Category తెలంగాణ

పరిశోధన, విస్తరణల్లో సంయుక్త భాగస్వామ్యం

– ప్రత్యేక పంటలు, ప్రాసెసింగ్ పరిశ్రమలపై చర్చ – మంత్రి తమ్మలతో యూఎఫ్ ప్రతినిధుల సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ఫ్లోరిడా విశ్వవిద్యాలయం సహజ వనరులు, పర్యావరణ పాఠశాల (యూఎఫ్-ఎస్ఎన్ఆర్‌ఈ) డైరెక్టర్ డా. కె.రమేష్ రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధుల బృందం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును గురువారం కలిసి తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధిపై చర్చించింది.…

కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

– మహేశ్వరం మెడికల్ కాలేజీ రద్దు తగదు – ఫార్మా సిటీ భూములపై పోరాటం – బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు ఆడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారÁని మాజీ మంత్రి, బీఆరఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు.…

కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్లు

– శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి చిట్యాల (నల్లగొండ జిల్లా ), ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో…

కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి

– పార్టీ శ్రేణులకు హరీష్‌రావు పిలుపు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ టి.హరీష్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారంనకు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండి.ఆరిఫ్, మరో 25 మంది సభ్యులు…

పరిశోధన, విస్తరణల్లో సంయుక్త భాగస్వామ్యం

Minister Thummala

ప్రత్యేక పంటలు, ప్రాసెసింగ్ పరిశ్రమలపై చర్చ మంత్రి తమ్మలతో యూఎఫ్ ప్రతినిధుల సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ఫ్లోరిడా విశ్వవిద్యాలయం(Florida University) సహజ వనరులు, పర్యావరణ పాఠశాల డైరెక్టర్ డా. కె.రమేష్ రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధుల బృందం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) ను గురువారం మర్యాదపూర్వకంగా…

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తారా?

Kishan Reddy

ఆ మండలాలను అప్పగించిన పాపం బీజేపీదే కాళేశ్వరంపై రేవంత్ దుష్ప్రచారాన్నే వల్లెవేశారు నాడు ప్రశంసలు.. నేడు రాజకీయ లబ్ది కోసం అబద్ధాలు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూనే గొంతు కోస్తారా రాజ్యసభలో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలతో, చరిత్ర వక్రీకరణలతో…

ముగ్గురు అంతర్ జిల్లా దొంగల అరెస్టు

Sircilla theft case

నిందితులపై ప‌లు జిల్లాల్లో కేసులు 2 తులాల బంగారు ఆభరణాలు, 11 తులాల వెండి అభరణాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ నాగేశ్వరరావు Sircilla theft case | సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఏప్రిల్ 02:  పలు జిల్లాల్లో చోరీల కు పాల్పడిన ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసిన‌ట్లు సీఐ నాగేశ్వరరావు…

Broiler Prices | చికెన్ బంద్‌తో దిగివచ్చిన పౌల్ట్రీలు

Poultry companies to reduce broiler prices

డిమాండ్లు అంగీకరించినట్లు ట్రేడర్స్ వెల్లడి Poultry companies to reduce broiler prices :  చికెన్ సెం టర్ల బంద్ దెబ్బకు పౌల్ట్రీ కంపెనీలు దిగివ చ్చాయి. బర్డ్ ధరను రూ.185 నుంచి రూ. 125కి తగ్గించాయి. చికెన్ సెంటర్ల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్‌ను గతంలో మాదిరిగా నే కిలోకు రూ.15, ఆపైన ఇచ్చేందుకు ముం…

దోమతెర కప్పుకుని ఎమ్మెల్యే నిరసన

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: నగరంలో దోమల సమస్యను ప్రభుత్వానికి తెలియచేసేందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. దోమ తెర ధరించి, ఫాగింగ్ యంత్రంతో అసెంబ్లీ వద్దకు వచ్చారు. అనుమతి లేదని ఎమ్మెల్యేను మార్షల్స్ అడ్డుకున్నారు. ఆయన వద్ద నుంచి దోమ తెర లాక్కునేందుకు యత్నించారు. దీంతో మార్షల్స్‌పై సుధీర్‌రెడ్డి ఆగ్రహం…