Category తెలంగాణ

6 నుంచి హెల్త్ వీక్

-మంత్రి దామోదర్ రాజనర్సింహ దిశానిర్దేశం – 6న ఉదయం నెక్లెస్ రోడ్డులో ఈట్ రైట్ వాక్ – నేచురోపతిలో మిల్లెట్ మేలా – 7న 871 మంది డాక్టర్లకు నియామక పత్రాలు – నిమ్స్ లో అందుబాటులోకి రానున్న లినాక్ సేవలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ…

శ్వాస మార్గాన్ని మూసిన క్యాన్సర్

– అరుదైన శస్త్రచికిత్సతో యువకుడికి కొత్త జీవితం – ప్ర‌సాదించిన‌ కేర్ వైద్యులు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 4: కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ వైద్యులు అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా మహారాష్ట్రలోని యవత్మాల్‌కు చెందిన 30 ఏళ్ల మనోజ్ భానుదాస్‌కు కొత్త జీవితం ప్ర‌సాదించారు. ఆయనకు ఉన్న థైరాయిడ్ క్యాన్సర్ శ్వాసనాళం (ట్రాకియా) వరకు…

కేర‌ళ‌లో యూడీఎఫ్ విజ‌యం ఖాయం

– ప్ర‌జ‌ల‌ను మోస‌గిస్తున్న సీపీఎం, బీజేపీలు – మంత్రి పొంగులేటి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 4 : కేరళంలో ఈసారి రాజకీయ మార్పు అనివార్యమని, ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. యుడిఎఫ్ నేతృత్వంలోని కాంగ్రెస్…

వృద్ధాశ్రమంలో ఆర్డీవో రమేష్ రాథోడ్ బర్త్‌డే

వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హన్మకొండ ఆర్డీవో రమేష్ రాథోడ్ జన్మదిన వేడుకలు లార్డ్ వృద్ధాశమంలో సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితారెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగాయి. వృద్ధుల మధ్య‌ కేక్ కట్ చేసి అనంతరం అన్నదానం నిర్వహించారు. బెడ్ షీట్లు, పండ్లు, స్వీట్లు అందజేసి వృద్ధులతో…

రాష్ట్ర‌ సంపద కొల్లగొడుతున్న రేవంత్‌

‌- కాంగ్రెస్‌ ఎన్నికల ఫండ్‌ ‌కోసం తరలింపు – బీజేపీ ఎంపీ ఈటల ఘాటు విమర్శలు వరంగల్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌4: ‌రాష్ట్ర‌ ప్రజల సంపదను రేవంత్‌ ‌రెడ్డి కొల్లగొడుతున్నారని ఈటల రాజేందర్‌ ఆరోపణలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజల సంపదను తరలిస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌సహా పలు అంశాలపై సీఎంకు…

నైపుణ్యాల మెరుగుకు 8,9లలో ఉచిత శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ, నిర్మాణ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో యువత నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాల మెరుగుకు ఎంప్లాయబులిటీ స్కిల్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో డిప్యూటీ చీఫ్ తెలియజేశారు. ఈనెల 8, 9 తేదీలలో ఈ శిక్ష‌ణ ఉంటుంద‌న్నారు. ఏదైనా డిగ్రీ,…

ఇండియా స్కిల్స్ కాంపిటీషన్‌లో బంగారు పతకం

– సాధించిన హైదరాబాదీ మెహ్రునిషా బేగం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : ఇండియా స్కిల్స్ కాంపిటీషన్I2026 లాజిస్టిక్స్ విభాగంలో తెలంగాణకు చెందిన మెహ్రునిషా బేగం బంగారు పతకం సాధించింది. భారత ప్రభుత్వ జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్-2026 పోటీలు నోయిడాలో జరిగాయి. ఈ పోటీలలో మెహ్రునిషా బేగం లాజిస్టిక్స్…

గూడేలను పంచాయతీలుగా మార్చింది కేసీఆరే

– సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా జరిపించాం – ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచాం – కాంగ్రెస్ రెండు లక్షల ఉద్యోగాల హామీ బోగస్ – కార్పొరేషన్లకు నిధులివ్వడంలేదు – గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడిన కేసీఆర్ – తిమ్మారెడ్డిపల్లి బావోజీ జాతరలో మాజీ మంత్రి హరీష్ రావు కొడంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 3:…

న్యూ స్వదేశీ విజన్‌కు శ్రీకారం

– గ్లోబల్ సప్లై చైన్‌లో నేతన్న యజమానిగా ఎదగాలి – ఏషియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్‌లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: గతాన్ని విస్మరించొద్దు. భవిష్యత్తుకు ఇంజిన్‌లా మార్చుకున్నప్పుడే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి.. ఆ దిశగానే తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఈ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…