Category తెలంగాణ

మహిళా భద్రతకు ‘సహచరి’

– మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ రూప‌క‌ల్ప‌న‌ – రేపు ‘మీ సురక్ష–సహచరి’ కార్య‌క్ర‌మం ప్రారంభం మ‌ల్కాజ్‌గిరి, ప్ర‌జాతంత్ర‌, జూలై 13: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మీ సురక్ష–సహచరి అనే వినూత్న క‌మ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని మంగ‌ళ‌వారం ప్రారంభించ‌నున్నారు. క‌మిష‌న‌ర్‌ బి.సుమ‌తి ఆధ్వ‌ర్యంలో రెండు కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు.ఈ కార్యక్రమం ద్వారా స్వ‌యంస‌హాయ‌క సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) మహిళలతో…

యునాని వైద్యం ప్రజలకు మరింత చేరువ కావాలి

– నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి – ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : యునాని వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో సోమవారం నిర్వహించిన…

భవిష్యత్ పాలనలో ఏఐ విప్లవం

– ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక శిక్షణ – డిజిటల్ గవర్నెన్స్‌లో ఆదర్శంగా నిల‌వ‌నున్న‌ తెలంగాణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు చేరవేసే లక్ష్యంతో అత్యాధునిక…

యాదగిరిగుట్ట నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం

– హాజరైన దేవాదాయ శాఖ‌ మంత్రి సురేఖ – తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తాం : పాలకమండలి యాదాద్రి భువనగిరి, జూలై 11 (ప్రజాతంత్ర): ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి శనివారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవాదాయ శాఖ‌…

ఎమిరేట్స్ విమాన సర్వీసులను పెంచాలి

– ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్‌ను కోరిన సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : ఎమిరేట్స్ వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హాన్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎ-380 సర్వీసులను…

సెమీకండక్టర్ల తయారీలో మరో కీలక ముందడుగు

– దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీస్ హబ్ – టీ-వర్క్స్‌లో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్(సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే…

ప్రతిభ, పరిశ్రమలకు అనుకూల వాతావరణం

– కండూ ఏఐ హెడ్‌క్వార్టర్స్‌ను ప్రారంభించిన కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : హైదరాబాద్‌లో ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ కండూ ఏఐ ఏర్పాటు చేసిన ఇండియా చిప్ డిజైన్ హెడ్‌క్వార్టర్స్‌ను బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. కొండాపూర్‌లోని క్రిషే ఎమరాల్డ్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ నూతన కేంద్రం అడ్వాన్స్‌డ్ సెమీకండక్టర్…

నాకు పార్టీ కన్నా తెలంగాణే ముఖ్యం

– కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు – ప్రాజెక్ట్ పునరుద్దరణపై కావాలనే ఆలస్యమన్న ఎంపీ ఈటల హైదరాబాద్,ప్రజాతంత్ర, జూలై 10: కాళే శ్వరం విషయంలో డ్రామాలు ఆడుతున్నార ని కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడు తూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయకుండా…

సకలం చెరువు శిఖలో ఫాతిమా కాలేజీ

– హైడ్రా ఎందుకు అక్కడికి వెళ్లడం లేదు – ఎంఐఎంకు కాంగ్రెస్‌ ఎం‌దుకు కొమ్ము కాస్తోంది – ‘ఎక్స్’ ‌వేదికగా బండి సంజయ్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 10: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి చెందిన ఫాతిమా మహిళా కళాశాల.. సకలం చెరువు పరిధిలో ఉందని కేంద్రమంత్రి  బండి సంజయ్‌ ‌మరోసారి ఆరోపించారు. ఇది…