Category తెలంగాణ

గిరిజనుల రిజర్వేషన్లు పెంచాం

– తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం – ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం – బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు నారాయణపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3:‌ గిరిజనులకు ఉన్న 6 శాతం రిజర్వేషన్‌ని 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ ‌రావు…

మాఫియా చేతుల్లోకి ఇసుక ఆదాయం

– నిజాలు బయటపెట్టి లెక్కలు చెప్పాలి – బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 3:‌రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ ‌విమర్శించారు. రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ కాలంలో ఇసుక తవ్వకాల…

కార్బైడ్‌ ‌మామిడి పండ్లను గుర్తించండి

– పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జానార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌మామిడి పండ్ల సీజన్‌ ‌ప్రారంభం అయ్యింది. నగరంలో నోరూరించే పండ్లు క‌నిపిస్తున్నాయి. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు  మామిడిని అక్ర‌మ ప‌ద్ధ‌తుల్లో మాగ‌బెట్టి విక్రయాలకు పాల్పడటం ఆందోళనకు గురిచేసే విషయం. మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్‌ ‌రసాయనాలతో కృత్రిమంగా పండించి విక్రయిస్తున్న వ్యాపారుల పట్ల…

ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి

– ఆనాడు మాట్లాడిన రేవంత్ ఇప్పుడు మాట్లాడడం లేదు – టిఆర్ ఎస్ పేరు ఖాళీగా ఉంది.. ఎవరైనా వాడుకోవచ్చు –  జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్రŠ, ఏప్రిల్ 3: రాష్ట్రంలో స్కూల్ ఫీజుల గొడవ నడుస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం  మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో…

మళ్లీ నోరు పారేసుకున్న ఖవాజా

– భారత్ దాడులు చేస్తే బుద్ది చెబుతామని హెచ్చరిక ఇస్లామాబాద్, ఏప్రిల్ 3 :పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. పహల్గాం దాడి జరిగి ఏడాది కావస్తున్న నేపథ్యంలో భారత్ తమపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే వారు తమపై దాడులకు ప్రణాళికలు రచిస్తూ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు.…

దొడ్డి కొమురయ్యకు కేసీఆర్ నివాళి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన నివాళులర్పించారు. ప్రజా వ్యతిరేక పాలన మీద తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు సంకేతంగా నిలిచిన కొమరయ్య అమరత్వం నాటి రాచరిక పాలకుల నుంచి నేటి ప్రజా వ్యతిరేక పాలకుల మీద సాగుతున్న…

గ్రూప్-1పై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

– ‘ఎక్స్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాను.. ఇది ఉద్యోగ నియామకాల పట్ల మా ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నాను అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. కొలువుల కోసం ఏళ్లకు ఏళ్లు కళ్లు…

కార్మికులపై కక్షతో చేనేత ఆర్డర్ల రద్దు

– అయిన వారి కోసం కార్మికుల పొట్ట కొడతారా? – ప్రభుత్వ తీరుపై జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్ర‌హం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్టకొడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. చేనేత కార్మికులకు ఇచ్చిన విద్యార్థుల యూనిఫాంల ఆర్డర్‌ను ఏకపక్షంగా రద్దు చేయడంపై కవిత తీవ్ర…

క్రైస్తవులకు సీఎం గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

Kokapet Sharada Peetham Land Issue

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యేసు క్రీస్తు త్యాగం, ధైర్యాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. యేసు ప్రభువు ప్రేమ, కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అభిýషించారు. శాంతి, కరుణ సందేశాలతోపాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదర భావం ఇప్పటికీ…