Category తెలంగాణ

ఉమ్మడి వరంగల్ జిల్లాను పట్టించుకునేవారు కరువు

– స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం వరంగల్, ప్రజాతంత్ర, జూలై 8: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి…

మీడియాకు స్వీయ నియంత్రణ అవసరం

– హద్దులు మీరితే సామాజిక మాధ్యమమూ ప్రమాదమే  – మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 8 : మారిన, మా రుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీడియాకు స్వీయ నియంత్రణ అవసరమని. వేగంగా సమా చారాన్ని చేరవేసే క్రమంలో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివా సరెడ్డి తెలిపారు.…

ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధిలో ముందడుగు

– రూ.12 కోట్లతో నాగర్‌కర్నూల్‌ ‌నూతన బస్‌ ‌స్టేషన్‌కు శంకుస్థాపన – నాగర్‌కర్నూల్‌-‌వనపర్తి మధ్య ఆర్టీసీ సర్వీసుల ప్రారంభం – ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చాం – మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌వెల్లడి నాగర్‌కర్నూల్‌,‌ ప్రజాతంత్ర, జూలై 8: రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాల్లో…

రెండున్నరేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు

– రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి – వనపర్తి, గద్వాల నియోజకవర్గాల్లో ప్రగతి పనులకు శ్రీకారం వనపర్తి/గద్వాల/హైదరాబాద్ : రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ.8.5లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపితే నేటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఎనిమిది లక్షల ఇళ్లను మంజూరు చేసిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ…

ఫీజు రీయింబర్స్‌మెంట్ బ‌కాయిలు త‌క్ష‌ణం చెల్లించాలి

– లేక‌పోతే కాంగ్రెస్‌కు భారీ మూల్యం త‌ప్ప‌దు – 20న విద్యార్థుల మిలియ‌న్ మార్చ్ కు పిలుపు – అఖిల‌ప‌క్షం, బీసీ సంఘాల నాయ‌కులు ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూలై 8: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్…

రేపు హైదరాబాద్‌కు కేంద్ర మంత్రి నడ్డా

– ఎయిమ్స్‌పై సమీక్షించనున్న మంత్రి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 8: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో గురువారం పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు నడ్డా పర్యటన షెడ్యూల్‌ ‌ఖరారైంది. ఉదయం 10:55 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీబీనగర్‌ ఎయిమ్స్‌కు వెళ్లి…

చిరస్థాయిగా వైఎస్ సంక్షేమ పథకాలు

– సీఎం రేవంత్ నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచి ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి బుధవారం పూలమాల వేసి సీఎం…

తుమ్మిడిహెట్టి పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం

– కాళేశ్వరం రూపకల్పనే రూ.లక్షన్నర కోట్ల ఆర్థిక, విద్యుత్ భారానికి కారణం – మేడిగడ్డ పునాదులు బలపడకుండానే నీరు నిల్వతోనే విపత్తు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి(తుమ్మిడిహెట్టి) ప్రాజెక్టును తిరిగి గాడిలో పెడుతుందని నీటిపారుదల,…

ఉద్యమకారుల సంక్షేమానికి సమగ్ర విధానాలు

–  తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల కమిటీ హైదరాబా<, ప్రజాతంత్ర, జూలై 7 : : రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల గుర్తింపుతోపాటు వారి కుటుంబాలకు సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయం వద్ద అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) విద్యార్థి…