Category తెలంగాణ

ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగే మేలు

– రైతు వేదిక‌ల్లో అందుబాటులో నాణ్య‌మైన విత్త‌నాలు – వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ షాద్‌న‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 27: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ న్రం…

మహంకాళి బోనాలకు శ్రీధర్‌బాబుకు ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆలయ పాలకమండలి సభ్యులు ఆహ్వానించారు. సచివాలయంలో మంత్రిని సోమవారం కలిసిన పాలకమండలి ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆగస్టు 2న జరిగే బోనాల ఉత్సవం, 3న నిర్వహించే రంగం,…

పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కావాలి

– మహేశ్వరం ఈ-సిటీ పార్కు సందర్శించిన సీఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : పారిశ్రామికాభివృద్ధి మరింత వేగం తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజjáYT జాజు అధికారులను ఆదేశించారు. మహేశ్వరం ఈ-సిటీలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను, ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్, అవాంటెల్ లిమిటెడ్ పరిశ్రమ, మంఖాల్ పారిశ్రామిక పార్కును, ఎం/ఎస్…

మెట్రో ప్రయాణికులకు మెరుగైన సేవలు

– మరింత సౌకర్యవంతంగా స్టేషన్లకు రూపకల్పన – అదనపు మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌అజిత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27: హైదరాబాద్‌ ‌మెట్రో ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌ అదనపు మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌బి. అజిత్‌ ‌రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్లను అన్ని…

విజయ్‌ ‌ప్రభుత్వానికి మద్రాస్‌ ‌హైకోర్టులో ఎదురుదెబ్బ

– ప్రభుత్వ ఉద్యోగాలు అంగడి సరకు కాదు – కరూరు బాధితులకు ఉద్యోగాల కల్పనపై ఆక్షేపణ చెన్నై, జూలై 27: తమిళనాడు సీఎం విజయ్‌ ‌ప్రభుత్వానికి మద్రాస్‌ ‌హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరూర్‌ ‌తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం…

“నీ కోరిక తీరిందా రాహుల్?”…

CP Badugula Sumathi

క‌మిష‌న‌రేట్‌లో మ‌నుసు క‌దిలించే దృశ్యం! ‘పోలీస్’ కావాలన్న కలను నిజం చేసిన మల్కాజిగిరి సీపీ సుమతి ఒక్కరోజు పోలీస్ అధికారిగా అవ‌కాశం దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ దయ చూపాలని పిలుపు మేడ్చల్/ దమ్మాయిగూడ, ప్రజాతంత్ర, జూలై 27 : పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న దమ్మాయిగూడకు చెందిన రాహుల్ చిరకాల కోరికను…

ఆ ఉత్తర్వులు అమలవుతున్నాయా?

– పొగాకు ఉత్పత్తుల నిషేధం అమలుపై రాష్ట్రప‌తి భ‌వ‌న్ ఆరా  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 27:  విద్యాసంస్థలు, కళాశాల ల వద్ద సిగరెట్ పొగాకు ఉత్పత్తుల నిషేధం కోసం తాము ఉత్తర్వులు ఇచ్చాం.. అవి అమలు అవుతున్నాయా అంటూ రాష్ట్రపతి భవన్ అధికారులు తనకు ఫోన్ చేసిన‌ట్లు పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర…

ఐఐటీ విద్యార్థికి కేటీఆర్ భరోసా

– ల్యాప్ టాప్ అంద‌జేత‌ – కళాశాల ఫీజు సైతం చెల్లిస్తా అని హామీ – కేటీఆర్ కు విద్యార్థి అభినవ్, తల్లిదండ్రుల కృతజ్ఞతలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 27: బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు.గిఫ్ట్ ఏ స్మెల్ ద్వారా విద్యార్థులకు…

సీఎం రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్

-విద్యా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – మాజీ రాష్ట్రపతి కలాం వర్ధంతి.. ఘన నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలనే కొత్త ప్రతిపాదనను సీఎం రేవంత్‌రెడ్డి తెరపైకి తెచ్చారని, ఇది ప్ర‌భుత్వ‌…