Category తెలంగాణ

బస్తీ దవాఖానాల తనిఖీలకు ప్రత్యేక అధికారులు

– వర్షాకాలం నేపథ్యంలో మెరుగైన వైద్య సేవలే లక్ష్యం – హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : హైదరాబాద్ జిల్లా పరిధిలోని 169 బస్తీ దవాఖానల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను ఈనెల 10వ తేదీన క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి…

పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలి

– గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జూలై 9 : గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలని, ప్రణాళికాబద్ధమైన పాలనతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామాభివృద్ధిలో సర్పంచులే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని, 16వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనల ప్రకారమే వినియోగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలి

– పరిశ్రమలు  సామాజిక బాధ్యతతో ముందుకు రావాలి – స్టీల్, సిమెంట్ ధ‌ర‌లు త‌గ్గించాలి – మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు విజ్ఞప్తి – సానుకూలంగా స్పందించిన ప‌రిశ్ర‌మ‌ల యాజమాన్యాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 9:ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే సంక‌ల్పంతో  ప్ర‌జాప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా…

తాడిచర్ల-2 కేటాయింపు కిషన్‌ ‌రెడ్డి కృషి ఫలితమే

– యూపిఎ హయాంలో కేటాయింపు అవాస్తవం – భట్టి వ్యాఖ్యలపై మండిపడ్డ బిజెపి ఎమ్మెల్యే పాయల్‌ ‌న్యూదిల్లీ, జూలై 9: తాడిచర్ల-2 గని కేటాయింపు పూర్తిగా కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి కృషి ఫలితమేనని ఆదిలాబాద్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ ‌శంకర్‌ అన్నారు. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ తాడిచర్ల-2 …

పాలనలో మీ నిబద్ధత ఆదర్శప్రాయం

– మంత్రి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం, పలువురు మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆమెకు హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి…

గురుకులాల్లో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం

– పారిశుధ్యం, వైద్య సేవలపై దృష్టి పెట్టాలి – విద్యార్థుల సంక్షేమం, వర్షాకాల ఏర్పాట్లపై మంత్రి అడ్లూరి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8: సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను…

లింగారెడ్డికి భారతీయ పేటెంట్

– స్మార్ట్ ఇన్వెంటరీ కంట్రోల్ పరికరానికి కేంద్రం నుంచి గుర్తింపు జమ్మికుంట, ప్రజాతంత్ర, జూలై 8: జమ్మికుంట మండలం -మాచనపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ కాటిపల్లి లింగారెడ్డికి భారత ప్రభుత్వ మేధోసంపత్తి హక్కుల విభాగం భారతీయ పేటెంట్ (ఇండియన్ పేటెంట్) మంజూరు చేసింది. ఆయన బృందం రూపొందించిన “స్మార్ట్ ఇన్వెంటరీ కంట్రోల్ డివైస్ ఫర్ స్మాల్…

పది రూపాయల నాణాలతో బైక్‌ ‌కొనుగోలు

– బైక్‌ ‌కోసం రూ.లక్షా పదివేల మొత్తం చెల్లింపు – నాణాలు చెల్లించడంపై సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, జూలై 8: కొంతమంది తాము చేసే పని వినూత్నంగా ఉండాలని భావిస్తారు. అలా చేయడంతో వారి వీడియోలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి బైక్‌ ‌కొనుగోలుకు ఎంచుకున్న మార్గంతో సోషల్‌…

యూరియా లభ్యత మరింత సరళతరం

– సేవా కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్‌ ‌- యాప్‌ ‌లో బుకింగ్‌ ‌చేసుకోలేనివారికి సులువైన మార్గం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూలై 8: రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేయటం కోసం ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంపొందిస్తూ సకాలంలో యూరియా పంపిణీ చేయటం కోసం వ్యవసాయ శాఖ యూరియా బుకింగ్‌…