Category తెలంగాణ

ఎమర్జెన్సీ ఒక కీలకమైన మలుపు

– గతాన్ని తెలుసుకుంటే భవిష్యత్తును బలంగా నిర్మించగలం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నల్లగొండ, ప్రజాతంత్ర, జూలై 3 : గతాన్ని తెలుసుకున్నప్పుడే భవిష్యత్తును బలంగా నిర్మించగలమని, మన దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక కీలకమైన మలుపు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత…

ఇంటింటికీ వెళ్లి గణన పత్రాలు ఇవ్వాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: బీఎల్‌వోలు కచ్చితంగా ఇంటింటికీ వెళ్లి గణన పత్రాలను స్వయంగా ఓటర్లకు అందచేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎసఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో శుక్రవారం పర్యటించి ఆ ప్రక్రియ తీరును పరిశీలించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్…

జీవవైవిధ్య సంరక్షణకు ప్రాధాన్యం

– అటవీ సంపదను భవిష్యత్ తరాలకు అందించాలి – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని అటవీ, దేవాదాయ…

ఆస్టర్ క్వాలిటీ కేర్ కార్యకలాపాలు ప్రారంభం

– దేశ ఆరోగ్యరంగంలో కొత్త అధ్యాయం – మధ్య తరహా నగరాలకూ అత్యాధునిక వైద్యం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 3: ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ విలీనం పూర్తికావడంతో ఏర్పడిన ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ జూలై 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ విలీనంతో ఆస్టర్ డీఎం,…

2వేల అదనపు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

– సీఎంను కోరిన ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : ఏజెన్సీ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో అదనంగా రెండు వేల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆదివాసి, గిరిజన…

కాగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటన అద్బుతం

– అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఇద్దరూ అర్హులే – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలను చూసి జనం నవ్వుకుంటున్నారంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల తీరును ఎండగట్టారు.…

పోలీస్‌ ‌శాఖ కీలక నిర్ణయం

– మాజీ డీజీపీలకు బుల్లెట్‌‌ప్రూఫ్‌ ‌వాహనాల తొలగింపు – భారీగా భద్రత కూడా తగ్గిస్తూ ఆదేశాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: తెలంగాణ పోలీస్‌ ‌శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీలతో పాటు ప్రస్తుతం కీలక పోస్ట్‌లలో ఉన్న పోలీస్‌ అధికారులకు  బుల్లెట్‌ ‌ప్రూఫ్‌ ‌వాహనాలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం…

14 ‌సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ

– కొత్తగా పర్సన్‌ ఇన్‌చార్జ్ ‌కమిటీల నియామకం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: కరీంనగర్‌, ‌వరంగల్‌, ‌వికారాబాద్‌ ‌జిల్లాల పరిధిలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా సంఘాల పాత పాలక వర్గాల స్థానంలో కొత్త పర్సన్‌ ఇన్‌చార్జ్ ‌కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

‘సర్’లో పారదర్శకత లోపించింది

– పౌర సమాజం ప్రశ్నించాలి – ఆర్థిక, సామాజిక విశ్లేషకుడు డాక్ట‌ర్‌ పరకాల ప్రభాకర్ – బీఆర్ఏఓయూలో మాజీ ప్రధాని పీవీ స్మారకోపన్యాసం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స‌ర్‌)లో పారదర్శకత లోపించిందని, జవాబుదారీతనం కరవైందని, విధానపరమైన లోపాలున్నాయని, పౌర సమాజం, బుద్ది జీవులు ప్రశ్నించాలని ఆర్థిక, సామాజిక…