Category తెలంగాణ

తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు కొమ్మిడి మృతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నర్సింహారెడ్డి తుదిశ్వాస వరకు నీతినిజాయతీతో జీవించారన్నారు. గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ ఉద్యమాలను నిర్వహించి నిత్యం ప్రజల…

రేవంత్‌ ‌రెడ్డికి బండి శుభాకాంక్షలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 4: ప్రజా జీవితంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌, ‌రేవంత్‌రెడ్డి ఇద్దరూ కూడా కష్టపడి పైకొచ్చినవారే అని అన్నారు. సీఎం రేవంత్‌ 6 ‌గ్యారంటీలు అమలు చేయాలని కోరారు. ‘సర్‌’ ‌పేరుతో కాంగ్రెస్‌…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

– సీఎంను క‌లిసిన ప‌లువురు  మంత్రులు  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4 : ప్రజా జీవితంలో విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీ‌హ‌రిలు ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి…

‘తెలంగాణ-విక్టోరియా’ మధ్య సాంకేతిక సహకారం

– మంత్రి శ్రీధర్‌బాబుతో విక్టోరియా విప్ లీ టార్లామిస్ భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4 : రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఎకో సిస్టంను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. విక్టోరియా(ఆస్ట్రేలియా) శాసనమండలి ప్రభుత్వ విప్ లీ టార్లామిస్ శనివారం బీఆర్…

‘ఎల్‌ నినో’ ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌దా?

– ల‌క్ష్మీ బ్యారేజ్ నుంచి వృధాగా పోతున్న నీరు – మేడిగ‌డ్డ‌కు మ‌ర‌మ్మ‌తులు చేస్తే ఈ ప‌రిస్థితి వుండేది కాదు – రేవంత్ రెడ్డి ఇక‌నైనా మేలుకోవాలి – మాజీ ఎం.పి. వినోద్‌కుమార్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 3: కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఎల్ నినో ప్రభావంపై నిన్న ఓ సందేశం పంపింది..…

ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న జూపల్లి

– సవాల్‌పై కట్టబుడి ఉన్నందునే వచ్చానని వెల్లడి – అబద్దాల లేఖలతో ప్రచారం చేస్తున్న హరీష్‌ ‌రావు – బిఆర్‌ఎస్‌ ‌నేతల తీరుపై మండిపడ్డ మంత్రి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 3: అప్పులపై సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమని ప్రకటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు సాయంత్రిం ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు. శుక్రవారం ఉదయం కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరీశ్‌కు…

ఆధునికీకరణ కోసం డెయిరీలో ప్యాకింగ్ నిలుపుదల

– ప్యాకింగ్ ఆధునిక యంత్రాల కోసం రూ.5 కోట్లు అవసరం – తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ జనరల్ మేనేజర్  – ‘ప్ర‌జాతంత్ర’ కు స్పంద‌న‌ ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 3 : పాల శుద్ధీకరణ, ప్యాకింగ్ ఆధునిక యంత్రాల కోసం రూ.5 కోట్లు అవసరం ఉంది.. డెయిరీ భవనం కూడా శిథిలావస్థలో ఉంది.. వీటి ఆధునికీకరణకి…

అంగన్‌వాడీల్లో ‘బ్రేక్‌ఫాస్ట్’కు సాయం చేయాలి

– కేంద్ర మహిళా సంక్షేమ‌ శాఖ మంత్రికి మంత్రి సీతక్క విజ్ఞప్తి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అల్పాహారం, పాలు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని, ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి…

ఎల్‌నినోతో బలహీనపడిన రుతుపవనాలు

– పంటల ఎంపికలో రైతులు జాగ్రత్తగా ఉండాలి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, జూలై 3 : ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. పంటల ఎంపికలో జాగ్రత్త వహించాలని,…