Category తెలంగాణ

తేజస్వి మాటలను బీఆర్ఎస్ అపార్థం చేసుకుంది

– కాంగ్రెస్ తీరుతోనే తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం – అందుకే దేశ విభజన నాటి అంశాన్ని పోలికగా చెప్పారు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : తమ ఎంపీ తేజస్వి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుగా అర్థం చేసుకుని రాజకీయ లాభం పొందేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర…

పార్లమెంట్ ఆమోదంతోనే తెలంగాణ ఏర్పాటు

– తేజస్విది మిడిమిడి జ్ఞానం – బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్-భారత్ విభజనతో పోల్చడం దుర్మార్గమని విమర్శించారు. భారత రాజ్యాంగానికి…

కౌలు రైతుల కోసం పోరుబాట

– హామీల అమలుకు ప్రజా సంఘాలు, మేధావుల డిమాండ్ – తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఏర్పాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: తెలంగాణలో కౌలు రైతులను గుర్తిస్తామని, పథకాలన్నీ వారికి వర్తింపజేస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేయకపోవడంపై రైతు స్వరాజ్య వేదిక అనేక ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులతో…

తేజస్వి సభ్యత్వాన్ని రద్దు చేయాలి

– మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్‌పై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తేజస్వి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేలా ఉన్నాయని, వాటిని లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే తేజస్వి…

ఉస్మానియా పాలకమండలి సభ్యునిగా రవీందర్‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ ‌కౌన్సిల్‌ ‌మెంబర్‌గా డాక్టర్‌ ‌సూరం రవీందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ ‌యోగితారాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండకు చెందిన డాక్టర్‌ ‌సూరం రవీందర్‌రెడ్డి ఎల్‌బి కళాశాలలో కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులుగా పని చేసి రిటైరయ్యారు.…

హైదరాబాద్‌లో ప్రోటోల్యాబ్స్ జీసీసీ

– మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: అధునాతన ఇంజనీరింగ్, డిజిటల్ తయారీ సంస్థ ప్రోటోల్యాబ్స్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లో గ్లోబల్ సామర్థ్య కేంద్రం (జీసీసీ¾) ఏర్పాటుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. దీని స్థాపనతో 300మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్నారు. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రోటోల్యాబ్స్ స్థానిక…

సాకారం కాబోతున్న సాధికారత

– మహిళా బిల్లుపై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: మహిళల రాజకీయ ను మరింత బలపరిచేందుకు వారికి 2029 నుంచి చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే దృఢసంకల్పంతో చట్ట సవరణను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. చందానగర్‌లో గురువారం ఆయన మీడియాతో…

పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి

– ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో రాష్ట్రం అవకాశాల ఖని ‘ యూఎస్ నేషనల్ కాలేజ్ వార్’ ప్రతినిధుల భేటీలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధి…

లలిత కళాతోరణంలో సినిమా ప్రదర్శన వాయిదా

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని తెలుగు లలిత కళాతోరణం ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న సినిమాలను మూడు రోజులపాటు వాయిదా వేశారు. 14, 15వ తేదీలలో చలనచిత్ర ప్రదర్శన కొనసాగింది. అయితే రవీంద్ర భారతిలోని పాల్కురికి సోమన్న మూలలో ప్రగతి ప్రణాళిక 99 రోజుల కళా ప్రదర్శన…