Category తెలంగాణ

పీకే ఓసీ-2 డీప్ సైడ్ సింగరేణికే కేటాయించాలి

– బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కూడా ఇవ్వాలి – రూ.54 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి – 20న రామగుండంలో నిరసన దీక్ష -టీఆర్ఎస్ చీఫ్ కవిత మణుగూరు, జూలై 10 (ప్రజాతంత్ర): మణుగూరు పీకే ఓసీ-2 డీప్ సైడ్ విస్తరణను ఎలాంటి షరతులు లేకుండా సింగరేణికే కేటాయించాలని హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు,…

ఫీజు బకాయిలపై విద్యార్థుల ధర్నా

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10: విద్యార్థుల సమస్యలు పరిష్క రించాలని ఎస్ఎఫ్ఎ నాయకులు ప్రజాభవన న్ను ముట్టడించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ లో భాగంగా ప్రజాభవన్ వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థుల సమస్య లను సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవటం లేదని, వేలాది మంది…

పెట్టుబడుల‌ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి

– పరిశ్రమల శాఖ అధికారులకు సీఎస్ సంజయ్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10: రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పరిశ్రమల శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో చేపడుతున్న కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై   పరిశ్రమలు, వాణిజ్య…

తయారీ రంగానికి అత్యంత అనుకూలం

– పెట్టుబడులకు జర్మన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి – జర్మనీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : తయారీ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని…

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సిఎంతో చర్చిస్తా

–  డిప్యూటి సిఎం భట్టి హామీ ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 9:సొసైటీలతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్టస్ ‌ఫెడరేషన్‌ ‌ఖమ్మం జిల్లా కమిటీ గురువారం చింతకాని మండలం లచ్చగూడెంలో సమర్పించిన వినతిపత్రంపై…

స్పీకర్‌, ‌మండలి ఛైర్మన్‌తో సీఎస్‌ ‌భేటీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 9: రాష్ట్ర‌ నూతన సీఎస్‌ ‌సంజయ్‌ ‌జాజు గురువారం శాసన మండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డిని, శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌లను వారివారి నివాసాల‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్‌కు, అసెంబ్లీ స్పీకర్‌కు సీఎస్‌ ‌పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వారు సీఎస్‌ను…

సింగరేణిని నిర్వీర్యం చేస్తున్న బిజెపి, కాంగ్రెస్‌లు

– సింగరేణి ఆరోపణలపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోదు – మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ ‌నేతలు కొప్పుల, సుమన్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూలై 9: బీజెపి, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ‌మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ప్రెస్‌ ‌మీట్‌లో వారు మాట్లాడుతూ కేసీఆర్‌…

రాజీ ద్వారా చెక్కు బౌన్స్ కేసుల పరిష్కారం

– జిల్లా న్యాయ సేవాధికార సంస్థ – 18న ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతానికి సమన్వయ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : చెక్కు బౌన్స్ కేసులను సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా పరస్పర రాజీ ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక లోక్ అదాలత్ అత్యంత సమర్థవంతమైన వేదిక అని జిల్లా న్యాయ సేవాధికార…