Category తెలంగాణ

కాలేయాన్ని నిశ్శ‌బ్దంగా తినేస్తుంది

– కోట్లాది మందికి వ్యాధి వున్న విష‌యం తెలియ‌దు – ముంద‌స్తు ప‌రీక్ష‌ల‌తో వ్యాధిని నివారించ‌వ‌చ్చు – రేపు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 27: ఎలాంటి లక్షణాలు లేకుండానే ఏళ్లతరబడి కాలేయాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీసే వైరల్ హెపటైటిస్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజారోగ్య సవాళ్లలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ…

సర్కారు బడికి ఏఐ విప్లవం..

AI in Education

– హ్యూమనాయిడ్ టీచర్లతో విద్యలో సరికొత్త అధ్యాయం  సాంకేతికతతో విద్యార్థులకు మరింత ఆసక్తికరమైన అభ్యాసం కేటీఆర్ చొరవతో సిరిసిల్లకు హ్యూమనాయిడ్ టీచర్.. స్థానికుల్లో ఆనందం తెలంగాణలో తొలి హ్యూమనాయిడ్ టీచర్‌కు గీతానగర్ ప్రభుత్వ పాఠశాల వేదిక.. సిరిసిల్ల టౌన్  : విద్యారంగం రోజురోజుకూ సాంకేతికతతో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఒకప్పుడు బ్లాక్‌బోర్డు, చాక్‌తో సాగిన బోధన…

రాజన్న ఆలయానికి మరో రూ.99.40 కోట్లు విడుదల

– ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు – గత బడ్జెట్‌లో రూ.50 కోట్లు, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.100 కోట్లు – ఇప్పటికే 45 శాతం పనులు పూర్తి – హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు వేములవాడ, ప్రజాతంత్ర, జూలై 25 : దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి,…

సమాజానికి మార్గదర్శకుడు రవిదాస్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : సంత్ రవిదాస్ మహరాజ్ జీవిత చరిత్రను ప్రతి భారతీయుడు తెలుసుకోవాలని, అట్టడుగు వర్గంలో జన్మించినప్పటికీ భక్తి, ఆధ్యాత్మికత, జ్ఞానంతో సమాజానికి మార్గదర్శకులుగా నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. భక్తి ఉద్యమంలో రవిదాస్ విశిష్ట పాత్ర పోషించారని, కుల వివక్షకు…

ధర్మేంద్ర రాజీనామా.. యువత సాధించిన విజయం

– మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 25 :  నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీ వ్యవహారంలో సీజీపీతోపాటు విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో వారి డిమాండ్ల మేరకు ధర్మేంద్ర ప్రధాన్‌ ‌తలొగ్గుతూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తమ మూడు డిమాండ్లు నెరవేరడంతో ఆందోళన విరమిస్తున్నట్టు సీజీపీ ప్రకటించింది. ఈ…

విద్యార్థుల పోరాటానికి తలొగ్గిన మోదీ

-కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి -మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హర్షం -కేంద్రం తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేతలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర ,జులై 25:కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా విద్యార్థుల సుదీర్ఘ ఉద్యమానికి దక్కిన విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లపై కేంద్రం దిగివచ్చిందని, ఈ పరిణామం ప్రభుత్వాలకు ఒక కనువిప్పుగా…

ఫెర్టీ-9కు అంత‌ర్జాతీయ గుర్తింపు

ఖైరతాబాద్,  ప్ర‌జాతంత్ర‌, జూలై 25: ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ నెట్‌వర్క్‌గా పేరుగాంచిన ఫెర్టీ9కు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. ఇందులో భాగంగా ఫెర్టీ-9 క్లినికల్ బృందం ప్రపంచ ప్రఖ్యాత సదస్సుల్లో తమ పరిశోధనా పత్రాలను సమర్పించి సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచింది. ఈ ఏడాది…

ఎల్‌నినోతో రైతులకు అండగా నిలవండి

– డ్రిప్‌ ఇరిగేషన్‌కు ప్రోత్సహించండి – మైక్రో ఇరిగేషన్‌ ‌కంపెనీలకు మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై25: ఎల్‌-‌నినో సమయంలో రైతులకు అండగా నిలవాలని మైక్రో ఇరిగేషన్‌ ‌కంపెనీలకు మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎల్‌-‌నినో సవాళ్లకు డ్రిప్‌, ‌తుంపర సేద్యమే పరిష్కార మార్గమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయంలో మైక్రో ఇరిగేషన్‌ ‌కంపెనీలతో వ్యవసాయ…

ఏవోయూ డిగ్రీ, పీజీ  ప్ర‌వేశాల‌ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 25: డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(ఏవోయూ) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ),  పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) ప్రవేశాల పోస్టర్‌ను యూనివర్సిటీ ప్రాంగణంలో వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి శనివారం ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ డిగ్రీ (బీ.ఏ) కోర్సులు, పీ.జీ – ఎం.ఏ (తెలుగు, ఇంగ్లీష్, హిందీ,…