించాలి.. బాలిక కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌స్పందించాలి.. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్‌ ‌దేవరకొండ:…
Read More...