Category తెలంగాణ

కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి

పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్‌రావు పిలుపు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ టి.హరీష్‌రావు (Harish rao )పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారంనకు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్…

గ్రామీణాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి

– పంచాయతీలకు నిధులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఇందులో భాగంగా 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2025-26 సంవత్సరం మొదటి విడతలో భాగంగా తెలంగాణ గ్రామ పంచాయతీల కోసం రూ.619.85 కోట్లు విడుదల చేసిందని…

గ్యారంటీలపై సందేహాలా.. తెలంగాణకు రండి

– అవినీతి, కుటుంబ పాలనలో ఒకేలా కేసీఆర్, విజయన్ – కేంద్ర నిధులు మోదీ కరుణ కాదు.. ప్రజల హక్కు – యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదలలో తెలంగాణ సీఎం రేవంత్ కొచ్చి, ఏప్రిల్ 2: యూడీఎఫ్ ప్రకటించిన గ్యారంటీలపై విమర్శలు చేస్తున్న వారు అవి ఎలా అమలవుతాయో తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

‘ప్రగతి ప్రణాళిక’లో భాగస్వాములు కావాలి

– తుమ్మలూరు గ్రామ సభలో సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక)లో భాగంగా గురువారం నుంచి ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు విజయవంతంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు రంగారెడ్డి జిల్లా మాహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ సభలో…

గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణం వేగవంతం

– 6,261 భవనాలకు అనుమతులు – 5,017కు అంచనాలు సిద్ధం – సర్వేపల్లిలో తొలి భవనం ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాష్ట్రంలో గ్రామీణ మహిళల సాధికారతకు బలమైన మౌలిక వసతులు కల్పించే దిశగా మహిళా సంఘాల (వీవో) భవనాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ కార్యక్రమం…

రీసైక్లింగ్ అత్యంత కీలకం

– క్రిటికల్ మినరల్ రంగంలో ఆత్మనిర్భరత సాధన య‌త్నం – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ఏప్రిల్ 1: సుస్థిరమైన, పర్యావరణహిత విధానాల ద్వారా కీలక ఖనిజాల భద్రతను సాధించేందుకు భారత ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తున్నదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్…

కాళేశ్వ‌రంతో సిద్దిపేట‌కు నూత‌న వైభ‌వం

– ఒక‌ప్పుడు వలస వెళ్లిన నేల‌ – ఇప్పుడు వలస కూలీలకు ఉపాధి కేంద్రం – అన్ని రంగాలలో సిద్దిపేట అగ్రగామి – సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని సిద్దిపేట నియోజకవర్గం వ్యవసాయం, ఉపాధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించి అగ్రగామిగా నిలిచిందని…

రేషన్‌ ‌కార్డుల తొలగింపు దుర్మార్గపు చర్య

– 5లక్షలు ఇచ్చామని చెప్పి 15లక్షలు తొలగించే కుట్ర – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1: ‌రాష్ట్రంలో పేదలను రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌ ‌వేధిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రేషన్‌ ‌కార్డుల విషయంలో పేదలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రేషన్‌ ‌కార్డుల ఏరివేత…

అడుగంటుతున్న జూరాల ప్రాజెక్ట్

– ఆం‌దోళనలో ఆయకట్టు రైతాంగం – కర్నాటకతో మాట్లాడనున్న మంత్రి ఉత్తమ్‌ ‌ మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1: ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాకు ప్రాణాధారమైన జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్‌ ‌స్టోరేజీకి చేరుకోవడంతో పాలమూరు రైతాంగం ఆందోళన చెందుతోంది. దీంతో సాగునీటితో పాటు, తాగునీటి  కష్టాలు తప్పేలా లేవు. ఎండలు ముదురుతున్న కొద్దీ ప్రాజెక్టులో…