తెలంగాణలో పెరుగుతున్న కొరోనా కేసులు
అప్రమత్తం అయిన వైద్యాధికారులు
తెలంగాణలో కొరోనా పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గాంధీ, టిమ్స్ హాస్పిటల్స్ అధికారులతో డీఎంఈ రమేష్రెడ్డి భేటీ అయ్యారు. కోవిడ్ రోగులను చేర్చుకునేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.…