Category తెలంగాణ

అందుబాటులోకి కచ్చితమైన రేడియేషన్ చికిత్స

– నిమ్స్‌లో లినాక్ సేవలు ప్రారంభించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: నిమ్స్‌లో అత్యాధునిక లినాక్(లినియర్ యాక్సలరేటర్) సేవలను ప్రారంభించడంతో కేన్సర్ రోగులకు ఖచ్చితమైన రేడియేషన్ చికిత్స అందుబాటులోకి వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. రూ.33 కోట్లతో నిమ్స్ కేన్సర్ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన ఈ సేవలను…

తెలంగాణ ఆడిట్ శాఖ దేశంలోనే నెంబర్ వన్

– గుజరాత్ ఆడిట్ శాఖ ఉన్నతాధికారులతో భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ఆడిట్ శాఖ దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిందని, వరుసగా మూడుసార్లు దేశంలో నెంబర్ వన్ ర్యాంకు సాధించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్రంలో ఆన్‌లైన్…

ఆడబిడ్డలకు నాణ్యమైన  చీరలు

– ఈ యేడాది ఆకుపచ్చ రంగులో సారె – పిప్రి సభలో సిఎం రేవంత్‌ ‌ప్రకటన ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ‌గత ప్రభుత్వాల హయాంలో పంపిణీ చేసిన చీరల రంగులు, నాణ్యతపై ప్రజల్లో భిన్నభిప్రాయాలు ఉండేవని గుర్తు చేస్తూ, తమ ప్రభుత్వం మహిళల మనసు గెలుచుకునేలా కొత్త నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

అక్రిడిటేషన్‌ల జారీ నిరంతర ప్రక్రియ

– సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్.ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఆందోళన చెందవద్దన్నారు. రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను…

అకాల వ‌ర్ష బాధిత రైతుల‌ను ఆదుకోవాలి

– దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించిన బీఆర్ఎస్ నాయ‌కులు నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను  బీఆర్‌ఎస్‌ ‌నాయకులు పరిశీలించారు. వరి, అరటి, మామిడి పంటలు దెబ్బతిన్నాయని అన్నారు.…

డిజిపిని కలిసిన హ్యాట్రిక్ ‘ఓవరాల్ ఛాంపియన్’ విజేత‌లు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 6: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇటీవల ముగిసిన అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ లో హ్యాట్రిక్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించిన‌ తెలంగాణ పోలీస్ ప్రతినిధులు డిజిపి బి శివధర్ రెడ్డిని డిజిపి కార్యాలయంలో సోమవారం కలిశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర పోలీస్ బృందం వరుసగా మూడో ఏడాది ‘ఓవరాల్…

నిశ్శ‌బ్దంగా పెరుగుతున్న జీవ‌న‌శైలి వ్యాధులు

– 30 యేళ్ల పైబ‌డిన వారిలో వేగంగా పెరుగుద‌ల‌ – ముంద‌స్తు ప‌రీక్ష‌లు శ్రేయ‌స్క‌రం – నేడు ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 6: మనకు ఏ సమస్యలూ లేవు… ఆరోగ్యం బాగానే ఉంది అనిపించడం సహజం. కానీ నేటి పరిస్థితుల్లో అదే భావన చాలా మందిని ప్రమాదంలోకి నెడుతోంది. ఎందుకంటే డయాబెటిస్,…

ఆరు గ్యారెంటీలపై గ్రామాలకు వెళితే తెలుస్తుంది

– ఏ మేరకు అమలు జ‌రిగిందో ప్రజలను అడగండి – కేరళకు వెళ్లి అబద్దాలు ప్రచారం చేయడం కాదు – మాజీ మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి విమర్శలు నల్లగొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ‌కేరళంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి  గొప్పలు చెబితే అక్కడ రేవంత్‌ను చూసి వోటేసేదెవర‌ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ ‌రెడ్డి…

గజ్వేల్‌ ‌బంద్‌ ‌ప్రశాంతం

– కేసీఆర్‌ ‌కార్యాలయంపై దాడికి నిర‌స‌న‌ గజ్వెల్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ‌గజ్వేల్‌లో బంద్‌ ‌ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. బంద్‌ ‌సందర్భంగా బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌ ‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌నేతలు ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసుపై దాడి…